హ్యూవెల్ సంస్థ కృషి ప్ర‌శంస‌నీయం : కేటీఆర్

కేసీఆర్ దూర దృష్టికి నిద‌ర్శ‌నం పార్క్ హైద‌రాబాద్ : క‌రోనా క‌ష్ట కాలంలో హ్యూవెల్ సంస్థ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆనాడు టెస్ట్ చేయాలంటే క‌నీసం రూ. 6500కు పైగా ఉండేద‌న్నారు.…

వైద్య రంగంలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్

స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా వైద్య రంగానికి సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయ‌ని చెప్పారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. హైబిజ్ టీవీ ఆధ్వ‌ర్యంలో అవార్డుల కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య…

దొంగ ఓట్ల‌పై రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు

ఆధారాలు స‌మ‌ర్పించిన బీఆర్ఎస్ నాయ‌కులు హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గం లోని యూసుఫ్ గూడలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారిని క‌లిశారు బీఆర్ఎస్ నేత‌లు. ప‌క్కా ఆధారాలతో రిటర్నింగ్ కు స‌మ‌ర్పించారు. అసెంబ్లీ నియోజకవర్గ…

ఫోటోగ్ర‌ఫీ, షార్ట్ ఫిలిం రాష్ట్ర స్థాయి పోటీలు : సీపీ సింగ్

ద‌ర‌ఖాస్తులకు ఆహ్వానం ప‌లికిన స‌న్ ప్రీత్ సింగ్ వ‌రంగ‌ల్ జిల్లా : రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్…

స‌ర్కార్ భూమికి టెండ‌ర్ చెక్ పెట్టిన క‌మిష‌న‌ర్

జూలు విదిల్చిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో ఆక్రెమ‌ణ‌ల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడైతే స‌ర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిందో అప్ప‌టి నుంచి క‌బ్జా రాయుళ్లు, ఆక్ర‌మ‌ణ‌దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తుతున్నాయి. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ…

గూగుల్ పై ప్రియాంక్ ఖ‌ర్గే షాకింగ్ కామెంట్స్

గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ స‌ర్కార్ భారీ ఎత్తున స‌బ్సిడీలు ఇచ్చింద‌ని, అందుకే విశాఖ‌కు గూగుల్ వెళ్లింద‌న్నారు. ఏకంగా స‌ద‌రు కంపెనీకి…

రోహిన్ రెడ్డి సుమంత్ ల‌ కాల్ లిస్ట్ బ‌య‌ట పెట్టండి

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగడం లేద‌ని, రౌడీలు, గూండాలు, మాఫియాల చేతుల్లో అధికారం కొన‌సాగుతోంద‌ని మండిప‌డ్డారు. మంత్రుల…

మోదీ స‌భలో ఆక‌ట్టుకున్న మ‌హిళా ఎమ్మెల్యేలు

క‌ర్నూల్ లో జ‌రిగిన సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ క‌ర్నూల్ జిల్లా : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ క‌ర్నూల్ జిల్లాలో ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ స‌భ గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. భారీ…

ప్ర‌ధాని మోదీ క‌ర్మ యోగి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

క‌ర్నూల్ బ‌హిరంగ స‌భ‌లో డిప్యూటీ సీఎం క‌ర్నూలు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఉద్దేశించి ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న లేక పోతే దేశం ఇలా ఉండేది కాద‌న్నారు.…

9 రోజుల పాటు ప్ర‌జా పాల‌న విజ‌యోత్స‌వాలు

తీర్మానం చేసిన తెలంగాణ మంత్రివ‌ర్గం హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జా పాల‌న పేరుతో విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ నిర్ణ‌యించింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను…