Category: News
-

హైకోర్టు తీర్పుపై ఎడతెగని ఉత్కంఠ
రిజర్వేషన్లపై కీలక వాదోప వాదనలు హైదరాబాద్ : బీసీలకు రిజర్వేషన్లు అంశంపై బుధవారం హైకోర్టులో తీవ్ర వాదోపవాదనలు మొదలయ్యాయి. ట్రిపుల్టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు పిటిషనర్. ఈ సందర్బంగా 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ప్రస్తావన తీసుకు వచ్చారు. ట్రిపుల్ టెస్టు లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని సుప్రీం ఆదేశించిందని తెలిపారు. ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు లాయర్ బుచ్చిబాబు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన…
-

మోదీ 25 ఏళ్ల పాలన నాయకత్వానికి నమూనాశుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : భారత దేశ సుదీర్ఘ రాజకీయాలలో అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా పేరు పొందారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఆయన తన ప్రస్థానాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థతో ప్రారంభమైంది. ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నారు. గుజరాత్ సీఎంగా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఐకాన్ గా మారారు. దేశానికి గుజరాత్ మోడల్ అవసరమని నొక్కి…
-

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ దూరం
ఎవరికీ మద్దతు ఇవ్వ కూడదని నిర్ణయం హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తూ వచ్చారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కూడా ఆదేశించారు. అయితే తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శాసన సభ…
-

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ డ్రామాలు ఆపాలి
నిప్పులు చెరిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. హైదరాబాదులోని అంబర్ పేటలో ఉన్న మహత్మ జ్యోతిబాపూలే విగ్రహం ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు . ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు…
-

వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం : ఎస్. సవిత
ఏపీలో కొత్తగా మరిన్ని గురుకులాల ఏర్పాటు కర్నూలు జిల్లా : వాల్మీకుల అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడి తోనే సాధ్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. వాల్మీకులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చేయడమే టీడీపీ ధ్యేయమన్నారు. ఎందరో వాల్మీకి సామాజిక వర్గ నేతలకు మంత్రిగా ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఇతర ప్రజాప్రతినిధులుగా చంద్రబాబు నాయుడు అవకాశమిచ్చారన్నారు. రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని నిర్వహించేలా 2014-19లో సీఎం శాశ్వత జీవో తీసుకొచ్చారన్నారు. సత్యపాల్ కమిటీ నివేదిక మేరకు 2014-19…
-

ఆర్టీసీ ఛార్జీల మోతపై బీఆర్ఎస్ ఆందోళన
9వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్ హైదరాబాద్ : ఓ వైపు ఫ్రీ బస్ అంటూనే ఇంకోవైపు అడ్డగోలుగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ఆందోళనలు…
-

మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : కేటీఆర్
హామీల అమలులో సీఎం పూర్తిగా వైఫల్యం హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న లక్షా 20 వేల మంది ఆటో డ్రైవర్లను అడిగితే కాంగ్రెస్ ఏ రకంగా వాళ్ళ కడుపు మీద కొట్టిందో చెప్తారన్నారు. అట్లాగే, మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో ఉండే పిల్లల్ని మోసం…
-

కరూర్ బాధితులకు విజయ్ వీడియో కాల్
త్వరలోనే పరిహారం కూడా ఇస్తానని ప్రకటన చెన్నై : టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ మంగళవారం కరూర్ ఘటనలో మృతి చెందిన 41 కుటుంబాల బాధితులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. ఈ మేరకు వీడియో కాల్స్ చేశారు. త్వరలోనే మీ వద్దకు వస్తానని, మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఇదే సమయంలో ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి పూర్తిగా పార్టీ పరంగా వైద్య ఖర్చులు…
-

హైడ్రాను అభినందించిన హైకోర్టు
చెరువుల పునరుద్ధరణను యజ్ఞంలా చేస్తోంది హైదరాబాద్ : గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హైడ్రా పని తీరును అభినందించింది హైకోర్టు. నగరంలో చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా చేస్తోందని కితాబిచ్చింది. అందుకు నగరంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్యమని పేర్కొంది. మరీ ముఖ్యంగా బతుకమ్మకుంట అభివృద్ధిని చూస్తే ముచ్చటేస్తోందని పేర్కొంది. ఆక్రమణలకు గురై చెత్తకుప్పలా, పిచ్చిమొక్కలతో అటువైపు చూడాలంటే భయంగా ఉన్న ప్రాంతాన్ని చెరువుగా అభివృద్ధి చేసిన తీరు హర్షణీయమని తెలిపింది. బతుకమ్మకుంట సర్వాంగ…
-

హైడ్రాకు పోటెత్తిన ఫిర్యాదులు : కమిషనర్
ఆక్రమణలపై ఎక్కువగా వచ్చాయన్న రంగనాథ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో రోజు రోజుకు ఆక్రమణలు పెరిగి పోతుండడం పట్ల నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ మేరకు తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా ఆధ్వర్యంలో ప్రజా వాణి చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాధితులు, నగరవాసుల నుంచి 41 ఫిర్యాదులు తమకు అందాయని తెలిపారు . శేరిలింగంపల్లి మండలం మాధాపూర్లోని అయ్యప్ప సొసైటీలో 28వ ప్రధాన రహదారి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











