Category: News
-

ఆఫ్గనిస్తాన్ సంచలనం బాలికల విద్యపై నిషేధం
ప్రకటించిన తాలిబాన్ల విద్యా శాఖ మంత్రి ఆఫ్గనిస్తాన్ : ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు విద్యా శాఖ మంత్రి. ఆఫ్ఘనిస్థాన్లో మహిళలు పాఠశాలలకు వెళ్లడంపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. 2021లో అధికారం చేపట్టినప్పటి నుండి అంచలంచెలుగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన తాలిబన్లు, ఇప్పుడు సెకండరీ, ఉన్నత విద్యను పూర్తిగా అడ్డుకున్నారు. ఇప్పటికే 22 లక్షల మందికి పైగా బాలికలు చదువుకు దూరమవ్వగా, తాజా నిర్ణయంతో దేశంలో మహిళల…
-

తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశం మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం ఎప్పటికీ రానే రాదన్నారు. నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి అరవింద్ మళ్లీ గెలవడంటూ జోష్యం చెప్పారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనాపరంగా పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. దీంతో అన్ని వర్గాల…
-

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం
హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య హైదరాబాద్ : భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అని పేర్కొన్నారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య. స్వాతంత్య్రం సాధించుకున్నాం. ప్రజాస్వామ్య దేశంగా అవతరించాం. స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నాం.. మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యానికి, స్వాతంత్య్రానికి నియమ నియంత్రణలే భారత రాజ్యాంగం అని చెప్పారు. నియమ నియంత్రణలు లేకపోతే ప్రజాస్వామ్యం గాడి తప్పుతుందని అన్నారు వర్ల పాపయ్య. బాధ్యత గల పౌరుడిగా మనం నిర్వహించాల్సిన విధులు, అనుసరించాల్సిన విధానాలను అందరూ…
-

మాజీ ఎంపీ జోగినపల్లికి సిట్ బిగ్ షాక్
హాజరు కావాలంటూ నోటీసులు జారీ హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం దీనిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు ప్రముఖులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిలో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తారక రామారావు, తన్నీరు హరీశ్ రావుతో పాటు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు…
-

భారత రాజ్యాంగం అత్యున్నతమైనది
పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ మంగళగిరి : ప్రపంచంలోనే అత్యున్నతమైనది భారత రాజ్యాంగం అని అన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సోమవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ . గౌరవ వందనం పోలీసుల నుంచి స్వీకరించారు. అనంతరం…
-

పద్మ పురస్కార గ్రహీతలకు అభినందనలు
తెలియ చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి : 2026 గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వెలుగులకు అభినందనలు తెలియ చేశారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్, సినీనటుడు గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ , మాగంటి మురళీ మోహన్ (కళలు) కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం), గరిమెళ్ల…
-

ఖమ్మం ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగరాలి
దిశా నిర్దేశం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా : రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్నాయని సంచలన ప్రకటన చేశారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లందులో జరిగిన పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క సీటు కూడా ప్రతిపక్ష పార్టీలకు దక్క కూడదన్నారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రజాభిప్రాయమే తుది నిర్ణయం అని…
-

సోమశిలకు పూర్వ వైభవం తీసుకు వస్తాం
స్పష్టం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ జిల్లా : సోమశిల పర్యాటక ప్రాంతంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని చెప్పారు రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన కొల్లపూర్ లో 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు సోమశిల ఎకో టూరిజం పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా సోమశిల తీరం నుంచి ఎకో పార్కు వరకు బోటులో విహరించారు. వ్యూ పాయింట్ నుంచి…
-

టీపీసీసీ చీఫ్ కు కల్వకుంట్ల కవిత బంపర్ ఆఫర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాము ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతామన్నారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రాదన్నారు. ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు బంపర్ ఆఫర్…
-

త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అప్ డేట్ ఇచ్చారు. కేవలం రెండు మూడు రోజుల్లోనే పురపాలిక సంఘం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. వచ్చే నెల ఫిబ్రవరి లోనే పోలింగ్ కార్యక్రమం ఉంటుందని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











