Category: News
-

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన బృందం
కీలక సూచనలు చేసిన బృందం సభ్యులు అమరావతి : ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పోలవరం . ఇప్పటికే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయన 2014లో సీఎంగా కొలువు తీరిన సమయంలో దీనిపై ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారడం, ప్రభుత్వం కోల్పోవడంతో వైసీపీ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దీనిని పట్టించు…
-

24న నగరిలో చంద్రబాబు పర్యటన
భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈనెల 24వ తేదీన జిల్లాలోని నగరి పట్టణంలో నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మిషన్ లో పాల్గొంటారు. అనంతరం ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు నాయుడు ఆకస్మిక పర్యటన సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్…
-

సునీతా విలియమ్స్ ప్రస్థానం ముగిసింది
అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర న్యూఢిల్లీ : నాసాలో 27 సంవత్సరాల స్ఫూర్తిదాయకమైన కెరీర్ తర్వాత, తన అద్భుతమైన నాయకత్వం ., అంతరిక్ష విమాన విజయాలకు పేరుగాంచిన అనుభవజ్ఞురాలైన వ్యోమగామి సునీతా విలియమ్స్, డిసెంబర్ 27, 2025 నుండి అధికారికంగా US అంతరిక్ష సంస్థ నుండి పదవీ విరమణ చేశారు.ఆమె పదవీ విరమణ మానవ అంతరిక్ష పరిశోధనలో ఒక పురాణ అధ్యాయానికి ముగింపు పలికింది . ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వారసత్వాన్ని మిగిల్చింది. అంతర్జాతీయ అంతరిక్ష…
-

టాటా చైర్మన్ చంద్రశేఖరన్తో సీఎం భేటీ
కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు దావోస్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు గురువు చంద్రబాబు నాయుడు ఇంకో వైపు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ దావోస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. వివిధ కంపెనీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ లో భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ తో రేవంత్ రెడ్డి…
-

జెరా గ్లోబల్ సీఈవోతో నారా లోకేష్ భేటీ
పలు దిగ్గజ కంపెనీలతో వరుస సమావేశాలు దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో తండ్రీ కొడుకులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇదిలా ఉండగా బుధవారం కీలక సంస్థలతో సమావేశం అయ్యారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల గురించి ప్రత్యేకంగా వివరించారు నారా లోకేష్.…
-

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే
విధానం ఉండాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉత్తరప్రదేశ్ : ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ రాష్ట్రాల స్పీకర్ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కొలువు తీరిన వెంటనే శాసన సభ్యుల ప్రవర్తనా నియమావళి గురించి కూడా పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇదేక్రమంలో తను తీవ్ర స్థాయిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ…
-

గూగుల్ అపాక్ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో సీఎం భేటీ
సైబర్ సెక్యూరిటీ, పట్టణ కాలుష్యంపై విస్తృత చర్చలు హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 2026లో పాల్గొంది. దిగ్గజ కంపెనీలతో సమావేశమైంది. ఈ సందర్బంగా గూగుల్ అపాక్ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వాతావరణ మార్పు, స్థిరమైన వ్యవసాయం, పట్టణ కాలుష్యంపై చర్చలు జరిపారు. ప్రత్యేకించి…
-

పదవీ విరమణ పొందిన సునీతా విలియమ్స్
ధ్రువీకరించిన నాసా..ఒక మహిళగా రికార్డ్ ఢిల్లీ : ప్రముఖ భారతీయ వ్యోమగామి సునీతా విలియమ్స్ తన విధుల నుంచి పదవీ విరమణ చేశారు. తను గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందించారు. అంతే కాదు అరుదైన ఘనతను సాధించారు. ఏకంగా 27 ఏళ్ల పాటు తను నాసా (అంతరిక్ష కేంద్రం) లో పని చేశారు. విశిష్ట సేవలు అందించారు. తను మాజీ నేవీ కెప్టెన్ గా ఉన్నారు. 60 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన అనంతరం…
-

పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి దావోస్ : హైదరాబాద్ నగరం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారనుందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.డిసెంబర్ 2025లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అద్భుత విజయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్లో తదుపరి ఫోరమ్ను నిర్వహించడం గురించి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్తో చర్చించాలని తెలంగాణ ఇప్పుడు నిర్ణయించిందని ముఖ్యమంత్రి అన్నారు. 2047 కోసం…
-

హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ నివాసాలపై దాడులు
అక్రమాస్తుల కేసులో దూకుడు పెంచిన ఏసీబీ వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ దూకుడు పెంచింది. పెద్ద ఎత్తున దాడులను నిర్వహిస్తోంది. మొన్నటికి మొన్న అడిషనల్ కలెక్టర్ పట్టుబడగా ఇవాళ ఏకంగా హనుమకొండ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ పై అక్రమాస్తులు పెద్ద ఎత్తున కూడబెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్బంగా ఏసీబీ రంగంలోకి దిగింది. ఆయనకు సంబంధించిన నివాసాలతో పాటు ఇతర బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లల్లో కూడా దాడులు చేపట్టింది.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











