Category: News
-

జనావాసాల్లో డంపింగ్ యార్డును తీసేయాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లా : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్ పట్టణంలోని జనావాసాల మధ్యన డంపింగ్ యార్డును తొలగించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం డంపింగ్ యార్డు పట్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమన్ గల్ పట్టణంలోని గుర్రగుట్టం కమల్ నగర్ లో ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం మీడియాతో…
-

చదువు ముఖ్యం విలువలు మరింత ముఖ్యం
సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు హైదరాబాద్ : విద్యార్థులకు చదువుతో పాటు విలువలు మరింత ముఖ్యమని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు, ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చాయన్నారు. నల్సార్, ఎన్.ఎల్.యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో సమానత్వం కోసం పరితపించే వ్యక్తి ఎన్టీఆర్. ట్రస్ట్ పెట్టి పిల్లలకు…
-

మీ బెదిరింపులకు మేం భయపడం
నిప్పులు చెరిగిన వరుదు కళ్యాణి విశాఖపట్నం : వైసీపీ సీనియర్ నాయకురాలు వరుదు కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ పై స్పందించారు. మీకు నచ్చింది ఏదైనా చేసుకోవచ్చని అన్నారు. మీరు బెదిరింపులకు పాల్పడితే ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని లేరన్నారు. ఆదివారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మా వైసీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరన్నారు.మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తామని…
-

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
మరింత సమర్థవంతంగా సేవలు అందించాలి అమరావతి : అంగన్వాడీ టీచర్లు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో, ICDS ప్రాజెక్ట్ పరిధిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత సమర్థవంతంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లలు,…
-

ఐదుగురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి
కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు ఆధారంగా పలువురు ఐఏఎస్ లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం జారీ చేసిన ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా 2010 బ్యాచ్కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) క్యాడర్కు…
-

బీజేపీ వచ్చాక దేశంలో మైనార్టీలపై దాడులు
సంచలన ఆరోపణలు చేసిన సీఎం స్టాలిన్ చెన్నై : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినప్పటికీ కొన్ని మితవాద హింసాత్మక గ్రూపులు మైనారిటీలపై దాడి చేస్తున్నాయని ఆరోపించచారు. ఇది దేశానికి ఆందోళనకరమైన సందేశాన్ని పంపుతుందని అన్నారు. జబల్పూర్, రాయ్పూర్లలో మైనారిటీలపై…
-

హిందువుల హత్యలను ఖండించిన ఖర్గే
అత్యంత దారుణమన్న ఏఐసీసీ చీఫ్ ఢిల్లీ : బంగ్లాదేశ్ రాజకీయాలలో హిందువుల హత్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఖండించారు .తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి బాగా ఆలోచించి చేసిన కుట్రగా పేర్కొన్నారు. రాహుల్ జీ ‘ఓట్ల దొంగతనం’ ఆధారాలను దేశం ముందు పదే పదే వాస్తవాలు, ఉదాహరణలతో సమర్పించారని తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత 11 సంవత్సరాలుగా,…
-

తెలంగాణ సర్కార్ పై ‘బండి’ సీరియస్
డ్రగ్స్ కేసుపై తాత్సారం పట్ల ఫైర్ ఢిల్లీ : తెలంగాణ సర్కార్ నిర్వాకంపై సీరియస్ అయ్యారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అణచి వేయబడిన మాదక ద్రవ్య దర్యాప్తు నివేదికపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు, తెలంగాణ ప్రభుత్వ నిష్క్రియను విమర్శించారు . ప్రస్తుత పరిపాలన దర్యాప్తును తిరిగి ప్రారంభించి, తప్పి పోయిన ఆధారాలను తిరిగి పొందేందుకు సోమేశ్ కుమార్ను విచారించాలని కోరారు. మాదకద్రవ్య…
-

ఆ ప్రాంతాలన్నీ యధావిధిగానే : సీఎం
ప్రాథమిక నోటిఫికేషన్ మేరకు యధావిధిగానే అమరావతి : జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం సచివాలయంంలో సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల అయింది. అభ్యంతరాల గడువు నేటితో ముగుస్తున్నందున వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సమీక్షించిన తర్వాత డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.…
-

కేటీఆర్ కామెంట్స్ పై దానం ఆగ్రహం
సీఎంపై వ్యక్తిగత విమర్శలు తగదు హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. పూర్తిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, ఏక వచనంతో సంబోధించడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్కు సవాల్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











