Category: News
-

ముఖ్యమంత్రితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ భేటీ
మార్క్ లామీ బృందం మర్యాద పూర్వక మీటింగ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారుఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందం సభ్యులు. ఈ సందర్బంగా హైదరాబాద్ లో ఫ్రాన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని కోరారు సీఎం . హైదరాబాద్ లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు రేవంత్ రెడ్డి.…
-

కళాకారుల కోసం అలుపెరుగని పోరాటం
స్పష్టం చేసిన కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె చేపట్టిన జాగృతి జనం బాట కరీంనగర్ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్బంగా పలువురు వృత్తి నైపుణ్యం కలిగిన కళాకారులను కలుసుకున్నారు. వారి నైపుణ్యాన్ని దగ్గరుండి పరిశీలించారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు నిర్వహించిన భూమిక ప్రశంసనీయమన్నారు. ఇదే సమయంలో బతుకమ్మతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చామన్నారు కల్వకుంట్ల కవిత. జనం…
-

రేవంత్ రెడ్డి పాలనపై చర్చకు సిద్దం
సవాల్ విసిరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామన ప్రకటించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం తన భాషను మార్చు కోవాలని సూచించారు. సభ్య సమాజం తను మాట్లాడే మాటలను జీర్ణించుకోలేక పోతోందన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. అమీర్పేట్కు రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు అయింది ఏం…
-

జల్లికట్టు తరహాలో ఏపీలో భారీ ఉద్యమం
అనలిస్ట్ రాజశేఖర్ రావు చింతా ప్రకటన అమరావతి : జల్లికట్టు తరహాలో ఏపీలో భారీ ఉద్యమం రానుందని పేర్కొన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ రావు చింతా. శనివారం ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అమరావతి పేరుతో మోసం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చోటు చేసుకున్న అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నుండి ఎన్. రాజశేఖర రెడ్డి, ఏ.వెంకటరెడ్డి, పీ. వీరారెడ్డి, ఎల్. శివారెడ్డితో…
-

తుపాను కారణంగా రూ. 20 వేల కోట్ల నష్టం
ఆవేదన వ్యక్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అమరావతి : రాష్ట్రంలో మొంథా తుపాను దెబ్బకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. 20 లక్షల హెక్టార్లకు పైగా రైతులకు నష్టం వాటిల్లిందన్నారు.వేరుశెనగ 1.50 లక్షల ఎకరాలు..మొక్క జొన్న 2.50 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. తుఫాన్ కారణంగా దాదాపు 20 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రంలో రైతులు తీర్వ ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. కూటమి…
-

ముందు జాగ్రత్తతో తప్పిన వరద నష్టం
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు అమరావతి : అందరి సహకారంతో మొంథా తుపానును తట్టుకుని నిలబడటం జరిగిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం సచివాలయంలో 137 మందికి ప్రశంసా పత్రాలు, అవార్డులను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. ఎవరూ ఊహించని విధంగా టెక్నాలజీని ఈసారి వాడడం జరిగిందన్నారు. ఎక్కువ నష్ట పోకుండా చూశామన్నారు. ఇందుకు మీ అందరి సహకారం మరిచి పోలేమన్నారు చంద్రబాబు నాయుడు. అవేర్ 2.0 వ్యవస్థతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైమ్లోనే…
-

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలి
జాజుల శ్రీనివాస్ గౌడ్, శంకరప్ప డిమాండ్ హైదరాబాద్ : రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన పరిమితిని తక్షణమే ఎత్త వేయాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్ రావు . శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇందు కోసం మోదీ సర్కార్ చట్టం తీసుకు రావాలని కోరారు. లేక పోతే పార్లమెంట్ ను ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీసీలకు న్యాయ పరమైన రిజర్వేషన్లు దక్కాల్సిన…
-

బాబును చూసి రేవంత్ నేర్చుకుంటే బెటర్
బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఓ వైపు ఏపీని , తెలంగాణను మొంథా తుపాను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులంతా రంగంలోకి దిగారని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, పెద్ద…
-

బొమ్మలమ్మ గుట్టను రక్షించాలి : కవిత
గ్రానైట్ మాఫియాపై చర్యలు తీసుకోవలి కరీంనగర్ జిల్లా : చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆమె కరీంనగర్ జిల్లాలో జనంబాట కార్యక్రమం చేపట్టారు .ఈ సందర్బంగా ప్రాచీన చారిత్రక వారసత్వ సంపద అయిన బొమ్మలమ్మ గుట్టను సందర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్ను పడిందన్నారు కవిత. తమ సొంత ఖజానా నింపుకోవడానికి చారిత్రాక గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారని…
-

బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు
ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ఆరునూరైనా సరే జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేనని, తమ విజయాన్ని అడ్డుకునే శక్తి ఏదీ లేదని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తరపున రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రజలకు ఇబ్బందులు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











