Category: News
-

రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారాలు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. జగన్ అయిదేళ్ల అసమర్థ, ప్రచార యావ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని మంత్రి సవిత మండిపడ్డారు. పట్టాదారు పాస్ బుక్ లపైనా, సర్వే రాళ్లపైనా తన బొమ్మలు, ప్రభుత్వ కార్యాలయాలపైనా వైసీపీ రంగులు వేసుకుని ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా దుర్వినియోగం…
-

11వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్
ముస్తాబైన హైదరాబాద్ చెరువులు హైదరాబాద్ : ఆక్రమణకు గురైన చెరువులు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్నాయి హైడ్రా కారణంగా.ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే కైట్ ఫెస్టివల్కు వేదికలైన చెరువులు ఆక్రమణలు వదిలించుకుని.. విస్తరణకు నోచుకున్నాయి. ఆక్రమణలకు గురై 14 ఎకరాలకు కుంచించుకు పోయిన మాధాపూర్లోని తమ్మిడికుంట చెరువును 30 ఎకరాలకు హైడ్రా విస్తరించింది. అలాగే కూకట్పల్లిలోని నల్ల చెరువు విస్తీర్ణాన్ని కూడా 16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు పెంచింది.…
-

గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాన న్యాయమూర్తికి న్యూ ఇయర్ విషెస్ హైదరాబాద్ : 2026 నూతన సంవత్సరం సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ను దేవ్ వర్మతో పాటు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా గవర్నర్ కు, సీజేకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు సీఎం. అంతకు ముందు ఎ. రేవంత్ రెడ్డిని పలువురు ప్రముఖులు కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేష్ ఎం. భగవత్, ప్రత్యేక…
-

గిఫ్టులు వద్దు విద్యార్థులకు ఇవ్వండి
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు అమరావతి : ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు సంచలనంగా మారారు. కొత్త సంవత్సరం సందర్బంగా తనను కలిసేందుకు వచ్చిన ప్రముఖులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు కీలక సూచనలు చేశారు. తనను కలిసేందుకు వచ్చిన వారు ఎవరూ దయచేసి పూల బోకేలు, ఖరీదైన బహుమతులు తీసుకు రావద్దంటూ సూచించారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది.ఇక నుంచి పుష్ప గుచ్ఛాలు మానేయాలని, హాస్టల్ విద్యార్థులకు సహాయం చేయాలని కోరారు…
-

కొత్తగా ఏపీలో 1500 ఎలక్ట్రిక్ బస్సులు
ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం అమరావతి : కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొత్తగా 1,500 విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. బస్సుల కోసం మద్దతుగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.రాజ మహేంద్రవరం పుష్కరం సమయంలో ప్రారంభ విస్తరణ లక్ష్యంగా పెట్టుకుని కొత్తగా బస్సులను ప్రవేశ పెట్టాలని ఏపీఎస్ఆర్టీసీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి ప్రస్తుతం బస్ స్టేషన్లు, డిపోల ఆధునీకరణ…
-

రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని మండిపడ్డారు. నటనకు ఇచ్చినట్లు అబద్దాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారని అన్నారు హరీశ్ రావు.…
-

కేంద్ర సర్కార్ పై సీఐటీయూ యుద్దం
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మె అమరావతి : మాజీ ఎంపీ తపన్ కుమార్ సేన్ నిప్పులు చెరిగారు. దేశంలోని బీజేపీ మోదీ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సేన్ మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించిన కల్పతరువు లాంటి పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం…
-

అమెరికాకు పెరుగుతున్న పెట్టుబడులు
ఆశాభావం వ్యక్తం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా : నూతన సంవత్సరం సందర్బంగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తులపై సుంకాలు లేక పోవడంతో అమెరికా రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అంతటా కంపెనీలు ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో కర్మాగారాలు, వ్యాపారాలను ఏర్పాటు…
-

116 ఎకరాలకు మిగిలిన 160 ఎకరాల చెరువు
కబ్జాల పర్వాన్ని చెబెతున్న శాటిలైట్ చిత్రాలు హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుంది. మాధాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎకరాలు కబ్జాలకు గురైంది. కొండలను తవ్వుతూ భవంతులు నిర్మించిన వారికి దుర్గం చెరువు డంపింగ్ యార్డుగా మారింది. 10 నుంచి 15 మీటర్ల మేర మట్టితో నింపి క్రమంగా చెరువులోకి జరిగి ఏకంగా 5 ఎకరాలను కబ్జా చేశారు. అలా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమించిన…
-

దూకుడు పెంచిన హైడ్రా కమిషనర్
ప్రగతి నగర్ చెరువులో ప్రత్యామ్నాయం హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కులకు షాక్ ఇస్తోంది. అంతే కాదు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కబ్జాలకు పాల్పడిన వారిపై ఉక్కు పాద మోపింది. ఇదే సమయంలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెరువు పక్కన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కమిషనర్. ఇవాళ పలు స్థలాలను విధి నిర్వహణలో భాగంగా పరిశీలించారు. అక్కడ వ్యాపారాలు సులభంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైడ్రా ప్రజావాణికి వచ్చిన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











