Author: VijayaBhaskar

  • ఆప‌రేష‌న్ స‌క్సెస్ పేషెంట్ డెడ్

    ఆప‌రేష‌న్ స‌క్సెస్ పేషెంట్ డెడ్

    బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత వ‌ద్దిరాజు హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అనేలా బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కాంగ్రెస్ వ్యవహరించిందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు త‌ప్పా నిజంగా బీసీల‌పై ప్రేమ మాత్రం కానే కాద‌ని, ఇదంతా రాజ‌కీయ డ్రామా…

    Continue Reading

  • ప‌ద‌వుల కోసం బీసీ రిజ‌ర్వేష‌న్ల జ‌పం

    ప‌ద‌వుల కోసం బీసీ రిజ‌ర్వేష‌న్ల జ‌పం

    ధ్వ‌జ‌మెత్తిన మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : కేవ‌లం త‌మ ప‌ద‌వులు కాపాడు కునేందుకే కాంగ్రెస్ స‌ర్కార్ బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ముందుకు తీసుకు వ‌చ్చింద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, ఇంకోసారి మోసం చేయాల‌ని చూస్తే చూస్తూ ఊరుకోర‌ని హెచ్చ‌రించారు. త‌మ నాయ‌కుడు రాహుల్ గాంధీని ఖుషీ చేసేందుకు, పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు స్టంట్ చేస్తున్నారని మండిప‌డ్డారు. శ్రీ‌నివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.…

    Continue Reading

  • హైకోర్టు తీర్పుపై భ‌గ్గుమ‌న్న బీసీ సంఘాలు

    హైకోర్టు తీర్పుపై భ‌గ్గుమ‌న్న బీసీ సంఘాలు

    ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌నలు హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే ఇవ్వ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన తర్వాత హైకోర్టు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కింది నుంచి పై కోర్టుల వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కోర్టులను వేదికగా చేసుకుని…

    Continue Reading

  • రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట

    రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట

    అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బిగ్ రిలీఫ్ ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ ల‌భించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ కేసు న‌మోదైంది. దీనికి సంబంధించి జార్ఖండ్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. కేంద్ర హోంమంత్రిపై అవమానకరమైన వ్యాఖ్యలకు సంబంధించిన క్రిమినల్ పరువున ష్టం కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపీ) రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు…

    Continue Reading

  • 26 ప్రాజెక్టుల‌కు ఎస్ఐపీబీ ఆమోదం

    26 ప్రాజెక్టుల‌కు ఎస్ఐపీబీ ఆమోదం

    భారీ ఎత్తున ఏపీకి పెట్టుబ‌డుల వెల్లువ‌ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కీల‌క‌మైన ఎస్ఐపీబీ స‌మావేశం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్రంలో నూత‌నంగా చేప‌ట్ట‌బోయే 26 ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధంచిన ఆయా ప్రాంతాలు, ప్రాజెక్టులు, నిధులు, ఉపాధి అవ‌కాశాల వివ‌రాలు ఉన్నాయి. 2.టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు చేప‌ట్ట‌నుంది. ఇందులో రూ.2 వేల…

    Continue Reading

  • మ‌ణిపూర్ లో గిరిజ‌న చ‌ల‌న చిత్రోత్స‌వం

    మ‌ణిపూర్ లో గిరిజ‌న చ‌ల‌న చిత్రోత్స‌వం

    న‌వంబ‌ర్ 8 నుండి నాలుగు రోజుల పాటు మ‌ణిపూర్ : మ‌ణిపూర్ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే న‌వంబ‌ర్ నెలలో నాలుగు రోజుల పాటు గిరిజ‌న చ‌ల‌న చిత్రోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. 8వ తేదీ నుండి ఈ ఉత్స‌వం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. ‘జంజాతీయ గౌరవ్ వర్ష్’ దేశ వ్యాప్తంగా జరిగే వేడుకల్లో భాగంగా గిరిజన పరిశోధనా సంస్థ (TRI) మణిపూర్ , గిరిజన వ్యవహారాలు, కొండల విభాగం నవంబర్ 8-11 తేదీలలో మణిపూర్ రాష్ట్ర చలన…

    Continue Reading

  • విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు : జ‌గ‌న్

    విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు : జ‌గ‌న్

    ఉద్యోగుల పోరాటానికి మ‌ద్ద‌తు ఇస్తాం విశాఖ‌ప‌ట్నం : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆరు నూరైనా స‌రే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ ప‌రం కానివ్వ‌మ‌ని ప్ర‌కటించారు. న‌ర్సింప‌ట్నం ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా ఆయ‌నను ఉక్కు ప‌రిశ్ర‌మకు చెందిన ఉద్యోగులు, కార్మికులు క‌లిశారు. త‌మ న్యాయ ప‌ర‌మైన పోరాటానికి, ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని జ‌గ‌న్ రెడ్డి ని కోరారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు విన‌తి ప‌త్రం…

    Continue Reading

  • మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం

    మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం

    కీల‌క సూచ‌న చేసిన బీసీసీఐ ముంబై : బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్లు మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవచ్చు అని తెలిపింది. ఈ మేర‌కు ఆయా జట్లకు పంపిన సమాచారం ప్రకారం నిలుపుదల గడువు నవంబర్ 5 వరకు నిర్ణయించింది. వేలం నవంబర్ 25 నుంచి 29 మధ్య జరుగుతుంది. ప్రతి జట్టు గరిష్టంగా ముగ్గురు క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లను, ఇద్దరు విదేశీ ప్లేయర్లను , ఇద్దరు…

    Continue Reading

  • విశాఖ‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టాలి

    విశాఖ‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టాలి

    ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ కూడా ఇక్కడ త్వరలోనే క్యాంపస్‌ను ప్రారంభించనుందని.. ఒక్క విశాఖ నగరంలోనే 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. ఐటీ సంస్థల్లు, అందులో పనిచేసే…

    Continue Reading

  • నీచ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ : రామ‌య్య‌

    నీచ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ : రామ‌య్య‌

    టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రకమైన బాధ, ఆక్రోశం, ఈర్శ, పగ, ప్రతికార జ్వాలతో ఇబ్బంది పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిప‌డ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు..రాజ్యంగం ప్రకారం ఎన్నికైన కూటమి ప్రభుత్వాన్ని జగన్ అస్థిరప రచాలని చూస్తున్నారని ఆరోపించారు. అయినా ఆయ‌న ఆట‌లు సాగ‌వ‌న్నారు. నదిలో కొట్టుకుపోయిన…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports