Author: VijayaBhaskar
-

సచిన్ ఇచ్చిన ప్రోత్సాహం మరిచి పోలేను
భారత క్రికెటర్ షెఫాలీ వర్మ కీలక కామెంట్స్ ముంబై : ముంబై వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ ను భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. విశ్వ విజేతగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 298 రన్స్ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 246 పరుగులకే చాప చుట్టేసింది. సుదీర్ఘ కాలం తర్వాత భారత్ జగజ్జేతగా నిలిచింది. ఈ క్రమంలో ఓపెనర్లుగా మైదానంలోకి దిగారు భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధన్నా,…
-

పురుషులతో సమానంగా మహిళా క్రికెట్
మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కీలక కామెంట్స్ ముంబై : భారత మహిళా జట్టు మాజీ స్కిప్పర్ మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా క్రికెట్ లో రాణిస్తున్నారని , ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ భారత మహిళా జట్టు వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడమేనని పేర్కొన్నారు. ఇండియా కప్ గెలిచాక మీడియాతో మాట్లాడారు మిథాలీ రాజ్. ఇదే సమయంలో దేశంలో మహిళల క్రికెట్ను పెంపొందించడంలో బీసీసీఐ ఇచ్చిన మద్దతు…
-

మహిళా వరల్డ్ కప్ విజేతకు భారీ బహుమానం
ప్రకటించిన పారిశ్రామికవేత్త గోవింద్ ధోలాకియా ముంబై : రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త గోవింద్ థోలాకియా సంచలన ప్రకటన చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత 143 కోట్ల భారతీయుల కలను నిజం చేసిన భారత మహిళా క్రికెట్ జట్టును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. ముంబై వేదికగా బీవై పాటిల్ స్టేడియంలో జరిగిన కీలకమైన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో…
-

బస్సు ప్రమాద కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలురంగారెడ్డి జిల్లా : చేవెళ్ళ మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చేవెళ్ల, హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కంకర లోడ్ తో…
-

మనది గొంతెమ్మ కోరిక కాదు న్యాయమైన కోరిక
బీసీ రిజర్వేషన్లపై ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్ హైదరాబాద్ : బీసీలు కోరుతున్నది న్యాయ పరమైన కోరిక అని స్పష్టం చేశారు ఎంపీ ఈటల రాజేందర్.ఈ దేశంలో బ్రాహ్మణ వైశ్యులతో సహా అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు. మనం న్యూనత భావనతో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తు పొందారని పేర్కొన్నారు. కులం మతం పేదరికం విజ్ఞానికి అడ్డం కాదన్నారు ఎంపీ. డబ్బులతో సీట్లు కొనుక్కున్న వారి వల్ల నాణ్యత కోల్పోతున్నాం తప్ప…
-

తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ : తెలంగాణలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ఆమె ప్రజా సమస్యలపై పోరు పెంచారు. ఇందులో భాగంగా స్వయంగా జనాన్ని కలిసి సమస్యలు తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే జాగృతి జనం బాట. ఇందులో భాగంగా రైతులు, కళాకారులు, వృత్తి నైపుణ్యం కలిగిన వారిని స్వయంగా కలుస్తూ వారి బాధలు వింటున్నారు. ఇదిలా ఉండగా ప్రధానంగా బీసీల కోసం…
-

దేవుళ్ల మీద ఒట్టేశారు జనానికి టోపీ పెట్టారు
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాలలో వైఫల్యం అందిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తన సమక్షంలో బీజేపీకి చెందిన పలువురు చేరారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు, సీఎం ఇష్టానుసారం హామీలు ఇచ్చారని, చెవుళ్లో పూలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. చివరకు దేవుళ్లను సైతం విడిచి పెట్టలేదని, వారిపై కూడా ఒట్టేశారని, జనానికి టోపీ పెట్టారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రెండేళ్ల ప్రభుత్వంలో…
-

నల్ల చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
త్వరలోనే కూకట్ పల్లికి మణిహారం కానుంది హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి నల్ల చెరువు అభివృద్ది పనులను పరిశీలించారు. గతంలో దీనిని కొందరు ఆక్రమించారు. మరికొందరు కబ్జాకు పాల్పడ్డారు. దీనిపై దృష్టి సారించారు కమిషనర్. ఈ మేరకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్బంగా మరింత అందంగా తీర్చి దిద్దే పనిలో పడ్డారు. ప్రస్తుతం కూకట్పల్లి నల్ల చెరువు ఆరు నెలల్లో ఆహ్లాదంగా మారింది. చెరువు రూపురేఖలు…
-

పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఆలోచించండి : కేటీఆర్
ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టండి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్లోని సత్వా గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ వాసులతో ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. పదేళ్లలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా అభివృద్ది చేయడం జరిగిందన్నారు కేటీఆర్. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి…
-

శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపింది. ఈనెల 8, 15, 22, 29 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. నవంబర్ 05వ తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











