తమిళనాడులో ప్లాంట్ ను కైవసం చేసుకున్న ఎంఈఐఎల్
మెగా పవర్ ప్రాజెక్టు చరిత్రలో అరుదైన ఘనత అన్న ఎండీ హైదరాబాద్ : మేఘా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన ఘనతను సాధించింది. సంస్థ తమిళనాడు రాష్ట్రంలోని 250 మెగా వాట్ల విద్యుత్ ప్లాంటును చేజిక్కించుకుంది. టి ఏ క్యూ…
దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరిస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మొంథా తుపాను కారణంగా ఏపీలో పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు…
రేపటి నుంచే జూబ్లీ హిల్స్ కేటీఆర్ రోడ్ షోలు
అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ దాకా హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షోలు పార్టీ పరంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆయన…
తుపాను ప్రభావంతో భారీగా దెబ్బతిన్న రోడ్లు
రూ.225 కోట్లు కావాలని అంచనాలు సిద్దం చేశాం హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తుపాను ప్రభావంపై స్పందించారు. ఇవాళ సమీక్ష చేపట్టారు. మరో వైపు సీఎం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న…
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
పాల్గొన్న అభ్యర్థి మాగంటి సునీత హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారంది జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న ఉప ఎన్నిక. వచ్చే నెల నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది…
మొంథా తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీని అతలాకుతలం చేసిన మొంథా తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తుపాను కారణంగా…
రేపే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
వరంగల్, హుస్నాబాద్ కు వెళ్లనున్నారు హైదరాబాద్ : మొంథా తుపాను ప్రభావం దెబ్బకు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా పలు చోట్లు వాగులు, వంకలు, నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున రహదారులు కూడా పాడయ్యాయి. చేతికి…
పంటల పరిశీలన రైతులకు భరోసా
అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంఅమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ , ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. గురువారం స్వయంగా తానే రంగంలోకి దిగారు. మొంథా తుపాను దెబ్బకు…
తుపాను ప్రభావం 87 వేల హెక్టార్లలో పంట నష్టం
వెల్లడించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల…
అన్నదాతల ఆందోళన సీఎం ఆలంబన
మొంథా తుపాను దెబ్బకు పంటలు నాశనం అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. భారీ ఎత్తున…
















