Category: News

  • టెక్నాల‌జీతో అనుసంధానం ప‌రిశ్ర‌మ‌ల‌కు అందలం

    టెక్నాల‌జీతో అనుసంధానం ప‌రిశ్ర‌మ‌ల‌కు అందలం

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీలో టెక్నాల‌జీకి ప్రాధాన్య‌త ఇస్తూ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు స‌హ‌కారం అందిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్నార‌ని తెలిపారు. స్వంత ఊరిలో సంక్రాంతి పండుగ‌ను జ‌రుపు కోవ‌డం మ‌రింత ఆనందం క‌లిగించింద‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయని తెలిపారు. ప్రజలు దేశ విదేశాల నుంచి తరలి వచ్చి భోగి,…

    Continue Reading

  • అమ్మాయిల చదువుకే ప్ర‌భుత్వం పెద్దపీట

    అమ్మాయిల చదువుకే ప్ర‌భుత్వం పెద్దపీట

    రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజన‌ర‌సింహ‌ పాల‌మూరు జిల్లా : అమ్మాయిలు చ‌దువుకునేందుకు త‌మ ప్ర‌భుత్వం ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌రసింహ‌. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఐఐఐటీ భ‌వ‌నాల నిర్మాణం కోసం సీఎంతో క‌లిసి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్బంగా అక్క‌డి విద్యార్థుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు. శ్రీవిద్య అనే విద్యార్థిని మాట్లాడుతూ.. తాను యూపీఎస్సీ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ అవుతానని ఆత్మవిశ్వాసంతో…

    Continue Reading

  • అన్నాడీఎంకే సంచ‌ల‌నం ఓట‌ర్ల‌కు గాలం

    అన్నాడీఎంకే సంచ‌ల‌నం ఓట‌ర్ల‌కు గాలం

    మ‌హిళ‌ల‌కు నెల‌కు 2 వేలు..పురుషుల‌కు ఫ్రీ బ‌స్ చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల కోలాహ‌లం మొద‌లైంది. అధికారంలో ఉన్న డీఎంకేతో పాటు అన్నాడీఎంకే తో కూడిన ఎన్డీయే, సూప‌ర్ స్టార్ హీరో త‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకేతో పాటు ప‌లు పార్టీలు సిద్దం అయ్యాయి. ఇప్ప‌టికే టీవీకే ఎన్నిక‌ల ప్ర‌చార క‌మిటీని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశారు. అన్ని పార్ట‌ల కంటే ముందుగా అన్నాడీఎంకే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు పార్టీ చీఫ్ పార్టీ ప‌రంగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను…

    Continue Reading

  • రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    స్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం సస్యశ్యామలం, సాగు జలాలతో పచ్చటి పొలాలను తడపడం అన్నారు. అందుకే గడచిన రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టుల పై దృష్టి పెట్టామ‌ని చెప్పారు. నదుల నుండి మడులకు నీళ్లు పారించడమే లక్ష్యంగా పని చేశాం అన్నారు. ఆ క్రమంలో…

    Continue Reading

  • తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం

    తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం

    అస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శ‌నివారం ఆయ‌న మీడియాతో హైద‌రాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టారని అన్నారు. అయినా అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజల కోరిక మేరకు, ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు తెలంగాణ భవన్…

    Continue Reading

  • పండుగ‌లు ఘ‌న‌మైన సంస్కృతికి ప్ర‌తీక‌లు

    పండుగ‌లు ఘ‌న‌మైన సంస్కృతికి ప్ర‌తీక‌లు

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన క‌లెక్ట‌ర్ ప‌మెలా స‌త్ప‌తి క‌రీంన‌గ‌ర్ జిల్లా : మాన‌వ జీవితంలో పండుగలు అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషిస్తాయ‌ని అన్నారు క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ పమెలా స‌త్ఫ‌తి . త‌న క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి పండుగను ఘనంగా ,సాంప్రదాయ బద్ధంగా నిర్వ‌హించారు. గ్రామీణ సంస్కృతికి, ప్రాచీన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా కార్యాలయాన్ని రంగు రంగుల రంగవల్లులతో అందంగా అలంకరించారు. ఉద్యోగులు ఉత్సాహ భరితమైన…

    Continue Reading

  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ

    అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ

    సంచ‌ల‌న ప్ర‌క‌ట చేసిన పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు , టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. డీఎంకే స‌ర్కార్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఆయ‌న సిద్ద‌మ‌య్యారు. ఇప్ప‌టికే త‌న‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతూ వ‌స్తున్న సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు కేంద్రంలోని అమిత్ షా, మోదీతో యుద్దానికి సిద్ద‌మ‌య్యారు. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు రాష్ట్రంలో అత్య‌ధిక జ‌నాద‌ర‌ణ క‌లిగిన న‌టుల‌లో తను టాప్ లో కొన‌సాగుతున్నాడు.…

    Continue Reading

  • ఇక నుంచి నిరంత‌రాయంగా జాబ్స్ భ‌ర్తీ

    ఇక నుంచి నిరంత‌రాయంగా జాబ్స్ భ‌ర్తీ

    చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రజలు భావించారని అన్నారు. అయితే 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటు ఉద్యోగ నియామకాలు జరగలేదని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో 14 సంవత్సరాల పాటు గ్రూప్–I నియామకాలు కూడా చేపట్టలేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి.ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు…

    Continue Reading

  • బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ దేశంలో గ‌త 2014 నుంచి పెద్ద ఎత్తున ఓట్ల చోరీ కొన‌సాగుతోంద‌ని, ఇదేమీ ఆశ్చ‌ర్యం కాద‌న్నారు. ఇదిలా ఉండ‌గా బీఎంసీ…

    Continue Reading

  • ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    సీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి చెందిన సాల్మాన్ ను కావాల‌ని చంపేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అధికార పార్టీ అరాచ‌కాలు, దాడుల దెబ్బ‌కు త‌ట్టుకోలేక పిన్నెల్ల గ్రామంలోని వారంతా ఇత‌ర ప్రాంతాల‌కు భ‌యంతో వెళ్లి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports