Category: News
-

ఆక్రమణలకు మంగళం రాక పోకలకు సుగమం
హైడ్రాకు కూకట్ పల్లి, ప్రగతినగర్ వాసుల కృతజ్ఞతలు హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. కబ్జాదారులకు కోలుకోలేని షాక్ ఇస్తోంది. చెరువులే కాదు ప్రభుత్వ పార్కులను సైతం వదలడం లేదు. దీంతో హైడ్రా దెబ్బకు కిమ్మనడం లేదు. తాజాగా కూకట్పల్లి – ప్రగతినగర్లను కలుపుతూ చెరువు మధ్యలోంచి వేసిన రహదారిపై ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగడంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది…
-

తెలంగాణ సీఎస్ గా జయేష్ రంజన్..?
1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సీఎస్ ఉన్న రామకృష్ణా రావు పదవీ కాలం ముగియనుంది. దీంతో తదుపరి సీఎస్ గా ఎవరు ఎంపిక అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా సీనియర్ ఏఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఆయన…
-
నేడే మున్సిపల్ ఎన్నికల పోలింగ్
స్కూళ్లు, కాలేజీలకు సర్కార్ సెలవు డిక్లేర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, బీజేపీ, సీపీఎం, జనసేన, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. అర్హత ఉన్న ప్రతి ఓటరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొనే అవకాశం లభించేలా ఓటింగ్…
-

హెచ్ డీ కుమారస్వామితో చంద్రబాబు భేటీ
మీ సహకారం వల్లే స్టీల్ ప్లాంట్ లాభాల బాట న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ పాటిల్ , నిర్మలా సీతారామన్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటల్ లను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. ఈ మేరకు వినతిపత్రాలను సమర్పించారు. ఆయన…
-

స్వచ్ఛ భారత్ కోసం రూ. 105 కోట్లు ఇవ్వండి
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో సీఎం న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ లతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కింజారపు రామ్మోహన్ నాయడు, వర్మ, ఎంపీలు ఉన్నారు. ఇదిలా ఉండగా ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు కేంద్ర జలశక్తి…
-

హాస్టల్ వార్డెన్లు పనితీరు మార్చుకోవాలి : ఎస్. సవిత
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ గుంటూరు జిల్లా : సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు తమ పనితీరు మార్చుకోవాలని లేక పోతే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. రానున్న పదవ తరగతి పరీక్షల్లో సీ గ్రేడ్ లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఉత్తమమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా వసతి గృహాల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
-

తిరుపతి నగర భవిష్యత్తుకి బడ్జెట్ ఉపయోగ పడాలి
స్పష్టం చేసిన మేయర్ డాక్టర్ శిరీషతిరుపతి : మనం ప్రతిపాదించి, ఆమోదించిన బడ్జెట్ తిరుపతి నగర భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలని స్పష్టం చేశారు మేయర్ డాక్టర్ శిరీష. బడ్జెట్ ప్రతిపాదనలు, మన చర్చలను పరిశీలించిన తిరుపతి నగర ప్రజలకు తాము చెల్లిస్తున్న ప్రతి రూపాయిని తాము ఎన్నుకున్న ప్రతినిధులు చాలా జాగ్రత్తగా , బాధ్యతగా ఖర్చు పెడుతున్నారనే నమ్మకాన్ని కలిగించాలని స్పష్టం చేశారు. మా గురించే.. మా ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారని భావించాలని అన్నారు.…
-

శ్రీ చైతన్య స్కూల్ టీచర్ నిర్వాకం..సంచలనం ..?
మాయ మాటలు చెప్పి విద్యార్థినితో రహస్యంగా పెళ్లి హైదరాబాద్ : రోజు రోజుకు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే పేరెంట్స్ జడుసుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ ఏదో ఒక సమాచారం బయటకు వస్తూనే ఉంది. పలు చోట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విద్యార్థినుల పట్ల వివక్ష కొనసాగుతోంది. తాజాగా పాఠాలు చెప్పాల్సిన టీచర్ ప్రేమ పాఠాలు వల్లించి విద్యార్థిని మెడలో పసుపు తాడు కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.…
-

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో ఎవరైనా సరే , ఏస్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను ఆక్రమిస్తే తోలు వలుస్తామని, చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రజా వాణి సందర్బంగా బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా గచ్చి బౌలిలోని టీఎన్జీవో కాలనీ లే ఔట్ వేసినప్పుడు సెప్టిక్ ట్యాంకుతో పాటు…
-

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి
డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు విజయవాడ : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ తేల్చిందని దీంతో నిన్నటి దాకా రాజకీయం చేస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి నారా లోకేష్ బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. మంగళవారం అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. కల్తీ జరిగింది…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











