Category: News

  • కేంద్ర మంత్రి చౌహాన్ తో సీఎం భేటీ

    కేంద్ర మంత్రి చౌహాన్ తో సీఎం భేటీ

    న‌ష్ట ప‌రిహారం వెంట‌నే చెల్లించాలి అమ‌రావ‌తి : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తన ఆహ్వానం మేరకు క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రితో దాదాపు గంట సేపు వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాన్ని సీఎం ఆయనకు వివరించారు. రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉన్న రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం…

    Continue Reading

  • దొంగ ఓట్లు వేసినా ప‌ట్టించుకోని ఖాకీలు

    దొంగ ఓట్లు వేసినా ప‌ట్టించుకోని ఖాకీలు

    నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. పోలింగ్ ముగిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్రమాలకు మూడు నాలుగు నెలల ముందే రేవంత్ రెడ్డి తెరతీశారని ఆరోపించారు. త‌మ‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 20 వేల దొంగ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని…

    Continue Reading

  • నీటి వ‌న‌రుల‌ను సంర‌క్షించుకోక పోతే ప్ర‌మాదం

    నీటి వ‌న‌రుల‌ను సంర‌క్షించుకోక పోతే ప్ర‌మాదం

    పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి : నీటి వనరులను సంరక్షించుకోక పోతే భవిష్యత్తు తరాలు నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. భూగర్భ జలాలను పెంపొందించు కోవడం, భూ సారాన్ని కాపాడు కోవడం, సాగునీటిని సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. నీటి వృథాను పూర్తిగా నిరోధిస్తూ, ప్రతి గ్రామంలో చెరువులు, కెనాళ్లను పునరుద్ధరించే కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ…

    Continue Reading

  • ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ

    ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ

    మొంథా తుపాను ప్ర‌భావంపై అధ్య‌యనం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో కేంద్ర అధికారుల‌తో కూడిన బృందం మంగ‌ళ‌వారం అమ‌రావ‌తి లోని స‌చివాల‌యంలో భేటీ అయ్యింది. ఇటీవల రాష్ట్రంపై భారీ ఎత్తున విరుచుకు ప‌డింది మొంథా తుపాను. పెద్ద ఎత్తున ఆస్తి న‌ష్టం వాటిల్లింది. ఏకంగా 20 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా పంట‌లు కోల్పోయిన‌ట్లు ప్రాథ‌మిక అంచ‌నా. ఇదిలా ఉండ‌గా ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి రూ. 20 వేల కోట్ల న‌ష్ట‌ప‌రిహారం…

    Continue Reading

  • ఏపీ, తెలంగాణ‌కు చెందిన నిందితుల‌పై ఛార్జిషీట్

    ఏపీ, తెలంగాణ‌కు చెందిన నిందితుల‌పై ఛార్జిషీట్

    అరెస్ట్ చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు అమ‌రావ‌తి / తెలంగాణ : జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉగ్ర‌వాదుల‌తో స‌త్ సంబంధాలు క‌లిగి ఉన్న ఇద్ద‌రు నిందితుల‌ను మంగ‌ళ‌వారం అరెస్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్ద‌రూ తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఏపీ రాష్ట్రంలోని విజ‌యన‌గ‌రంకు చెందిన సిరాజ్ ఉర్ ర‌హ‌మాన్, తెలంగాణ‌లోని హైద‌రాబాద్ కు చెందిన స‌య్య‌ద్ స‌మీర్ ల‌ను గుర్తించింది. ఇవాళ అదుపులోకి తీసుకోవ‌డం…

    Continue Reading

  • నారా లోకేష్ ప్ర‌జా దర్బార్

    నారా లోకేష్ ప్ర‌జా దర్బార్

    బాధితుల‌కు మంత్రి భ‌రోసా అమ‌రావ‌తి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌వారం మంగ‌ళగిరి లోని క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌జా ద‌ర్బార్ నిర్వహించారు. ఆయ‌న ఎన్నికైన నాటి నుంచి ఈ కార్య‌క్ర‌మం నిరాటంకంగా కొన‌సాగుతోంది. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తులు స్వీక‌రించ‌డం, ఆయా స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డం, సంబంధిత మంత్రులు, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు పంపించేలా చేస్తున్నారు. దీంతో త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నారా లోకేష్ వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు…

    Continue Reading

  • ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

    ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

    హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సరళిని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి పరిశీలించారు. డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగింద‌ని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామ‌ని చెప్పారు వీసీ స‌జ్జ‌నార్. మొత్తం 900 సీసీటీవీ…

    Continue Reading

  • జూబ్లీహిల్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేల‌కు ఏం ప‌ని..?

    జూబ్లీహిల్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేల‌కు ఏం ప‌ని..?

    నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత త‌న కుటుంబంతో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించారు. ఈ సంద‌ర్బంగా పోలింగ్ బూత్ ల‌ను సంద‌ర్శించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఆమెను పోలీసులు అడ్డుకోవ‌డంతో కొంత‌సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సంద‌ర్బంగా ఓటు వేసిన అనంత‌రం మాగంటి సునీత గోపీనాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన ఆకు రౌడీలంతా…

    Continue Reading

  • పాఠ‌శాల విద్యార్థుల‌తో క‌విత ముచ్చ‌ట

    పాఠ‌శాల విద్యార్థుల‌తో క‌విత ముచ్చ‌ట

    క‌నీస సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై ఆరా వ‌రంగ‌ల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌నం బాట‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా రైతులు, మహిళ‌లు, క‌ళాకారులు, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ వ‌స్తున్నారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కార్ ను నిల‌దీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో పండించిన పంట‌లు చేతికి రాకుండా పోయాయ‌ని ఆవేద‌న చెందారు.…

    Continue Reading

  • క‌వి యోధుడు అందెశ్రీ‌కి మ‌ర‌ణం లేదు : సీఎం

    క‌వి యోధుడు అందెశ్రీ‌కి మ‌ర‌ణం లేదు : సీఎం

    ముగిసిన గాయ‌కుడి అంతిమ యాత్ర హైద‌రాబాద్ : క‌వి, రచ‌యిత, ఉద్య‌మ గొంతుక , తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మంగ‌ళ‌వారం అంతిమ యాత్ర ముగిసింది. పార్థీవ దేహాన్ని సంద‌ర్శించి ఘ‌నంగా నివాళులు అర్పించారు. టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, మంత్రులు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబుతో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌కు హృద‌య పూర్వ‌క నివాళులు అర్పించారు. ఎంతో కాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports