ఏపీకి 16 నెలల్లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు
వచ్చాయన్న ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సిడ్నీ (ఆస్ట్రేలియా) : ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన తెలుగు వారి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబును అరెస్ట్…
బీసీ బంద్ ఒక ట్రైలర్ మాత్రమే : జాజుల
దీపావళి పండుగ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం హైదరాబాద్ : రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్ ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ బంద్ లో ప్రత్యక్షంగా…
మరాఠాలో 96 లక్షల నకిలీ ఓటర్లు
రాజ్ థాకరే సంచలన కామెంట్స్ ముంబై : మహారాష్ట్రలో 96 లక్షల మంది ‘నకిలీ’ ఓటర్లు ఉన్నారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ అధ్యక్షుడు రాజ్ థాకరే సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ జరిగిన బూత్-స్థాయి…
పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం అన్నారు. ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తోన్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా…
2,620 మద్యం దుకాణాలు 90,000 దరఖాస్తులు
గతంలో కంటే తగ్గిన మద్యం షాప్స్ దరఖాస్తులు అమరావతి : తెలంగాణ సర్కార్ ప్రకటించిన 2,620 మద్యం దుకాణాలకు ఆశించిన మేర స్పందన రాక పోవడం విస్తు పోయేలా చేసింది. కేవలం 90,000 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా,…
జల జీవన్ పథకం కింద కోటి మందికి తాగునీరు
ఓకే చెప్పిన కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం అమరావతి : జల జీవన్ పథకాన్ని పొడిగించింది కేంద్రం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మరో నాలుగు సంవత్సరాల పాటు నిధులను ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ…
ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీల బీసీల జపం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు బీసీల జపం చేస్తున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005 లోనే…
కుల వృత్తిని అవమానిస్తే ఊరుకోం
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు వార్నింగ్ అమరావతి : గౌడ కుల వృత్తిని కావాలని కించ పరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను గౌడ సంఘల నేతలు.…
అధికారుల నిర్లక్ష్యం సీఎం ఆగ్రహం
జాప్యం జరిగితే చర్యలు తప్పవని సీరియస్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కొంత మంది అధికారులు పనితీరులో వెనుకబడి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ…
బీసీ బంద్ సక్సెస్ ధూం ధాం జోర్దార్
రిజర్వేషన్లు కల్పించేంత దాకా పోరాటం హైదరాబాద్ : బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ బిగ్ సక్సెస్ అయ్యింది. సంబండ వర్ణాలు కలిసికట్టుగా ఈ బంద్ లో పాల్గొన్నాయి. తెలంగాణ ఉద్యమం తరహాలో ఇది కొనసాగింది.…
















