Category: News
-

హస్త కళల ప్రోత్సాహానికి సర్కార్ ప్రాధాన్యత
ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హస్త కళల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ , పీఏసీ సభ్యులు హరి ప్రసాద్. హస్త కళలకు సంబంధించి తయారు చేసే ఉత్పత్తిదారులకు మేలు చేకూర్చేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. వని పెంటలో గురు శిష్య శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా ప్రసంగించారు. గురు–శిష్య శిక్షణ కార్యక్రమంలో మొత్తం 30…
-

ఏపీ సర్కార్ నిర్లక్ష్యంపై ఎంపీ గురుమూర్తి ఆగ్రహం
వైద్య, విద్్యా రంగాలను నిర్వీర్యం చేశారు న్యూఢిల్లీ : వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గ సభ్యుడు (ఎంపీ) మద్దెల గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన ఏపీలో విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ వాపోయారు. వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాడు కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ రాష్ట్రంలో కొత్తగా కూటమి సర్కార్ వచ్చాక పూర్తిగా నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. కేంద్రం అనుమతి…
-

నిర్మలా సీతారామన్ ను కలిసిన జనసేన ఎంపీ
మామిడి జెల్లీపై జీఎస్టీ తగ్గింపుపై ధన్యవాదాలు ఢిల్లీ : జనసేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల మర్యాద పూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ సందర్బంగా మామిడి జెల్లీపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా కాకినాడ ప్రాంతంలోని గ్రామీణ కార్మికులకు గణనీయమైన ఉపశమనం కలిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాకినాడ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో, మామిడి జెల్లీ (మామిడి…
-

కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక, భౌతిక దాడులకు…
-

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు : సీఎం
అధికారుల పనితీరు మార్చుకోవాలి అమరావతి : పని విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. టెక్నాలజీ ఆడిటింగ్ తో పాటు ఆఫీసర్ల వ్యవహరశైలి మారితే ప్రజలు సంతృప్తి చెందుతారని అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవడమే కాదు… ఫలానా అధికారి, ఫలానా విభాగం బాగా పని చేస్తుందని ప్రజలే చెప్పే స్థాయిలో అధికారులు పని చేయాలన్నారు. అంతా కలిసి పని చేస్తే మూడు నెలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం…
-

ఆలయ వ్యవహారాల్లో డీఎంకే జోక్యం పెరిగింది
న్యాయమూర్తిపై అభిశంసన సరికాదు మంగళగిరి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డీఎంకే సర్కార్ పై. దేశంలో హిందువులు మెజారిటీలు కాదు. హిందువుల ఐక్యత, మెజారిటీలు అన్న భావన ఒక మిథ్య. కులం, భాష, ప్రాంతాల వారీగా విభజితమయ్యారని అన్నారు. హిందువులు మెజారిటీలు అన్న భావనే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందన్నారు. మెజారిటీ పేరిట హిందువులు వివక్షను ఎదుర్కొంటున్నార’ని వాపోయారు.దేశంలో ముస్లింలు, క్రైస్తవులకి వర్తించే నిబంధనలే హిందువులకూ వర్తింప చేయాలన్నారు. లేదంటే చట్టాన్ని…
-

పంచాయతీ ఎన్నికలు ఫుల్ సెక్యూరిటీ
వెల్లడించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు డీజీపీ బి. శివధర్ రెడ్డి. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఇప్పటి వరకు రూ. 8.20 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర ప్రలోభకర వస్తువులను సీజ్…
-

రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు
ప్రశంసలు కురిపించిన హనుమంత రావు హైదరాబాద్ : మాజీ ఎంపీ వి. హనుమంత రావు ప్రశంసలు కురిపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయన ముందు చూపు కలిగిన నాయకుడని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ సీఎం ఇలా ఆలోచించ లేదన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించడంలో సక్సెస్ అయ్యారని చెప్పారు. అంతే కాకుండా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో చారిత్రక నేపథ్యం కలిగిన ఉస్మానియా యూనివర్శిటీని…
-

నాలాల్లో పూడిక తీస్తేనే సమస్యకు పరిష్కారం
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : నాలా నెట్ వర్కుకు ఎక్కడైనా ఆటంకాలతో పాటు ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించడంలో స్థానికులను భాగస్వామ్యం చేయాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అప్పుడే వాటి నిర్వహణలో అందరూ జాగ్రత్తలు పడతారన్నారు. బస్తీబాట అనే కార్యక్రమాన్ని చేపట్టి నాలాల్లో పూడిక తీసే పనుల్లో స్థానికుల సహకారం అందేలా హైడ్రా చర్యలు తీసుకుందన్నారు. టోలీచౌకి, గౌరిశంకర్ నగర్ కాలనీ నాలాల్లో పూడిక తీసినప్పుడు వారం, పది రోజుల…
-

రాణిగంజ్ డిపోకు 65 ఎలక్ట్రిసిటీ బస్సులు
జెండా ఊపి ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : ఆర్టీసీలోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోకు కొత్తగా 65 విద్యుత్ బస్సులు వచ్చాయి. వీటిని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ప్రయాణీకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే వీటిని తీసుకు రావడం జరిగిందని చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. బుధవారం రాణిగంజ్ డిపోకు వచ్చిన కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ డిపోకు మొత్తం 100…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











