Category: News

  • మ‌రిన్ని ఎగ్జిబిష‌న్స్ ను నిర్వ‌హించాలి

    మ‌రిన్ని ఎగ్జిబిష‌న్స్ ను నిర్వ‌హించాలి

    స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి : రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జ్యూయెల్స్ ఎగ్జిబిష‌న్ల‌ను నిర్వహించాల్సిన అవస‌రం ఉంద‌న్నారు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరంలోని జీకే గార్డెన్స్ వేదికగా నిర్వహించిన పాన్ ఇండియా జ్యూవెల్స్ ఎగ్జిబిషన్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ, ఆధునిక ఆభరణాల ప్రదర్శనను సందర్శించారు. ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియ చేశారు.…

    Continue Reading

  • లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో నో కాంప్ర‌మైజ్ : సీఎం

    లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో నో కాంప్ర‌మైజ్ : సీఎం

    రౌడీయిజం చేస్తే తోలు వ‌లుస్తామ‌ని వార్నింగ్ తిరుప‌తి : రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని అన్నారు. సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రౌడీయిజం చేసే వారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం హయాంలో…

    Continue Reading

  • ఏపీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు : చంద్ర‌బాబు

    ఏపీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు : చంద్ర‌బాబు

    ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం గొప్ప‌ది తిరుప‌తి : ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. త్వరలోనే ఏపీ నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నాం అన్నారు. టెలికాం సంస్కరణలతో కనెక్టివిటీ పెరిగింద‌ని చెప్పారు. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎయిరో స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్…

    Continue Reading

  • ఛీ ఛీ రేవంత్ రెడ్డీ ఇదేం భాష : కేటీఆర్

    ఛీ ఛీ రేవంత్ రెడ్డీ ఇదేం భాష : కేటీఆర్

    బ‌య‌ట‌కు వ‌స్తే త‌న్నాల‌ని ఉందంటూ కామెంట్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేశారు. శుక్ర‌వారం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి ఇవాళ తెలంగాణ భ‌వ‌న్ లో కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్ర‌సంగించారు. బుద్ది ఉన్న ఏ సీఎం ఇలాంటి…

    Continue Reading

  • 2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్

    2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్

    సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తిరుప‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇండియా సూప‌ర్ ప‌వ‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. తిరుప‌తిలో శుక్ర‌వారం భార‌తీయ విజ్ఞాన్ స‌మ్మేళ‌నాన్ని ప్రారంభించి ప్ర‌సంగించారు. భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు… మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందని కొనియాడారు. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు.…

    Continue Reading

  • పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి

    పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి

    అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ హైద‌రాబాద్ : పతంగుల పండగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌తంగుల పండ‌గ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ సారి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత కూడా ప‌తంగుల పండ‌గ‌ను నిర్వ‌హించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలోహైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. త‌మ్మిడికుంట‌, కూక‌ట్‌ప‌ల్లిలోని…

    Continue Reading

  • మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా

    మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా

    చేస్తామ‌న్న కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా మావోయిస్టులు లేకుండా చేస్తామ‌ని ప్ర‌కటించారు. వారిని ఎక్క‌డ ఉన్నా వెతికి ప‌ట్టుకుని ఏరి వేస్తామ‌న్నారు. ఒడిశా కందమాల్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని అన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్‌ హతం అయ్యారు. 2026 మార్చి 31 నాటికి…

    Continue Reading

  • సుప‌రిపాల‌న‌కు ఆద్యుడు వాజ్ పేయి

    సుప‌రిపాల‌న‌కు ఆద్యుడు వాజ్ పేయి

    మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ ప్ర‌శంస‌ అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన అరుదైన నాయ‌కుడు అట‌ల్ బిహారి వాజ్ పేయి అని ప్ర‌శంస‌లు కురిపించారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. అమరావతిలో నిర్వహించిన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ తో పాటు మంత్రులు కందుల…

    Continue Reading

  • ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేసిన మంత్రి శ్రీ‌హ‌రి

    ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేసిన మంత్రి శ్రీ‌హ‌రి

    సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన వాకిటి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర మ‌త్స్య‌శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న చేసిన ప‌నికి జ‌నం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యారు. ఇందుకు కార‌ణం త‌ను చేసిన మంచి ప‌ని. అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌న‌ప‌ర్తి జిల్లాకు వెళుతున్నారు హైద‌రాబాద్ నుంచి. ఏడో నెంబ‌ర్ బెంగళూరు జాతీయ రహదారి పై బాలానగర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఇదే…

    Continue Reading

  • మ‌హోన్న‌త మాన‌వులు వాజ్ పేయి, ఎన్టీఆర్

    మ‌హోన్న‌త మాన‌వులు వాజ్ పేయి, ఎన్టీఆర్

    ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గిన జాతి ర‌త్నాలు దివంగ‌త ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్ పేయి, మాజీ సీఎం , దివంగ‌త నంద‌మూరి తారక రామారావు అని కొనియాడారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తనకు నిత్యం స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలనికి బీజం వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ‘ఎన్టీఆర్, వాజ్‌పేయి చాలా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports