రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదు
నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : జన జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. శనివారం…
ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థుల ర్యాలీ
రిజర్వేషన్లలు అమలు చేసేంత దాకా పోరాటం ఆగదు హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శనివారం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బీసీ విద్యార్థులు కదం తొక్కారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో భాగంగా ఉస్మానియా…
మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సచివాలయంలో విద్యా రంగంపై సమీక్ష చేపట్టారు. పాఠశాలల్లో మెరుగైన మౌలిక…
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
స్పష్టం చేసిన ఏపీ మంత్రివర్గం అమరావతి : ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఏపీ కేబినెట్ లోని మంత్రివర్గ ఉప సంఘం. ఈ మేరకు శనివారం అమరావతిలోని…
బీసీ రిజర్వేషన్ల కోసం ఆగదు పోరాటం
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాజీ జస్టిస్ హైదరాబాద్ : దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు అవుతున్నా నేటికీ 80 శాతానికి పైగా బీసీలు ఉన్నా ఇప్పటి వరకు రిజర్వేషన్లు అమలు చేయక పోవడం దారుణమన్నారు మాజీ జస్టిస్ , మాజీ…
రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు : ఈటల
నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ రాజేందర్ సికింద్రాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. శనివారం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు సికింద్రాబాద్…
కాంగ్రెస్ నిర్వాకం జగదీశ్ రెడ్డి ఆగ్రహం
నకిలీ ఓట్ల వ్యవహారం బట్టబయలు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ సర్కార్ కుట్రలకు తెర లేపిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. తమ విచారణలో చాలా ఓట్లు నిజం…
బీసీల పాపం బీజేపీకి తప్పక తగలడం ఖాయం
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కామెంట్స్ వరంగల్ జిల్లా : బీసీల పాపం బీజేపీకి తప్పక తగలడం ఖాయమని అన్నారు మంత్రి కొండా సురేఖ. బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా శనివారం…
సాధికారత, సహకారం కోసం ప్రయత్నం
శ్రీలంక దేశ ప్రధానమంత్రి హరిణి అమరసూర్య ఢిల్లీ : మహిళా సాధికారత, అభివృద్ది సహకారం దిశగా భారత్, శ్రీలంక దేశాలు ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు శ్రీలంక దేశ ప్రధానమంత్రి హరిణి అమర సూర్య. ఇండియాలో ఆమె పర్యటిస్తున్నారు. ఎన్డీటీవీ…
అవినీతికి కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ సర్కార్
సంచలన కామెంట్స్ చేసిన హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చేశారంటూ ఆరోపించారు. కొత్తగా హ్యామ్ మోడల్ అంటున్నారని, ఇది కేవలం కమీషన్లు దండుకోవడం తప్పా మరోటి కాదన్నారు.…
















