Author: VijayaBhaskar
-

డిసెంబర్ 21న తిరుమలలో పల్స్ పోలియో
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని స్పస్టం చేసింది టీటీడీ. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జీఎన్సీ టోల్ గేట్,…
-

సాస్కీతో ఏపీకి చేయూత ఇవ్వాలి
నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు ఢిల్లీ : సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞప్తి చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులు ఇవ్వాలని కోరారు…
-

నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులివ్వండి
కేంద్ర సర్కార్ కు సీఎం చంద్రబాబు విన్నపం ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. శుక్రవారం రాష్ట్రానికి చెందిన మంత్రులతో పాటు కేంద్ర మంత్రులతో కలిసి కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్ ను కలిశారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రధానంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు,…
-

మెట్ టీమ్ల పనితీరు అభినందనీయం
ప్రశంసలు కురిపించిన కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ : ప్రతి సంవత్సరం చేసే పనే.. కానీ ఈ వర్షాకాలంలో చేసిన పని ఎంతో సంతృప్తినిచ్చింది. భారీవర్షాలు కురిసాయి.. ఒక్క రోజులోనే 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడడం సర్వ సాధారణంగా మారింది. కాని ఎక్కడా వరదలు లేవు. కాలనీలు, బస్తీలు నీట మునగలేదు. ఒక వేళ వరద వచ్చినా.. వెంటనే క్లియర్ అయ్యంది. ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ…
-

రాజు వెడ్స్ రాంబాయి బృందానికి కవిత కంగ్రాట్స్
అద్భుతంగా తీశారంటూ కల్వకుంట్ల ప్రశంసలు హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవిక ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఎవరూ ఊహించని విధంగా బిగ్ సక్సెస్ అయ్యింది. కాసుల వర్షం కురిపించింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. మరిచి పోలేని విధంగా మనసులు దోచారు. తెలంగాణలో ప్రతిభకు కొదవ లేదని నిరూపించారు మరోసారి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతపు అస్తిత్వాన్ని మరింత ద్విగుణీకృతం చేసేలా జానపదాలు యూట్యూబ్ ను,…
-

పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం
రోడ్డు వేసినందుకు గిరిజనుల ఆనందం అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల ఇచ్చిన మాట నిలబబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పాలనా పరంగా ఆయన దూకుడు పెంచారు. ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహించేలా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో ప్రజలతో ఆర్జీలను…
-

విమానయాన సంస్థల ధరల నియంత్రణకు చర్యలు
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ : దేశంలో విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేవలం రెండు ఎయిర్ లైన్స్ సంస్థలే ప్రస్తుతం గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. దేశంలోని వివిధ ఎయిర్ పోర్టులలో ప్రయాణీకులు నానా తంటాలు పడుతున్నారు. సందిట్లో సడేమియా అన్న చందంగా ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచుతూ పోతున్నారు. బాధ్యత కలిగిన కేంద్ర సర్కార్ చోద్యం చూస్తోంది. మరో వైపు…
-

27న హైదరాబాద్ లో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఎల్బీ స్టేడియంలో జరుగుతుందన్న నిర్వాహకులు హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ , అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ కీ రోల్ పోషించిన చిత్రం రాజా సాబ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చీఫ్ టీజీ విశ్వ ప్రసాద్, కీర్తి ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. దీనికి దర్శకత్వం వహించాడు మారుతి. పూర్తిగా రొమాంటిక్, కామెడీ, ఎంటర్ టైనర్ , హారర్ జానర్ లో తీశాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్…
-

డీఎంకే సర్కార్ బక్వాస్ : టీవీకే విజయ్
ఎంకే స్టాలిన్ పై సీరియస్ కామెంట్స్ ఎరోడ్ : టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ఎన్నడూ లేనంతగా తమిళనాడు రాష్ట్ర సర్కార్ ను ఏకి పారేశారు. గత సెప్టెంబర్ 27న కరూర్ లో చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించిన తర్వాత గురువారం ఎరోడ్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు టీవీకే విజయ్. ఈ సందర్బంగా రేపు 2026లో జరిగే శాసన సభ…
-

అపరిచితులతో వివరాలు షేర్ చేసుకోవద్దు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సాయి శ్రీ వరంగల్ జిల్లా : అపరిచిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో గాని తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవద్దని సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీ కోరారు. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” కార్యక్రమంలో భాగంగా సైబర్ సెక్యూరిటీవి వరంగల్ కమిషన్ విభాగం ఆధ్వర్యంలో బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ ముఖ్య…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











