Category: News
-

తెలంగాణ సర్కార్ కు కేటీఆర్ వార్నింగ్
వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారని, దీనిని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇక్కడే మహా ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. దాదాపు 10,000 మంది నేతన్నలతో సిరిసిల్ల పట్టణం మొత్తం…
-

బెదిరింపులకు పాల్పడితే ఇక జైలుకే
ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 18 నెలలో కాలంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. ఎక్కడికెళ్లినా కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అయితే, జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విషం…
-

కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమాగం
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. రైతులు అరిగోస పడుతున్నారని, చేతికొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు కేటీఆర్. బీఆర్ఎస్ పాలనే బాగుండేదని అంటున్నారని అన్నారు. వాళ్లను రాజుల లెక్క చూసుకున్నామని…
-

కృష్ణానగర్ ను మునుగకుండా కాపాడండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హైదరాబాద్ : అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. తక్షణమే పరిష్కరించాలని కోరారు. తనపై నమ్మకం పెట్టుకుని గెలిపించారని, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇదే సమయంలో తనపై నమ్మకం ఉంచి, తనకు టికెట్ ఇప్పించటమే కాకుండా గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తన నియోజకవర్గంలోని కృష్ణా…
-

హైడ్రా ప్రజావాణిలో 44 ఫిర్యాదులు
ఉక్కుపాదం మోపుతామన్న కమిషనర్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాలయంలో ప్రజా వాణి నిర్వహించారు. మొత్తం బాధితుల నుంచి 44 దరఖాస్తులు వచ్చాయి. ఇంటి ముందు ఖాళీ జాగా కాదు కదా రోడ్డును కూడా వదలకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇక డెడ్ ఎండ్ రోడ్డు అయితే మొత్తం ఆక్రమించేయడం.. ఎదుటి వారికి రహదారి ఉండాలనే ఆలోచన లేకుండా అడ్డంగా నిర్మాణాలు చేసేయడం నగరంలో పరిపాటిగా మారింది. ఈ ఉల్లంఘనలపై…
-

విలపించిన మంత్రి ఓదార్చిన సీఎం
రాయచోటి మదనపల్లిలో కలవడం అమరావతి : ఏపీ మంత్రివర్గం కీలక సమావేశంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మందిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కంట తడి పెట్టారు. ఆయన బోరున విలపించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న సహచర మంత్రులంతా ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యారు. ఏమైందంటూ ఆయనను ఆరా తీశారు. తీరా విషయం గురించి ఆరా తీస్తే తమ జిల్లాలో కీలక ప్రాంతంగా ఉన్న రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా…
-

తెలంగాణలో గాడి తప్పిన పాలన : కేటీఆర్
ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ ను ఆమోదించరు హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ పాలన గాడి తప్పిందని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలా ఎంత కాలం డైవర్షన్ పాలిటిక్స్ తో నడుపుకుంటూ వస్తారని మండిపడ్డారు.ఇప్పటి వరకు చేసిన ఆరోపణల్లో కనీసం ఒక్కదాంట్లో అయినా నిజం ఉందని తెలిందా అని ప్రశ్నించారు ప్రజలు ఈ డైవర్షన్లను గ్రహిస్తున్నారని, బుద్ది చెప్పక…
-

టాటానగర్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం
బోగీలు దగ్ధం ఒకరు మృతి..జగన్ సంతాపం అనకాపల్లి జిల్లా : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో టాటానగర్ – ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన ఎలమంచిలి రైల్వే స్టేషన్ లో చోటు చేసుకోగా ఒకరు మృతి చెందారు. ట్రైన్ నెం. 18189 టాటానగర్ నుండి ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో సోమవారం తెల్లవారు జామున జరిగింది. విజయవాడ డివిజన్లోని ఎలమంచిలి స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో ఇది…
-

గుర్తింపు కార్డులు ఇచ్చే దాకా ఆగదు పోరాటం
TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ భువనగిరి జిల్లా : సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల పట్ల తెలంగాణ సర్కార్ వివక్ష చూపడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ . ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. యాదగిరి గుట్టలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ బంధమే మన సంఘ నిర్మాణం అని స్పష్టం చేశారు. తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని…
-

ప్రాజెక్టుల కోసం మరోసారి కేసీఆర్ పోరాటం
ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగర్ కర్నూల్ జిల్లా : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని, ఆయన చేయబోయే ఈ ఉద్యమానికి పాలమూరు బిడ్డలంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి కమీషన్ల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని ఘాటుగా విమర్శించారు. ఇవాళ ఎందుకు పెద్దఎత్తున ప్రజలు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











