Category: News

  • స‌ర్కార్ బ‌డిలో చ‌దువుకున్నా సీఎంను అయ్యా

    స‌ర్కార్ బ‌డిలో చ‌దువుకున్నా సీఎంను అయ్యా

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచిందని ప్ర‌శంస‌లు కురిపించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నామ‌ని చెప్పారు. బుధ‌వారం ఓయులో జ‌రిగిన…

    Continue Reading

  • అధిష్టానం తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటా

    అధిష్టానం తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటా

    స్ప‌ష్టం చేసిన క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య బెళ‌గావి : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం పోస్టు వివాదం గురించి ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఎవ‌రైనా స‌రే పోస్టును ఆశించ‌డంలో త‌ప్పు లేద‌న్నారు. బుధ‌వారం బెళ‌గావిలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌భ‌లో సీఎం పోస్టు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్న ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తో క‌లిసి పాల్గొన్నారు. ఇదే స‌మ‌యంలో మీ సీటు పోతోంద‌ని…

    Continue Reading

  • ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెంచం

    ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెంచం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ‌దారుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఈ ఏడాది కూడా పెంచ‌బోమ‌ని పేర్కొన్నారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. పీపీఎలను రద్దు చేసి గత ప్రభుత్వం రూ.9 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.5.19 చొప్పున కొనుగోలు…

    Continue Reading

  • అడోబ్ సీఈవో శంత‌నుతో నారా లోకేష్ భేటీ

    అడోబ్ సీఈవో శంత‌నుతో నారా లోకేష్ భేటీ

    కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన ఐటీ శాఖ మంత్రి అమెరికా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్ర‌ముఖ దిగ్గ‌జ ఐటీ కంపెనీ గూగుల్ సంస్థ‌ను సంద‌ర్శించారు. ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (సీఈఓ) సుంద‌ర్ పిచాయ్ ని మర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. విశాఖ వేదిక‌గా గూగుల్ చేప‌ట్టిన ఏఐ ప్రాజెక్టు గురించి విస్తృతంగా చ‌ర్చించారు. అనంత‌రం అడోబ్ సంస్థ సీఈఓ…

    Continue Reading

  • తెలంగాణ విజ‌న్ క్యూర్..ప్యూర్..రేర్ : సీఎం

    తెలంగాణ విజ‌న్ క్యూర్..ప్యూర్..రేర్ : సీఎం

    డాక్యుమెంట్ 2047 తెలంగాణ బ‌తుకు చిత్రం హైద‌రాబాద్ : తెలంగాణ గ్లోబ‌ల్ విజ‌న్ 2047 డాక్యుమెంట్ నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకాన్ని మార్చే బ‌తుకు చిత్రంగా అభివ‌ర్ణించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా క్యూర్, ప్యూర్, రేర్ గా విభ‌జించి ముందుకు సాగేలా పాల‌సీని తయారు చేయ‌డం జ‌రిగింద‌న్నారు రేవంత్ రెడ్డి. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా దీనిని ఆవిష్క‌రించారు సీఎం. CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ): 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్…

    Continue Reading

  • తెలంగాణ విజ‌న్ 2047 రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అంకితం

    తెలంగాణ విజ‌న్ 2047 రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అంకితం

    ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : అతిరథ మహారథుల మధ్య ఫ్యూచర్ సిటీ వేదిక నుండి “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు అంకితం ఇచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు సీఎం. ఇది కేవలం ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించే పత్రం కాద‌ని, తెలంగాణ ప్రజల తల రాతలు మార్చే పత్రమ‌ని పేర్కొన్నారు. ఇది కేవలం జీడీపీ లెక్కలు చెప్పే పత్రం కాద‌ని, పేద, మధ్య…

    Continue Reading

  • సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌పై దృష్టి సారించాలి

    సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌పై దృష్టి సారించాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమ‌రావ‌తి : రాష్ట్రంలో సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌పై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో 5,555 డెంగ్యూ కేసులు రాగా….ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి…

    Continue Reading

  • రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

    రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

    స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : మిర్చి పంట‌కు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆయ‌న ఉద్యాన‌వ‌న శాఖ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ కె. శ్రీ‌నివాసులుతో క‌లిసి టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. క్షేత్రస్థాయిలో తెగుళ్ల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని , ఎల్ల‌ప్పుడూ వ్య‌వ‌సాయ , ఉద్యాన‌వ‌న శాఖ అధికారులు అందుబాటులో ఉండాల‌ని, వారికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఇందుకు సంబంధించి కీల‌క సూచ‌న‌లు…

    Continue Reading

  • కారు న‌డిపిన సీఎం రేవంత్ రెడ్డి

    కారు న‌డిపిన సీఎం రేవంత్ రెడ్డి

    గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2025లో ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి నూత‌నంగా విద్యుత్ తో త‌యారు చేసిన నూత‌న కారును ఆవిష్క‌రించారు . హైద‌రాబాద్ లోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప్రాంగ‌ణంలో ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ 2025 జ‌రిగింది. నిన్న‌టితో ప్రారంభ‌మైన ఈ సద‌స్సు ఇవాల్టితో ముగిసింది. 8,9వ తేదీల‌లో రెండు రోజుల పాటు దీనిని అద్భుతంగా చేప‌ట్టారు. భారీ ఎత్తున ఏర్పాట్ల కోసం ఖ‌ర్చు చేసింది స‌ర్కార్. విశ్వ‌స‌నీయ…

    Continue Reading

  • బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించండి

    బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించండి

    పిలుపునిచ్చిన బీసీ జేఏసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలు ఐక్యమై సర్పంచ్ సీట్లను అత్యధికంగాగె లుచుకోవాలని పిలుపునిచ్చారు బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ . బీసీలకు రాజకీయ అధికారం దక్కాలంటే ప్రస్తుతం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అన్నారు. బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో బీసీ అభ్యర్థులకు ఓటు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports