Category: News
-

తుపాను ప్రభావంతో భారీగా దెబ్బతిన్న రోడ్లు
రూ.225 కోట్లు కావాలని అంచనాలు సిద్దం చేశాం హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తుపాను ప్రభావంపై స్పందించారు. ఇవాళ సమీక్ష చేపట్టారు. మరో వైపు సీఎం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో మొంథా తుఫాన్ ప్రభావంతో ఆర్ అండ్ బి రోడ్లలో 334 లొకేషన్లలో 230 కిలోమీటర్ల మేర నష్టం జరిగిందని అధికారులు గుర్తించారని తెలిపారు. ముందస్తుగానే ఈఎన్సీలు, సి.ఈలు, ఫీల్డ్ ఇంజినీర్లను…
-

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
పాల్గొన్న అభ్యర్థి మాగంటి సునీత హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారంది జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న ఉప ఎన్నిక. వచ్చే నెల నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది భారత రాష్ట్ర సమితి పార్టీ. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు చెందిన అభ్యర్థి గెలుపొందారు. కాగా ఇటీవలే సదరు వ్యక్తి అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన తరపున తన భార్య మాగంటి…
-

మొంథా తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీని అతలాకుతలం చేసిన మొంథా తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తుపాను కారణంగా ఏపీలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బ తిన్నాయని వాపోయారు. ఆరుగాలం కష్టించి పండించిన వేలాది ఎకరాలు నీటి పాలయ్యాయని ఆవేదన చెందారు. 87 వేల హెక్టార్లకు పైగా పంటలు నాశనం అయ్యాయని ఇప్పటికే అధికారులు…
-

రేపే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
వరంగల్, హుస్నాబాద్ కు వెళ్లనున్నారు హైదరాబాద్ : మొంథా తుపాను ప్రభావం దెబ్బకు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా పలు చోట్లు వాగులు, వంకలు, నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున రహదారులు కూడా పాడయ్యాయి. చేతికి వచ్చిన పంటలు ఎండి పోయాయి. ఇదిలా ఉండగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఉన్నతాధికారులతో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఆయా జిల్లాల…
-

పంటల పరిశీలన రైతులకు భరోసా
అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంఅమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ , ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. గురువారం స్వయంగా తానే రంగంలోకి దిగారు. మొంథా తుపాను దెబ్బకు ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగు చేసుకున్న, చేతికి వచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. దాదాపు 87 వేలకు పైగా హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు ఉన్నతాధికారులు. ఇదే విషయాన్ని…
-

తుపాను ప్రభావం 87 వేల హెక్టార్లలో పంట నష్టం
వెల్లడించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారులు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన చేతికి వచ్చిన పంటలన్నీ చేతికి రాకుండా పోయాయి. ముఖ్యమంత్రి నారా…
-

అన్నదాతల ఆందోళన సీఎం ఆలంబన
మొంథా తుపాను దెబ్బకు పంటలు నాశనం అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీ సర్కార్ ముందస్తుగా అప్రమత్తమైంది. మరో వైపు పెద్ద ఎత్తున వేలాది…
-

ముంచెత్తిన వాన కమిషనర్ల పరిశీలన
క్షేత్ర స్థాయిలో పర్యటించిన కమిషనర్లు హైదరాబాద్ : మోంథా తీవ్ర తుపానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని లకడికాపూల్ పరిసర ప్రాంతాలను హైడ్రా, జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్ , ఆర్ వీ కర్ణన్ పరిశీలించారు. మాసబ్ ట్యాంకు నుంచి లకడికాపూల్ వైపు వస్తున్నప్పుడు మెహదీ ఫంక్షన్ హాల్ వద్ద వర్షపు నీరు రోడ్డు మీద నిలవడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వర్షపు నీరు నిలవడంతో తీవ్ర…
-

వాంగ్ చుక్ అరెస్ట్ పై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ పర్యావరణ కార్యకర్త వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసి జైలులో ఉంచడంపై తన భార్య దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కేంద్ర సర్కార్ కు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. భార్య గీతాంజలి జె ఆంగ్మో సవరించిన అభ్యర్థనను బెంచ్ అనుమతించింది. జోధ్పూర్లో జైలు…
-

హామీల పేరుతో ఎన్నాళ్లు మోసం చేస్తారు..?
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్ : ఇలా ఇంకెన్నాళ్లు హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తారంటూ సీఎం ఎ. రేవంత్ రెడ్డిని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్దులు, యువతీ యువకులు, విద్యార్థులు..ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. యువతులకు స్కూటీ అన్నారు, మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని మాట తప్పారని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











