Category: News
-

విశాఖలో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టాలి
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ కూడా ఇక్కడ త్వరలోనే క్యాంపస్ను ప్రారంభించనుందని.. ఒక్క విశాఖ నగరంలోనే 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. ఐటీ సంస్థల్లు, అందులో పనిచేసే…
-

నీచ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ : రామయ్య
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షాకింగ్ కామెంట్స్ అమరావతి : నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రకమైన బాధ, ఆక్రోశం, ఈర్శ, పగ, ప్రతికార జ్వాలతో ఇబ్బంది పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు..రాజ్యంగం ప్రకారం ఎన్నికైన కూటమి ప్రభుత్వాన్ని జగన్ అస్థిరప రచాలని చూస్తున్నారని ఆరోపించారు. అయినా ఆయన ఆటలు సాగవన్నారు. నదిలో కొట్టుకుపోయిన…
-

మొక్క జొన్నలకు మద్దతు ధర కల్పించండి
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదే పదే గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా అప్రమత్తతతో ఉండాల్సిన మీరు పూర్తి అలసత్వం వహించడం ఈ రాష్ట్ర రైతుల దురదృష్టం అని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయడం జరిగిందన్నారు. పంట కోతకు వచ్చి…
-

ఛలో బస్ భవన్..భారీగా పోలీసుల మోహరింపు
ఆర్టీసీని అమ్మేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ గురువారం హైదరాబాద్ లో చేపట్టిన ఛలో బస్ భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎక్కడ చూసినా పోలీసులే మోహరించారు. బస్ భవన్ వద్దకు భారీగా తరలి వచ్చారు గులాబీ శ్రేణులు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి , సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు…
-

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర : హరీశ్ రావు
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా కల్పిస్తామని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. గురువారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఉన్న పళంగా ఆర్టీసీ ఛార్జీలు…
-

చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్ సీరియస్
ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించారు. ఈ సందర్బంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఏకబిగిన పర్యటించారు. తూముకుంట మున్సిపాలిటీ, శేరిలింగంపల్లి మండలంలోని పలు వాగులు, చెరువులను పరిశీలించారు. తూముకుంట మున్సిపాలిటీ లోని దేవరాయాంజాల్ విలేజ్ లో సర్వే నంబర్ 135, 136లలో రహదారిలో ఆటంకాలు కలిగిస్తున్న వివాదంపై హై కోర్టు ఆదేశాల…
-

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
పిలుపునిచ్చిన మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం : సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలు తలుచుకుంటే సాధించ లేనిది ఏదీ లేదన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం లోని హోటల్ గ్రాండ్ బే న్యూలో జరిగిన FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) విజయవాడ చాప్టర్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు అనిత. మహిళలను వ్యాపారవేత్తలుగా, నాయకులుగా మార్చే వేదికపై ప్రసంగించడం చాలా సంతోషంగా ఉందన్నారు.…
-

ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న ఈ డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎకనమిక్ కారిడార్ తరహాలోనే రాయలసీమకూ ఓ ప్రత్యేక కారిడార్ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్…
-

ప్రజలను పనిమంతులుగా చేయాలి : వెంకయ్య నాయుడు
ఉచితాలు కాదు కావాల్సింది విద్య, వైద్యం పై దృష్టి సారించాలి అమరావతి : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఆయన ఇటీవల తిరుమలను దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని సామాన్యులకు అందించేలా చూడాలన్నారు. ఇదే క్రమంలో ప్రముఖులు సంవత్సరానికి ఒకే సారి వచ్చేలా టీటీడీ పాలక మండలి, ఈవో ఆలోచించాలని బాంబు పేల్చారు. ఇదే సమయంలో తాజాగా ఏపీ సర్కార్ ను టార్గెట్ చేశారు మాజీ ఉప…
-

త్వరలోనే తెలంగాణ టీడీపీ చీఫ్ నియామకం
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై చర్చించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు.సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











