Category: News
-

నారా లోకేష్ ను చూసి జంకుతున్న జగన్
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మల్సీ బుద్దా వెంకన్న విజయవాడ : విద్వేషపు కుట్రలకు మాజీ సీఎం జగన్ రెడ్డి తెర లేపాడంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న . విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించి లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేందుకు ప్లాన్ చేశాడని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసిన చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. ఆనాటి…
-

24న నగరికి రానున్న చంద్రబాబు నాయుడు
భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 24న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని నగరిలో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం. ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్, ఎస్పీ తుషార్ డూడ్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్. స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో…
-

ఫోన్ ట్యాపింగ్ కేసు బక్వాస్ : కేటీఆర్
నేను ఏ తప్పు చేయలేదన్న మాజీ మంత్రి హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శుక్రవారం సిట్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందుకున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ప్రతి ఒక్కరి ఫోన్ ను ట్యాప్ చేయడం జరుగుతుందన్నారు.…
-

దావోస్ ప్రభావం ఏపీకి పెట్టుబడుల ప్రవాహం
కీలక ప్రకటన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. మంత్రులు రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ తో పాటు టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పర్యటన తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు చంద్రబాబు. ఏపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు వచచ్చాయని…
-

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు
ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది. ఈనెల 23న శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈమేరకు మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. కాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉదయం 11.25 గంటల నుండి రాత్రి 7 గంటల కు…
-

సింగరేణి స్కాం కిషన్ రెడ్డి మౌనం దేనికోసం ..?
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు బయట పడినా, కేంద్ర మంత్రిగా మీరు చర్యలు తీసుకోక పోవడం సింగరేణి సంస్థ గొంతు కోసినట్టేనని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో 49 శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ అవినీతి జరుగుతున్నా ప్రేక్షక…
-

రాయలసీమ ద్రోహి జగన్ మోహన్ రెడ్డి
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆమె మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం జగన్ అని, ఆయన సీమ ద్రోహి అని మంత్రి సవిత మండిపడ్డారు. 2020లో ఏపీలో జగన్, తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. ఆనాడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వమే అడ్డుకుందని బీఆర్ఎస్ నాయకుడు హరీష్…
-

పర్యావరణ హితంగా చెరువుల పునరుద్దరణ
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నగరంలో పలు చెరువులను పునరుద్దరణ చేయడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించామన్నారు. తాజాగా సరూర్ నగర్ చెరువును కూడా అభివృద్ది చేస్తామని ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా చెరువు పరిసరాల్లో పెద్దమొత్తంలో ఔషధ గుణాలున్న మొక్కలు నాటడం, ఇప్పటికే ఉన్న ఇందిరా ప్రియదర్శని పార్కుతో పాటు…
-

ఖాజాగూడ చెరువు కబ్జాలపై హైడ్రా దృష్టి
ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలన హైదరాబాద్ : ఖాజాగూడ చెరువు కబ్జాల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఖాజాగూడ చెరువు తూములు, అలుగులు మూసేయడం.. డైవర్ట్ చేయడంపై మీడియాలో వచ్చిన కథనాలతో పాటు.. ప్రజల నుంచి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖాజాగూడ చెరువు అలుగుతో పాటు తూములు మూసేయడం డైవర్ట్ చేసినట్టు గుర్తించారు. ఖాజాగూడ చెరువు కింద భాగంలో దీనికి అనుసంధానంగా ఉన్న చిన్న…
-

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
దావోస్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొన్ని రోజులుగా దావోస్ లో వివిధ కంపెనీల దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి సర్కార్ తీసుకుంటున్న చర్యలు, చేపట్టిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదే క్రమంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రోజు రోజుకు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











