Author: VijayaBhaskar

  • బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

    బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

    శ్రీ కోదండ రామస్వామి వారి ఆల‌యంలో తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాల, సహస్ర నామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సం గ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. మంగ‌ళ‌వారం ఉదయం 8 నుండి…

    Continue Reading

  • ఏప్రిల్ 1న ఒంటిమిట్ట‌లో సీతారాముల క‌ళ్యాణోత్స‌వం

    ఏప్రిల్ 1న ఒంటిమిట్ట‌లో సీతారాముల క‌ళ్యాణోత్స‌వం

    ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న సీఎం చంద్ర‌బాబు తిరుప‌తి : ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ రామ‌స్వామి ఆల‌యంలో మార్చి 27 నుంచి బ్ర‌హ్మోత్స‌వ‌లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆల‌యాన్ని టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు సంద‌ర్శించారు. నూత‌నంగా అన్న ప్ర‌సాదాల విత‌ర‌ణ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ఏప్రిల్ 1న ఆల‌యంలో శ్రీ సీతారాముల క‌ళ్యాణం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఎప్ప‌టి లాగే ఈసారి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున…

    Continue Reading

  • కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల‌కు శాపం

    కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల‌కు శాపం

    నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా కోట్లాది మంది కూలీల‌కు ఉపాధి లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర పార్వతీపురం మణ్యం జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ష‌ర్మిలాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కురుపాం నియోజకవర్గం డంగభద్ర గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజర‌య్యారు పెద్ద…

    Continue Reading

  • ప్ర‌జ‌ల ఆరోగ్యానికి అత్యున్న‌త ప్రాధాన్య‌త

    ప్ర‌జ‌ల ఆరోగ్యానికి అత్యున్న‌త ప్రాధాన్య‌త

    స్ప‌ష్టం చేసిన డిప్య‌టీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌జా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో విస్టా ఇమేజింగ్ స్పెషాలిటీ డయాగ్నస్టిక్స్ సంస్థ ఏర్పాటు చేసిన అత్యాధునిక సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి…

    Continue Reading

  • శాంతి, సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తిబింబం రంజాన్

    శాంతి, సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తిబింబం రంజాన్

    బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు హైద‌రాబాద్ : ప‌ర‌మ‌త స‌హ‌నం, శాంతి సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తీక రంజాన్ పండుగ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇఫ్తార్ విందు’లో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు యుద్ధాలు, ఘర్షణలతో సతమతమవుతుంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ స‌మ‌ర్థ నాయకత్వంలో మన భారతదేశం శాంతి, సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్భంగా తెలియజేశారు.…

    Continue Reading

  • శాంస‌న్ వ్య‌క్తిగ‌త రికార్డుల కోసం ఆడ‌లేదు

    శాంస‌న్ వ్య‌క్తిగ‌త రికార్డుల కోసం ఆడ‌లేదు

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సూర్య కుమార్ న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆట తీరు ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశాడు. ప్ర‌ధానంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవడంలో కీల‌క‌మైన పాత్ర పోషించాడ‌ని ప్ర‌శంసించాడు. అంతే కాదు తాను గ‌నుక కోల్ క‌తాలో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో విండీస్ తో గ‌నుక 97 ర‌న్స్ చేయ‌క పోయి ఉంటే ఇండియా…

    Continue Reading

  • ధురంధర్ వెనుక అదృశ్య శ‌క్తి స్టూవర్ట్ బిన్నీ

    ధురంధర్ వెనుక అదృశ్య శ‌క్తి స్టూవర్ట్ బిన్నీ

    అవును మీరు విన్నది నిజమే ..వాస్త‌వ‌మే ఢిల్లీ : ఎవ‌రీ స్టువ‌ర్ట్ బిన్నీ అనుకుంటున్నారా. భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్. అంతే కాదు ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు పొందాడు. హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సార‌థ్యంలో 1983లో ప్ర‌పంచ క‌ప్ ను గెలుచుకున్న జ‌ట్టులో త‌ను కూడా ఒక‌డు. బీసీసీఐ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. క్రికెట్ కు జీవం పోసిన క‌ల్న‌ల్ సీకే నాయుడు పేరుతో ఏర్పాటు…

    Continue Reading

  • ఆధ్యాత్మిక విలువ‌ల‌కు ప్ర‌తీక రంజాన్

    ఆధ్యాత్మిక విలువ‌ల‌కు ప్ర‌తీక రంజాన్

    మంత్రి దామోద‌ర రాజ న‌రసింహ కామెంట్స్ సంగారెడ్డి జిల్లా : ప‌ర‌మ‌త స‌హ‌నానికి, ఆధ్యాత్మిక విలువ‌ల‌కు ప్ర‌తీక ప‌విత్ర‌మైన రంజాన్ పండుగ అని పేర్కొన్నారు రాష్ట్ర విద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో…

    Continue Reading

  • ప‌ర‌మ‌త స‌హ‌నం రంజాన్ పండుగ ప్ర‌త్యేక‌త

    ప‌ర‌మ‌త స‌హ‌నం రంజాన్ పండుగ ప్ర‌త్యేక‌త

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : అన్ని మతాలకు చెందిన వారు కలిసికట్టుగా సోదర భావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించు కుందామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప‌విత్ర రంజాన్ మాసంసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో…

    Continue Reading

  • సంస్థాగ‌త బ‌లోపేతానికి కృషి చేయాలి

    సంస్థాగ‌త బ‌లోపేతానికి కృషి చేయాలి

    స్ప‌ష్టం చేసిన స‌త్య కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి : పార్టీ ప‌రంగా సంస్థాగ‌త ప‌రంగా మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఏపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ” రాష్ట్ర స్థాయి కార్యశాలలో పాల్గొన్నారు . ఈ కార్యశాలలో ముఖ్య అతిథిగా విచ్చేచారు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ . పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports