Category: News
-

మీ పని తీరు చిరస్థాయిగా నిలిచి పోవాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారంతా తమ పనితీరుతో చిరస్థాయిగా నిలిచి పోయేలా ఉండాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వర్తమాన, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచాలన్నారు. మహిళలు,…
-

మెడికల్ కాలేజీలపై కూటమి సర్కార్ కుట్ర
నిప్పులు చెరిగిన ఎంపీ గురుమూర్తి తిరుపతి జిల్లా : వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిలల గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ కూటమి సర్కార్ పై. పీపీపీ మోడల్ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నీట్ క్వాలిఫై అవుతున్నా, అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు కేవలం 60 వేల…
-

ప్రధాన ఎన్నికల కమిషనర్ కు గ్రాండ్ వెల్ కమ్
స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణ పర్యటనలో ఉన్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపత్రావు పాటిల్ కలిశారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పూజలు చేసేందుకు మార్గమధ్యంలో మున్ననూర్ (అమ్రాబాద్ మండలం) లోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్ను సందర్శించారు. ఈ సందర్బంగా ఎన్నికల కమిషనర్ కు…
-

బస్తీ దవాఖానాల్లో వసతులు కల్పించాలి
డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా బస్తీ దవాఖానలో ఉన్న స్టాఫ్ నర్స్ తో మాట్లాడారు. గత ప్రభుత్వంలో సిద్దిపేటలో 4 చోట్ల బస్తి దవాఖానలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఒక్క కెసిఆర్ నగర్ లోని బస్తి దవాఖానలో…
-

ఏపీకి ఏబీపీఎంజేఏవై పథకం కింద రూ. 1,965 కోట్లు
లోక్ సభలో కేంద్ర మంత్రి ప్రతాప్రావ్ జాధవ్ వెల్లడి ఢిల్లీ : ఆయుష్మాన్ భారత్–ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB–PMJAY) పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 2020–21 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల వరకు మొత్తం రూ. 1,965.65 కోట్ల నిధులు విడుదల చేసిందని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాధవ్ వెల్లడించారు. లోక్ సభలో శుక్రవారం ఎంపీలు కేశినేని శివనాథ్, బస్తీపాటి నాగరాజు కలిసి ఎబి-పి.ఎమ్.జె.ఎ.వై పథకం కింద…
-

అక్రమ నల్లా కనెక్షన్దారులపై ఎఫ్ఐఆర్ నమోదు
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ : హైదరాబాద్ లో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం. 4 (రెడ్ హిల్స్), రెడ్ హిల్స్ లో-లెవెల్ సెక్షన్ పరిధిలో సీతారాం బాగ్ ప్రాంతంలో ఇటీవల జిహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది.…
-

ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ వ్యవస్థ కాదు
స్పష్టం చేసిన ఎంపీ రాహుల్ గాంధీబెర్లిన్ : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో డెమోక్రసీకి రక్షణ లేకుండా పోయిందన్నారు. అత్యంత ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాను భారత్ జోడో యాత్ర చేపట్టానని చెప్పారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ వ్యవస్థ కాదని, అలా అనుకుంటే పొరపాటు పడినట్టేనని చెప్పారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని…
-

సాస్కీతో ఏపీకి చేయూత ఇవ్వాలి
నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు ఢిల్లీ : సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞప్తి చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులు ఇవ్వాలని కోరారు…
-

నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులివ్వండి
కేంద్ర సర్కార్ కు సీఎం చంద్రబాబు విన్నపం ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. శుక్రవారం రాష్ట్రానికి చెందిన మంత్రులతో పాటు కేంద్ర మంత్రులతో కలిసి కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్ ను కలిశారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రధానంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు,…
-

మెట్ టీమ్ల పనితీరు అభినందనీయం
ప్రశంసలు కురిపించిన కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ : ప్రతి సంవత్సరం చేసే పనే.. కానీ ఈ వర్షాకాలంలో చేసిన పని ఎంతో సంతృప్తినిచ్చింది. భారీవర్షాలు కురిసాయి.. ఒక్క రోజులోనే 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడడం సర్వ సాధారణంగా మారింది. కాని ఎక్కడా వరదలు లేవు. కాలనీలు, బస్తీలు నీట మునగలేదు. ఒక వేళ వరద వచ్చినా.. వెంటనే క్లియర్ అయ్యంది. ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











