Category: News

  • పార్కుల‌ను కాపాడాల‌ని హైడ్రాకు ఫిర్యాదు

    పార్కుల‌ను కాపాడాల‌ని హైడ్రాకు ఫిర్యాదు

    హైడ్రా ప్ర‌జావాణికి 47 ఫిర్యాదులు హైద‌రాబాద్ : పార్కుల‌ను నామ‌రూపాలు లేకుండా చేస్తున్నారని, గుడులు క‌ట్టి వ్యాపారాలు చేసుకుంటున్నార‌ని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి హైడ్రా ప్ర‌జా వాణికి. లే ఔట్‌ల‌లో పార్కుల కోసం కేటాయించిన స్థ‌లాల‌న్నిటికీ ఫెన్సింగ్‌లు వేసి కాపాడాలంటూ కోరారు. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కూడా కాపాడాల‌ని విన్న‌వించారు. అమీన్‌పూర్ పెద్ద‌చెరువు, రావిర్యాల చెరువుల విస్తీర్ణం ఏటా పెరుగుతూ.. ఎగువ భాగంలో ఉన్న నివాసాల‌ను ముంచెత్తుతున్నాయ‌ని ఆయా ప్రాంతాల వారు ఫిర్యాదు చేశారు. మూసేసిన తూములు…

    Continue Reading

  • జై తెలంగాణ అన‌ని సీఎంకు ఏం తెలుసు..?

    జై తెలంగాణ అన‌ని సీఎంకు ఏం తెలుసు..?

    షాకింగ్ కామెంట్స్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత వ‌రంగ‌ల్ జిల్లా : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. జై తెలంగాణ అనని వ్యక్తి, తెలంగాణ మీద ప్రేమ లేని వ్యక్తి సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డికి ఉద్యమం, కళలు, కళాకారులు ఏమీ తెల్వవు అని అన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రుల దగ్గరకు వెళ్లి కళాకారుల పెన్షన్ గురించి మాట్లాడితే కళాకారులు అంటే ఎవరని అడుగుతుండ‌డం…

    Continue Reading

  • కుంకీ ఏనుగుల సంర‌క్ష‌ణ ముఖ్యం

    కుంకీ ఏనుగుల సంర‌క్ష‌ణ ముఖ్యం

    శిక్షణ కేంద్రం సందర్శించిన పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా : కుంకీ ఏనుగుల సంర‌క్ష‌ణ‌పై మ‌రింత దృష్టి పెట్టాల‌ని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లోని ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రాన్ని సంద‌ర్శించారు. ఏనుగుల శిక్షణ, సంరక్షణ తదితర అంశాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతో పాటు గతంలో ఇదే శిక్షణ కేంద్రంలో ఉన్న మూడు కుంకీలు ప్రత్యేక శిక్షణ…

    Continue Reading

  • హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు

    హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు

    సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు హైద‌రాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు న‌గ‌ర వాసుల నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో స్థానికులు వన భోజనాలు చేశారు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. నిజాంపేట మున్సిపాలిటీలో ఇటీవల రెండు పార్కులను హైడ్రా కాపాడింది. బృందావ‌న్ కాల‌నీలో 2300 గ‌జాల పార్కును కాపాడ‌గా, కౌశ‌ల్యానగర్ కాల‌నీలోని 300ల గజాల విస్తీర్ణంలో ఉన్న బ‌నియ‌న్ ట్రీ పార్కును క‌బ్జాల నుంచి…

    Continue Reading

  • రైతుల ప్ర‌చారం కాంగ్రెస్ పై ఆగ్ర‌హం

    రైతుల ప్ర‌చారం కాంగ్రెస్ పై ఆగ్ర‌హం

    మోసం చేసిందంటూ మండిపాటు హైద‌రాబాద్ : అన్నం పెట్టే అన్న‌దాత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ త‌మ‌ను మోసం చేసింద‌ని ఆరోపించారు. వారిని గెలిపిస్తే మ‌రోసారి మోసం చేస్తార‌ని మండిప‌డ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో వారు పాల్గొన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థికి ఓటు వేయొద్దంటూ కోరారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డం లేద‌ని, పంట‌లు న‌ష్ట పోయినా ఇప్ప‌టి వ‌ర‌కు న‌ష్ట ప‌రిహారం ప్ర‌క‌టించ లేద‌ని, క‌నీసం…

    Continue Reading

  • జన్ సురాజ్ పార్టీ బీజేపీకి వ్య‌తిరేకం

    జన్ సురాజ్ పార్టీ బీజేపీకి వ్య‌తిరేకం

    ప్ర‌శాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ బీహార్ : ప్ర‌ముఖ ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్, జ‌న్ సురాజ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాము భార‌తీయ జ‌న‌తా పార్టీకి పూర్తిగా వ్య‌తిరేక‌మ‌ని అన్నారు. బీహార్‌లో కూటమిని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్ . తన పార్టీ సూత్రాలపై రాజీ పడటం కంటే ప్రజలతో కలిసి పని చేయడం కొనసాగించడానికి ఇష్టపడతానని స్ప‌ష్టం చేశారు . బిజెపి నేతృత్వంలోని కేంద్రం గుజరాత్‌కు…

    Continue Reading

  • డబుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే అభివృద్ది సాధ్యం

    డబుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే అభివృద్ది సాధ్యం

    స్ప‌ష్టం చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బీహార్ : డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే బీహార్ లో అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆయ‌న బీహార్ లో సీఎం నితీష్ కుమార్ కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తు బాగుండాలంటే ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వానికి మ‌రోసారి ప‌ట్టం కట్టాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో , రాష్ట్రంలో స‌మ‌ర్త‌వంత‌మైన నాయ‌క‌త్వం ఉంద‌న్నారు.…

    Continue Reading

  • ఏనుగుల సంర‌క్ష‌ణ‌పై దృష్టి సారించాలి

    ఏనుగుల సంర‌క్ష‌ణ‌పై దృష్టి సారించాలి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్చిత్తూరు జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న తిరుపతి జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని ప‌రిశీలించారు. ప్ర‌త్యేకించి ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ పై ఉక్కు పాదం మోపుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరు లోని కుంకీ ఏనుగుల క్యాంప్ ను సంద‌ర్శించారు. అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేప‌ట్టారు. ప్రధానంగా క‌ర్ణాట‌క…

    Continue Reading

  • మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం

    మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ హైద‌రాబాద్ : దార్శ‌క‌నిత క‌లిగిన నాయ‌కుడిగా పేరు పొందిన మాజీ సీఎం కేసీఆర్ హ‌యాంలో ప్ర‌తిష్టాత్ కంగా చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని యావ‌త్ దేశం మెచ్చుకుంద‌ని అన్నారు. ఈ ప‌థ‌కాన్ని మ‌క్కీకి మ‌క్కీ కేంద్రం లోని బీజేపీ స‌ర్కార్ కాపీ కొట్టింద‌ని ఆరోపించారు. పూర్తిగా దీనిని పేరు మార్చి హిందీలో హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ అని ప్రారంభించిందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ మోడల్‌ను చూసి కేంద్ర ప్రభుత్వం…

    Continue Reading

  • త‌మ్మ‌డికుంట చెరువును కాపాడిన‌ హైడ్రాకు థ్యాంక్స్

    త‌మ్మ‌డికుంట చెరువును కాపాడిన‌ హైడ్రాకు థ్యాంక్స్

    ధ‌న్య‌వాదాలు తెలుపుతూ స్థానికుల భారీ ప్ర‌ద‌ర్శ‌న హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్ర‌మ‌ణ‌కు గురైన చెరువుల‌ను కాపాడే ప‌నిలో ప‌డింది. తాజాగా ఐటీ కారిడార్ కి , శిల్పారామానికి చేరువగా మాదాపూర్లో ఉన్న తమ్ముడికుంట చెరువు రూపు రేఖలు పూర్తిగా మార్చేసింది హైడ్రా. ఒకపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. అంతే కాకుండా దుర్గంధభరిత వాతావరణంలో దోమలు, క్రిమి కీటకాలతో ఉన్న ఈ పరిసరాల రూపురేఖలను హైడ్రా మార్చేసింది. ఈ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports