Category: News
-

న్యూ టెక్నాలజీతో రైతుల భూములకు రక్షణ
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : కొత్త సాంకేతికతతో రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడం జరుగుతోందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్య ఉన్న, మీ భూమి..మీ హక్కు పేరుతో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణం భూమి వివరాలు…
-

సాంకేతిక రంగంలో భారతీయులు భేష్ : గవర్నర్
మరింతగా ఎదగాలని పిలుపునిచ్చిన జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్ : ఈ దేశంలో అపారమైన మానవ సంపద ఉందని, దానిని ఉపయోగించు కునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. బిట్స్ పిలానీ ఆధ్వర్యంలో నిర్వహించచిన అలుమిని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సాంకేతికత, నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ , నిరంతర అభ్యాసంలో బిట్స్ వంటి సంస్థలు జాతీయ భాగస్వామిగా ఎలా సహకరిస్తున్నాయో వివరించారు.…
-

పాడి పరిశ్రమతో గణనీయమైన ఆదాయం
మహిళా సాధికారతకు ఊతం ఇస్తుంది కేరళ : పాడి పరిశ్రమ ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరుతుందని స్పష్టం చేశారు ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. కేరళలో సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్–2026 ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సదరన్ పాడి సంస్థ రాబోయే రోజుల్లో విజయాన్ని సాధించాలని కోరారు. దేశ డెయిరీ రంగం పురోగతికి గణనీయమైన తోడ్పాటు అందిస్తుందని ఆకాంక్షించారు అచ్చెన్నాయుడు. ఫెలిసిటేషన్కు సరైన వ్యక్తిని ఎంపిక చేసినందుకు…
-

పరస్పరం సహకరించుకుందాం : సీఎం
ఏపీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కీలక సూచన హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సర్కార్ ను ఉద్దేశించి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. నీళ్ల వివాదాలకు సంబంధించి పదే పదే అడ్డంకులు సృష్టించడం వల్ల తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం ఆగి పోయాయని వాపోయారు. దీని కారణంగా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుందన్నారు సీఎం. ఇది మంచి పద్దతి కాదన్నారు. కూర్చుని…
-

డ్యామేజ్ చేయాలని చూస్తే తాట తీస్తా
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కాదు అని అన్నారు. ముఖ్యమంత్రి అయినా, లేక తాను అయినా తప్పు చేస్తే శిక్షించే పరిస్థితులు ఉండాలని అసెంబ్లీలో చెప్పాం అన్నారు. నన్ను ఒక మాట అన్నా పడతాను, పార్టీని దూషించినా భరిస్తాను.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే…
-

టెక్నాలజీ రంగంలో పెను సంచలనం ఏఐ
భారతీయ యువ ఇంజనీర్లు సత్తా చాటాలి న్యూఢిల్లీ : యావత్ ప్రపంచాన్ని టెక్నాలజీ షేక్ చేస్తోంది. రోజు రోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉన్నది రేపు లేకుండా పోతోంది. ఈ తరుణంలో భారత దేశానికి చెందిన యువత మరింత దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు పీఎం. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. భారతీయ…
-

జొన్నబండలో పార్కును కాపాడిన హైడ్రా
1444 గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ హైదరాబాద్ : రోజు రోజుకు హైడ్రా స్పీడ్ పెంచుతోంది. అక్రమార్కులు, భూ కబ్జాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఆక్రమణలను గుర్తించే పనిలోపడింది. ఇదిలా ఉండగా తాజాగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ ఆల్వాల్ పరిధి జొన్నబండలోని ఎంహెచ్ఆర్ కాలనీలో పార్కును హైడ్రా కాపాడింది. 1444.40 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. లే ఔట్…
-

పాలమూరును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో రెండేళ్లకే పాలనా పరంగా ప్రజలు కాంగ్రెస్ ను చీదరించు కుంటున్నారని ఆరోపించారు. చెక్ డాములు కట్టేచోట పేల్చివేతలకు పాల్పడుతున్న ఏకైక…
-

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా రంగానికి సంబంధించి మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. ప్రతీ రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని…
-

ఆదివాసీల అభ్యున్నతి కోసం పాటుపడతా
స్పష్టం చేసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఆదివాసీ బిడ్డల సంక్షేమం కోసం పాటు పడతానని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్. టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ గా గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడారు. తమ పార్టీ హై కమాండ్ తనపై నమ్మకం ఉంచి పదవిని కట్టబెట్టారని అన్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే,…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











