Author: VijayaBhaskar

  • అన్ని ఫార్మాట్ ల‌కు గిల్ కెప్టెన్ గా ఉండాలి

    అన్ని ఫార్మాట్ ల‌కు గిల్ కెప్టెన్ గా ఉండాలి

    బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ కోల్ క‌తా : బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టి20, వ‌న్డే, టెస్టు ఫార్మాట్ ల‌కు శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్ గా స‌రి పోతాడ‌ని అన్నారు. త‌ను తాజాగా చేసిన వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే క్రికెట్ రంగంలో ప్ర‌తి క్రికెట‌ర్ కు మంచిగా ఆడాల‌ని ఉంటుంద‌న్నాడు. కానీ ఒక్కోసారి ఫామ్ కార‌ణంగా ఆశించిన మేర ఆడ‌లేక పోవ‌చ్చ‌ని అన్నాడు. అంత…

    Continue Reading

  • మారిన స్వ‌రం చంద్ర‌బాబు జ‌పం

    మారిన స్వ‌రం చంద్ర‌బాబు జ‌పం

    సీఎంను ఆహ్వానించిన కోమ‌టిరెడ్డి అమరావ‌తి : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్వ‌రం మార్చారు. ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న గొప్ప నాయ‌కుడ‌ని, ముందు చూపు క‌లిగిన వ్య‌క్తి అని అన్నారు. అంతే కాదు స్వ‌రం పూర్తిగా మార్చేశారు. ఏమైందో ఏమో కానీ నిన్న‌టి దాకా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేసిన కోమ‌టిరెడ్డి ఉన్న‌ట్టుండి యూ ట‌ర్న్ తీసుకోవ‌డం విస్తు పోయేలా…

    Continue Reading

  • తెలంగాణ‌లో రాబోయేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే

    తెలంగాణ‌లో రాబోయేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే

    ధీమా వ్య‌క్తం చేసిన మాజీ సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. రాబోయే కాలంలో తిరిగి బీఆర్ఎస్ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఏక‌గ్రీవంగా ఎన్నికైన స‌ర్పంచులు, వార్డు మెంబ‌ర్లు త‌న‌ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా వారిని పేరు పేరునా ప‌ల‌క‌రించారు కేసీఆర్. శాలువాలు క‌ప్పి స్వీట్లు పంపిణీ చేశారు. వారికి ధైర్యం చెప్పారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా వుండయి. కొన్నికొన్ని…

    Continue Reading

  • సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్య‌త : ఈవో

    సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్య‌త : ఈవో

    అనిల్ కుమార్ సింఘాల్ ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలకు సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు. డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు ద‌ర్శ‌న భాగ్యం కల్పిస్తున్నామ‌ని, ఈ వేళ‌లో బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేశామ‌న్నారు. కేవ‌లం సామాన్య భ‌క్తుల‌కు అత్య‌ధికంగా ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు చెప్పారు ఈవో. డిసెంబర్ 30, 31, జనవరి 01 వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్…

    Continue Reading

  • బ‌యో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాలి

    బ‌యో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాలి

    ఘన వ్యర్థాల నిర్వహణపై అదనపు ఈవో చౌద‌రి సమీక్ష తిరుమల : తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులు, ఐఓసీఎల్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బయో గ్యాస్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2026 జనవరి నాటికి…

    Continue Reading

  • డంపింగ్ యార్డ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి

    డంపింగ్ యార్డ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి

    పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించిన ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ పార్ల‌మెంట్ లో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. 40 లక్షల ఓటర్లతో 70 లక్షల జనాభా కలిగిన మల్కాజిగిరి పార్లమెంట్ లోని జవహర్ నగర్ లో 40 ఏండ్ల కిందట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారని అన్నారు. అప్పుడు ఒకటి రెండు చెత్త వాహనాలు వచ్చి చెత్త వేసేవి…

    Continue Reading

  • 10న సీఎం ఉస్మానియా యూనివ‌ర్శిటీ సంద‌ర్శ‌న

    10న సీఎం ఉస్మానియా యూనివ‌ర్శిటీ సంద‌ర్శ‌న

    విశ్వ విద్యాల‌యం అభివృద్ది కోసం మ‌రిన్ని నిధులు హైద‌రాబాద్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం ఓయూ అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో సీఎం ఈరోజు స‌మీక్ష నిర్వ‌హించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై తొలుత అధికారులు సీఎంకు వివ‌రించారు. అనంత‌రం ప‌నుల‌కు సంబంధించిన వివిధ మోడ‌ళ్ల ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్స్‌ను సీఎం వీక్షించారు. ఈ సందర్భంగా…

    Continue Reading

  • అమరావతిపై జగన్ కు మాట్లాడే అర్హత లేదు

    అమరావతిపై జగన్ కు మాట్లాడే అర్హత లేదు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం పనులు చేపట్టామని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సీఎం చంద్రబాబు పాలనపై జగన్ తప్పా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. జగన్ అసమర్థ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల డైట్, కాస్మోటిక్ బిల్లులు సైతం చెల్లించ లేదన్నారు.…

    Continue Reading

  • మార్కులు కాదు విలువలు ముఖ్యం : అనిత వంగ‌ల‌పూడి

    మార్కులు కాదు విలువలు ముఖ్యం : అనిత వంగ‌ల‌పూడి

    విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం అమ‌రావ‌తి : విద్యా ప‌రంగా కీల‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు ఏపీ కూట‌మి స‌ర్కార్ శ్రీ‌కారం చుట్టింద‌న్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. విద్యార్థులు చదువుకుంటేనే స‌మాజంలో గుర్తింపుతో పాటు విలువ కూడా పెరుగుతుంద‌న్నారు. మార్కులు ముఖ్యం కాద‌ని, విలువ‌లే ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అవసరం అన్నారు. ఏ మ‌నిషికైనా చ‌దువుతో పాటు సంస్కారం కూడా అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం…

    Continue Reading

  • సాయి ఈశ్వ‌రాచారి మృతి బాధాక‌రం : క‌విత‌

    సాయి ఈశ్వ‌రాచారి మృతి బాధాక‌రం : క‌విత‌

    బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదు హైద‌రాబాద్ : బీసీలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం చేస్తున్నాయ‌ని తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన సాయి ఈశ్వ‌రాచారి ఆత్మ బ‌లిదానం చేసుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శుక్ర‌వారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక‌గా సంతాపం తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు. బ‌లిదానాలు, ఆత్మ‌హ‌త్య‌లు ఎన్న‌టికీ ప‌రిష్కారం కాద‌ని పేర్కొన్నారు. బ‌తికి ఉండి సాధించాల‌ని,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports