Category: News

  • కాంగ్రెస్, టీడీపీ హ‌యాంలోనే ఎస్ఎల్బీసీకి అన్యాయం

    కాంగ్రెస్, టీడీపీ హ‌యాంలోనే ఎస్ఎల్బీసీకి అన్యాయం

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్ : మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిల‌ను ఏకి పారేశారు. ఓ వైపు రోడ్డు ప్ర‌మాదం జ‌రిగితే ప‌రామ‌ర్శించాల్సింది పోయి ఎస్ఎల్బీసీ ప‌నులు ప్రారంభించ‌డం ఏమిటంటూ ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం జ‌గ‌దీశ్ రెడ్డి తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లా మంత్రులు హెలికాప్టర్ సర్వే చేయ‌డం…

    Continue Reading

  • రైతుల పేరు మీద వైసీపీ నాటకాలు ఆపాలి

    రైతుల పేరు మీద వైసీపీ నాటకాలు ఆపాలి

    వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అమ‌రావ‌తి : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మొంథా తుపానును తాము స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని, దీనిని కూడా వైసీపీ రాజ‌కీయం చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. జిల్లాలో ఏమి జరుగుతోందో చూడకుండా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆయ‌న స్థాయికి త‌గ‌ద‌న్నారు. అయినా వైసీపీ పార్టీ బాస్ కు నిరాధార…

    Continue Reading

  • తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి : సీఎం

    తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి : సీఎం

    జ‌ర్మ‌న్ కౌన్సుల్ జ‌న‌ర‌ల్ తో భేటీ అయిన రేవంత్ హైద‌రాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల‌లో దూసుకు పోతోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగ‌ళ‌వారం ర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం సీఎంతో భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. GCC ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు జర్మనీ…

    Continue Reading

  • పోలీసుల‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తాం

    పోలీసుల‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తాం

    హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి ప్ర‌క‌ట‌న‌ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పోలీసుల‌కు తీపి క‌బురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శాంతి, భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నార‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా పోలీసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. పోలీసుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొంటామ‌ని ప్ర‌క‌టించారు. పోలీసులపై తప్పుడు ప్రచారం చేయడం…

    Continue Reading

  • స‌ర్కార్ నిర్వాకం అన్న‌దాత‌లు ఆగ‌మాగం

    స‌ర్కార్ నిర్వాకం అన్న‌దాత‌లు ఆగ‌మాగం

    నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : మొంథా తుపాను కార‌ణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు పంట‌ల‌ను కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆదుకోవాల్సిన స‌మ‌యంలో స‌ర్కార్ ప్ర‌చారంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింద‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది ఎక‌రాలు నీటి పాల‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మంగళ‌వారం జగ‌న్ రెడ్డి కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా రైతుల‌ను ప‌రామ‌ర్శించారు.…

    Continue Reading

  • ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ‌లో సీఐఐ స‌ద‌స్సు 2025

    ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ‌లో సీఐఐ స‌ద‌స్సు 2025

    ప్ర‌క‌టించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ‌పట్నం : ఏపీ స‌ర్కార్ ఈనెల 14, 15వ తేదీల‌లో విశాఖ వేదిక‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సీఐఐ సమ్మిట్ ను నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్బంగా కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు మంత్రి నారా లోకేష్. CII భాగస్వామ్య సదస్సుకు 45 దేశాల నుండి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేక మందిని ఆకర్షిస్తోందని లోకేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’…

    Continue Reading

  • ప‌త్తి రైతుల‌ను ఆదుకోవాలి : క‌విత

    ప‌త్తి రైతుల‌ను ఆదుకోవాలి : క‌విత

    స‌ర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆరుగాలం పండించే రైతుల‌ను ఆదుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌ధానంగా ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా పెద్ద ఎత్తున న‌ష్ట పోయార‌ని వాపోయారు. ప్ర‌ధానంగా ప‌త్తి పంట దెబ్బతింద‌ని పేర్కొన్నారు. జాగృతి జ‌నం బాట‌లో భాగంగా క‌విత ప్ర‌స్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మార్కెట్…

    Continue Reading

  • కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ : కేటీఆర్

    కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ : కేటీఆర్

    బోర‌బండ రోడ్ షోలో మాజీ మంత్రి హైద‌రాబాద్ : ఆరు నూరైనా , ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేన‌ని అన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బోరబండ‌లో రోడ్ షో చేప‌ట్టారు.ఇక్క‌డికి వ‌చ్చిన జ‌నాన్ని చూస్తుంటే గెలుపు ప‌క్కా అని తేలి పోయిందన్నారు. ఇక మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందన్నారు. కేసీఆర్ తిరిగి ఈ రాష్ట్రానికి నాయ‌క‌త్వం వ‌హించాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రిని…

    Continue Reading

  • హైడ్రా ప్ర‌జావాణికి 61 ఫిర్యాదులు

    హైడ్రా ప్ర‌జావాణికి 61 ఫిర్యాదులు

    అందాయ‌న్న అద‌న‌పు క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జావాణికి 61 ఫిర్యాదులు అందాయ‌ని అద‌న‌పు క‌మిషన‌ర్ వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా ఆక్ర‌మ‌ణ‌లు, క‌బ్జాల‌పై ఎక్కువ‌గా విన‌తిప‌త్రాలు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్ద చెరువుకు ఉన్న అలుగు ఎత్తు పెంచ‌డ‌మే కాకుండా ఉన్న‌నాలుగు తూముల‌ను పూర్తిగా మూసేయ‌డంతో ఏటా దాని విస్తీర్ణం పెరిగిపోయి పై భాగంలో ఉన్నలే ఔట్‌ల‌న్నీ మునిగి పోతున్నాయ‌ని ప్లాట్ య‌జ‌మానులు హైడ్రా ప్ర‌జా వాణిలో ఫిర్యాదు చేశారు. గ‌తంలో 93 ఎక‌రాల…

    Continue Reading

  • క‌రూర్ ఘ‌ట‌న‌పై టీవీకే కార్యాల‌యంలో సీబీఐ ఆరా

    క‌రూర్ ఘ‌ట‌న‌పై టీవీకే కార్యాల‌యంలో సీబీఐ ఆరా

    సీసీటీవీ ఫుటేజ్ లు, కీల‌క‌మైన ప‌త్రాలు సేక‌ర‌ణ చెన్నై : దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన క‌రూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న . టీవీకే పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ చేప‌ట్టిన ర్యాలీలో ఊపిరి ఆడ‌క ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించింది త‌మిళ‌నాడు డీఎంకే ప్ర‌భుత్వం. ఇదే స‌మ‌యంలో మ‌ద్రాస్ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది ఈ అంశంపై దాఖ‌లు అయిన కేసు విచార‌ణ సంద‌ర్బంగా. ఈ మేర‌కు స్పెష‌ల్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports