Category: News

  • స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి

    స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి

    ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్ప‌ష్టం చేశారు. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ శివశంకర్ లోతేటి ఆ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ విద్యుత్ సర్వీసులతోపాటు కొన్ని…

    Continue Reading

  • తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో రూ. 190 కోట్లు

    తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో రూ. 190 కోట్లు

    క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించిన ఏపీ కూట‌మి స‌ర్కార్ అమ‌రావ‌తి : తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 2025లో కేంద్రం 1,62,500 మెట్రిక్ టన్నుల MIS కొనుగోళ్లకు అనుమతి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చర్యలు తీసుకుని 4.70 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.190 కోట్లు జమ చేసింది. ఈ ఏడాది కూడా రైతుల‌కు అండ‌గా నిల‌వాల‌ని ఉద్దేశంతో కేజీకి 4 రూ…

    Continue Reading

  • అన్న‌దాత‌ల‌కు రూ. 324.22 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

    అన్న‌దాత‌ల‌కు రూ. 324.22 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

    ద‌శ‌ల వారీగా మిగ‌తా నిధులు జ‌మ చేస్తామ‌న్న స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్ల పాలనలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని సకాలంలో అందించడంలో విఫలమైన జగన్, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంద‌న్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్న ప్రచారం పూర్తిగా నిరాధారం అన్నారు. 2024-25 పంట నష్టాలకు సంబంధించి రూ.580.76 కోట్లలో ఇప్పటికే రూ.324.22 కోట్లు విడుదల చేసి, మిగిలిన మొత్తాన్ని…

    Continue Reading

  • నితిన్ న‌బిన్ ను ఎగ‌తాళి చేస్తే ఊరుకోం

    నితిన్ న‌బిన్ ను ఎగ‌తాళి చేస్తే ఊరుకోం

    బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర సీరియస్ కామెంట్స్ ఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు సంబిత్ పాత్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ గురించి కించ ప‌రిచేలా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ను వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు…

    Continue Reading

  • ఆదాయ సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలి

    ఆదాయ సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలి

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంద‌ని, దీంతో జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి రాకుండా ఉండాలంటే ఆదాయ వన‌రుల‌ను గుర్తించ‌డం ముఖ్య‌మ‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్ గా దృష్టి సారించాలని స్ప‌ష్టం చేశారు. HMDA, TGIIC ఆదాయ సమీకరణపై ఫోక‌స్ ఉండాల‌న్నారు. కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తో పాటు ఇతర…

    Continue Reading

  • హైదరాబాద్‌లో బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లు

    హైదరాబాద్‌లో బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లు

    ప్ర‌క‌టించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్ర‌యాణికుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ప్ర‌తిరోజు వేలాది మంది నిత్యం హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌యాణం చేస్తుంటారు. ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది సంస్థ‌. ఇదిలా ఉండ‌గా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని సర్వీసుల ప్రయాణికుల కోసం నగరంలోని ప్రధాన మార్గాల్లో కింది విధంగా స్టాప్‌లు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. పటాన్‌చెరు రూట్ లో పటాన్‌చెరు…

    Continue Reading

  • పాల‌నా ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త : సంజ‌య్ జాజు

    పాల‌నా ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త : సంజ‌య్ జాజు

    ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు నూత‌న సీఎస్ సంజ‌య్ జాజు. రాష్ట్ర స‌చివాల‌యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేప‌ట్టారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు, ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన కె. రామకృష్ణ రావు (IAS) స్థానంలో బాధ్యతలు చేపట్టారు. సంజయ్ జాజును కొత్త ప్రధాన…

    Continue Reading

  • ఏపీలో ఐదు రోజుల పాటు సీఎం ప‌ర్య‌ట‌న

    ఏపీలో ఐదు రోజుల పాటు సీఎం ప‌ర్య‌ట‌న

    ఇవాల్టి నుంచి ప్రారంభ‌మైన చంద్ర‌బాబు టూర్ అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రింత దూకుడు పెంచారు. ఇప్ప‌టికే ప‌రిపాల‌నా ప‌రంగా అపార‌మైన అనుభ‌వం క‌లిగిన ఆయ‌న విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. త‌న‌దైన శైలిలో పాల‌న సాగిస్తూ కింది స్థాయి నుంచి పై స్తాయి వ‌ర‌కు అధికారులు, సిబ్బందిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఏపీని అన్ని రంగాల‌లో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా నిలిపాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టికే ఏపీలో కొలువు తీరాక…

    Continue Reading

  • టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం

    టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం

    కీల‌క ఆదేశాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇసుక స‌ర‌ఫ‌రా మ‌రింత పార‌దర్శ‌కంగా ఉండేలా చూస్తోంది. ఈ మేర‌కు కీల‌క స‌మీక్ష స‌మావేశం స‌చివాల‌యంలో నిర్వ‌హించారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు. రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18…

    Continue Reading

  • ఖనిజాలకు విలువ జోడింపుపై ప్రత్యేక దృష్టి

    ఖనిజాలకు విలువ జోడింపుపై ప్రత్యేక దృష్టి

    గనుల శాఖపై సమీక్ష లో సీఎం చంద్రబాబు అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్‌తో పాటు విలువైన లోహాలు లభ్యం అయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికి తీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైనా దృష్టి సారించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports