Category: News

  • కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హితం

    కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హితం

    ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు ఫైర్ హైదరాబాద్ : త‌మ స‌ర్కార్ పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. సోమవారం ఆయ‌న గాంధీ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు.దశాబ్ద కాలపు వైఫల్యాలను దాచి పెట్టడానికి ప్రతిపక్షం నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.కొత్త పెట్టుబడుల ద్వారా నైపుణ్యం, ప్రతిభ ఉన్న యువతకు 1.40 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశామ‌న్నారు. తెలంగాణలోని…

    Continue Reading

  • విజ‌య‌వాడ‌లో ఆవ‌కాయ్ సినిమా, సాహిత్య ఫెస్టివ‌ల్

    విజ‌య‌వాడ‌లో ఆవ‌కాయ్ సినిమా, సాహిత్య ఫెస్టివ‌ల్

    జ‌న‌వ‌రి 8,9,10వ తేదీల‌లో నిర్వ‌హ‌ణ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇచ్చేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని మంత్రి కందుల దుర్గేష్ ను ఆదేశించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే యాక్ష‌న్ ప్లాన్ కూడా త‌యారు చేశారు. ఇదే క్ర‌మంలో యోగాంధ్ర పేరుతో విశాఖ‌లో రూ. 94 కోట్లు ఖ‌ర్చు చేసి స‌క్సెస్ చేశారు. భారీ ఎత్తున జ‌నం యోగాంధ్ర‌లో పాలు పంచుకున్నారు. తాజాగా…

    Continue Reading

  • కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ : కేసీఆర్

    కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ : కేసీఆర్

    న‌న్ను తిట్ట‌డ‌మే ఇప్పుడున్న ప‌ని హైద‌రాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్ లో త‌న అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన ప్ర‌తి ఒక్క‌రినీ పేరు పేరునా అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని ప్ర‌శంసించారు. ఇదే ఒర‌వ‌డిని రాబోయే ఎన్నిక‌ల్లోనూ…

    Continue Reading

  • షీర్ వాల్ టెక్నాలజీ తో టిడ్కో ఇళ్ల నిర్మాణం

    షీర్ వాల్ టెక్నాలజీ తో టిడ్కో ఇళ్ల నిర్మాణం

    చేప‌ట్టామ‌న్న మంత్రి పొంగూరు నారాయ‌ణ అమ‌రావ‌తి : దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో షేర్ వాల్ టెక్నాల‌జీతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. ఆదివారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట లో పురపాలక శాఖ మంత్రి ప‌ర్య‌టించారు. స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వర రావు తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 960 టిడ్కో ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు…

    Continue Reading

  • ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా విశిష్ట సేవ‌లు

    ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా విశిష్ట సేవ‌లు

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఎన్టీఆర్ ట్ర‌స్టు బాధ్యులు నారా భువ‌నేశ్వ‌రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల‌లో గ‌త 29 ఏళ్లుగా విశిష్ట సేవ‌లు అందిస్తున్న‌ట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలని 2,083 మొబైల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించామ‌ని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనాధ పిల్లలను చదివిస్తున్నట్లు పేర్కొన్నారు. 2,113 మంది అనాథలకు విద్యను అందించడమే కాకుండా వారికి అవసరమైన…

    Continue Reading

  • జ‌నం మెచ్చిన నాయ‌కుడు జ‌గ‌న్ : స‌జ్జ‌ల‌

    జ‌నం మెచ్చిన నాయ‌కుడు జ‌గ‌న్ : స‌జ్జ‌ల‌

    వైసీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ రామ‌కృష్ణా రెడ్డి తాడేప‌ల్లిగూడెం : జ‌నం మెచ్చిన జ‌న నాయ‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని అన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. డిసెంబ‌ర్ 21న ఆదివారం జ‌గ‌న్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్బంగా పార్టీ కేంద్ర కార్యాల‌యంలో భారీ కేకును క‌ట్ చేశారు. అనంత‌రం స‌జ్జ‌ల మాట్లాడారు. త‌న పాల‌న‌లో నిస్వార్థంగా సేవ‌లందించిన ఫ‌లితమే ఆయ‌నకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారని అన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లే…

    Continue Reading

  • ఏపీ స‌ర్కార్ పై జ‌గ‌న్ బుర‌ద చ‌ల్లితే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై జ‌గ‌న్ బుర‌ద చ‌ల్లితే ఎలా..?

    నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత మంగ‌ళ‌గిరి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. కావాల‌ని ఏపీ స‌ర్కార్ ను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. మంగ‌ళగిరిలో పార్టీ కార్యాల‌యంలో స‌విత మీడియాతో మాట్లాడారు. నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య విద్యను, మెరుగైన వైద్యాన్ని అందించడమే త‌మ‌ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అందుకే పీపీపీ మోడల్‌లో కాలేజీలను పూర్తి చేయాలని నిర్ణయించామ‌ని…

    Continue Reading

  • జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ కందుల దుర్గేష్ కౌంట‌ర్

    జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ కందుల దుర్గేష్ కౌంట‌ర్

    యోగాంధ్ర కోసం రూ 94 కోట్లు ఖ‌ర్చు చేశాం అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లో నిర్వ‌హించిన యోగాంధ్ర కార్య‌క్రమానికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారంటూ జ‌గ‌న్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు నిజం కాద‌న్నారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిధుల నుంచి రూ. 94 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని చెప్పారు. త‌న లాగా…

    Continue Reading

  • బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు

    బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు

    నిప్పులు చెరిగిన మ‌హేష్ కుమార్ గౌడ్ హైద‌రాబాద్ : గ్రామ పంచాయ‌తీ ఎన్నికల్లో బీజేపీకి ప్ర‌జ‌లు క‌ర్ర కాల్చి వాత పెట్టార‌ని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేప‌ట్టిన ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్రసంగించారు. మోదీ ,అమిత్ షా కి గాంధీ పేరు పలికితే ఉలుకు క‌లుగుతుంద‌న్నారు. బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని అన్నారు. గాడ్సే పూజించే వారు కాబట్టే గాంధీ పేరు తొలగించార‌ని ఆరోపించారు.…

    Continue Reading

  • నిజాంపేట‌లో 13 ఎక‌రాలను కాపాడిన హైడ్రా

    నిజాంపేట‌లో 13 ఎక‌రాలను కాపాడిన హైడ్రా

    దీని విలువ సుమారు రూ. 1300 కోట్లు హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెట్టిస్తోంది. క‌బ్జాదారుల‌కు షాక్ ఇచ్చింది. తాజాగా మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం నిజాంపేట విలేజ్‌లో 13 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ దాదాపు రూ. 1300 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. స‌ర్వే నంబ‌రు 186, 191తో పాటు 334ల‌లో ప్ర‌భుత్వ భూమి క‌బ్జా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports