అందరిలో చైతన్యం తోనే అవినీతికి అడ్డుకట్ట
ప్రకటించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చిన రోజున అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. తాము వచ్చేంత వరకు, హైడ్రా ఏర్పాటు కానంత వరకు నగర వాసుల్లో…
రూ. 120 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
దూకుడు పెంచిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లో కబ్జాలకు గురైన స్థలాలను గుర్తించే పనిలో పడ్డారు. మియాపూర్ లో ప్రభుత్వ భూమిలో 5 అంతస్తుల భవనాన్ని కూల్చి వేశారు.…
పోలీసులకు అండగా సుధారెడ్డి ఫౌండేషన్
స్పష్టం చేసిన ఎంఈఐఎల్ డైరెక్టర్ హైదరాబాద్ : ప్రజల కోసం పనిచేసే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలిగితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని అన్నారు ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్టర్, సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి. పోలీసులకు సహకారం అందించేందుకు ఎపుడూ సిద్ధంగా…
ముఖ్యమంత్రితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ భేటీ
మార్క్ లామీ బృందం మర్యాద పూర్వక మీటింగ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారుఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందం సభ్యులు. ఈ సందర్బంగా హైదరాబాద్ లో ఫ్రాన్స్ ఆన్…
కళాకారుల కోసం అలుపెరుగని పోరాటం
స్పష్టం చేసిన కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె చేపట్టిన జాగృతి జనం బాట కరీంనగర్ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్బంగా పలువురు వృత్తి…
రేవంత్ రెడ్డి పాలనపై చర్చకు సిద్దం
సవాల్ విసిరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామన ప్రకటించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం తన…
జల్లికట్టు తరహాలో ఏపీలో భారీ ఉద్యమం
అనలిస్ట్ రాజశేఖర్ రావు చింతా ప్రకటన అమరావతి : జల్లికట్టు తరహాలో ఏపీలో భారీ ఉద్యమం రానుందని పేర్కొన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ రావు చింతా. శనివారం ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అమరావతి పేరుతో మోసం జరుగుతోందని…
తుపాను కారణంగా రూ. 20 వేల కోట్ల నష్టం
ఆవేదన వ్యక్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అమరావతి : రాష్ట్రంలో మొంథా తుపాను దెబ్బకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. 20 లక్షల హెక్టార్లకు పైగా రైతులకు నష్టం…
ముందు జాగ్రత్తతో తప్పిన వరద నష్టం
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు అమరావతి : అందరి సహకారంతో మొంథా తుపానును తట్టుకుని నిలబడటం జరిగిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం సచివాలయంలో 137 మందికి ప్రశంసా పత్రాలు, అవార్డులను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. ఎవరూ ఊహించని…
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలి
జాజుల శ్రీనివాస్ గౌడ్, శంకరప్ప డిమాండ్ హైదరాబాద్ : రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన పరిమితిని తక్షణమే ఎత్త వేయాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్ రావు .…
















