Category: News
-

జగన్ రెడ్డి పర్యటనపై ఆనం ఎద్దేవా
ఏపీని విధ్వంసానికి గురి చేసిన మాజీ సీఎం అమరావతి : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి రేపటి జువ్వలదిన్నె పర్యటనపై నిప్పులు చెరిగారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ హయాంలో, పాలకులు పరిపాలన కంటే విధ్వంసానికి బీజం వేశారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.…
-

పోలవరంను సందర్శించిన జీఆర్ఎంబీ చైర్మన్
పనులు త్వరితగతిగన చేపట్టాలని ఆదేశం అమరావతి : ఏపీ సర్కార్ పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు దూకుడు పెంచారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ ను గోదావరి రివర్ మానేజ్మెంట్ బోర్డు చైర్మన్ (జి ఆర్ ఎం బి ) పీ దోర్జీ గ్యాంబ సందర్శించారు. ఆయన ప్రాజెక్ట్ అతిధి గృహం వద్ద పీపీఏ సిఈఓ సంజీవ్ వోహ్రా , పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ రవి, పోలవరం ప్రాజెక్ట్…
-

క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమరావతి : సీఎం
అమరావతిలో ఇవాళ ప్రారంభించిన చంద్రబాబు అమరావతి : క్వాంటం వ్యాలీకి ఏపీ రాజధాని అమరావతి కాబోతోందని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని నేడు అమరావతిలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ, మేధా టవర్స్లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీ సీఎం ప్రారంభించిన వాటిలో ఉన్నాయి. నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ సహా వేర్వేరు క్వాంటం…
-

దేశానికి దిక్సూచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
ఘనంగా నివాళులు అర్పించిన మాజీ సీఎం జగన్ రెడ్డి అమరావతి : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సూర్య చంద్రులు ఉన్నంత వరకు నిలిచే ఉంటారని అన్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. భారత దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు. మంగళవారం 135వ అంబేద్కర్ జయంతి సందర్బంగా తాడేపల్లి గూడెంలోని పార్టీ కార్యాలయంలో చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోట్లాది మందికి భారత రాజ్యాంగం ద్వారా స్పూర్తి దాయకంగా నిలిచారని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో…
-

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటాలి
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతి : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు మంత్రి సవిత. త్వరలో రాష్ట్రంలో నూతనంగా మరికొన్ని జ్యోతి బా పూలే స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందు కోసం స్పోర్ట్స్ కిట్లు అందజేయనున్నట్లు తెలిపారు. రూ.500 కోట్లతో ఎంజేపీ స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించనున్నామన్నారు. ఆరు ఎంజేపీ బాలికల గురుకులాలను ఇంటర్మీడియట్ కళాశాలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. వత్సవాయి మండల కేంద్రంలో…
-

ఆర్టీసీ సమ్మె నిర్ణయం సరికాదు : మంత్రి
ఉద్యోగులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులు తమ సమ్మె విషయంపై పునరాలించు కోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహా లక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి, ఆర్టీసీ సేవలను బలోపేతం చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు ఉనికికే ప్రశ్నార్థకంగా ఉన్న ఆర్టీసీ, ప్రస్తుతం 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల…
-

బీజేపీ పటిష్టత కోసం కార్యకర్తలు కృషి చేయాలి
మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపు అనంతపురం జిల్లా : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. “Nation First – Party Next – Self Last” అనే భావనతో ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి ఏకాత్మ భావంతో, దేశ సేవనే…
-

తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది : రామచందర్ రావు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మాదే అధికారం ఖానాపూర్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గాలి వీస్తోందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. ఖానాపూర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్న రాజకీయ మార్పు పవనాలకు, ప్రజల ఆకాంక్షలకు స్పష్టమైన నిదర్శనం ఈ గెలుపు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను కళ్లారా చూసిన ప్రజానీకం, రాష్ట్రంలో అభివృద్ధి ఆధారిత ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఏర్పాటుకు…
-

ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు
బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అమరావతి : బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు . రాష్ట్ర కూటమి సర్కార్ దిగి వచ్చేంత వరకు తాను ధర్మ దీక్షను విరమించే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాద్లో జరిగిన భూదోపిడీ అమరావతిలో పునరావృతం కానివ్వం అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని బీసీ సంఘాలు, నాయకులు, మేధావులు నా న్యాయపరమైన పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. నాకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విజయసాయి రెడ్డికి నా…
-

దేశం గర్వించ దగిన యోధుడు అంబేద్కర్
జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అమరావతి : భారత దేశం గర్వించ దగిన యోధుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏప్రిల్ 14న ఆయన జయంతి. ఈ సందర్బంగా ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











