Category: News
-

మమ్మల్ని చంపాలని చూస్తున్నారు : ఇమ్రాన్ ఖాన్
ఆర్మీ చీఫ్ మునీర్ పై సంచలన ఆరోపణలు పాకిస్తాన్ : పాకిస్తాన్ దేశ మాజీ ప్రధానమంత్రి , మాజీ క్రికెట్ జట్టు స్కిప్పర్ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్మీ చీఫ్ గా ఉన్న అసిఫ్ మునీర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు తన భార్య మధ్య పొరపొచ్చాలు సృష్టించి పబ్బం గడుపుకునేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. భార్యభర్తలను తీవ్రంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా…
-

పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణ
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్ : పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణను మార్చాలని అన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. పనులను వేగవంతం చేయాలని, దశ I పూర్తయిన చోట వెంటనే రెండవ దశను ప్రారంభించాలని, మెరుగైన సమన్వయం కోసం టీజీఎఫ్డీసీ, టీజీఐటీడీసీ చేపట్టిన ప్రాజెక్టులను అవగాహన ఒప్పందాల ద్వారా ముందుకు తీసుకు వెళ్లాలని ఆదేశించారు. తెలంగాణను పర్యావరణ పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం స్పష్టమైన దృక్పథంతో పని చేస్తోందని…
-

పశు వైద్యుల నియామకంపై ఫోకస్ : అచ్చెన్నాయుడు
ఏపీ శాసన సభలో ప్రకటించిన వ్యవసాయ శాఖ మంత్రి అమరావతి : ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పశు సంవర్దక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. గత వైసీపీ సర్కార్ పశువైద్యుల నియామక భర్తీని పాతరేసిందని ఆరోపించచారు. గత ఐదేళ్లలో పశుసంవర్ధక శాఖ అభివృద్ధి కుంటు పడిందని మండిపడ్డారు. పశువైద్య విద్యార్థుల స్టైఫండ్ పెంచిన ఘనత…
-

త్వరలోనే తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల
ఢిల్లీ వేదికగా ప్రకటించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా ప్రభుత్వ ఆలోచనను వివరించారు. పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరం అన్నారు.భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాలనేది తమ విధానం…
-

ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు ప్రమాదం
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కామెంట్ హైదరాబాద్ : ఆల్మట్టి ఎత్తు గనుక పెంచితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు సమావేశం అయ్యారని తెలిపారు. కృష్ణా ట్రిబ్యూనల్ 2013 లో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి తీర్పు ఇచ్చిందని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తీరుపై ఆందోళనలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో…
-

జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరాలి : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ బక్వాస్ అని నిరూపించాలి హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. రేవంత్ రెడ్డి సర్కార్ బక్వాస్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ని ఖతం చేస్తే కాంగ్రెస్ను ఈజీగా ఫుట్బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తోందన్నారు. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ…
-

పాలన అస్తవ్యస్తం వ్యవస్థలు ఆగమాగం
కూటమి సర్కార్ పై జగన్ రెడ్డి కామెంట్స్ అమరావతి : ఏపీలో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని , మరో వైపు తాము తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను అప్పనంగా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పేదలు, నిమ్న వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇప్పటి వరకు…
-

బతుకమ్మ, దసరా కోసం 7,754 స్పెషల్ బస్సులు
ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. బతుకమ్మ, దసరా కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. గురువారం ఎండీ మీడియాతో మాట్లాడారు. ఈ పండుగల కోసం 7,754 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుపుతామన్నారు. అక్టోబర్ 5–6 తేదీలలో తిరుగు ప్రయాణానికి అదనపు బస్సులు…
-

త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితఅమరావతి : వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేతృత్వంలో బీసీ మంత్రులు, హోం మంత్రి సవిత, రాష్ట్ర న్యాయ…
-

నియంత లాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియంత లెక్క లాగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సచివాలయానికి రావడం లేదన్నారు. స్కూల్లు, కాలేజీలు బంద్.. ఆరోగ్యశ్రీ సేవల రద్దు, యూరియా కొరత, అంగన్వాడీ వర్కర్ల, రేషన్ డీలర్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయని ఇప్పటి వరకు స్పందించిన పాపాన పోలేదన్నారు. ఇలా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











