Category: News

  • ఆటో డ్రైవ‌ర్ల‌ను మోసం చేసిన స‌ర్కార్

    ఆటో డ్రైవ‌ర్ల‌ను మోసం చేసిన స‌ర్కార్

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : ఆటో డ్రైవ‌ర్లు కాంగ్రెస్ స‌ర్కార్ చేతిలో మోస పోయారంటూ మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఓట్లు దండుకుందని ఆరోపించారు. తులం బంగారం ఇస్తామని చెప్పి మెడలో ఉన్న గొలుసు కూడా లాక్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమ‌వారం కేటీఆర్ స‌మ‌క్షంలో తెలంగాణ భ‌వ‌న్…

    Continue Reading

  • కాంగ్రెస్ స‌ర్కార్ మోసం ప్ర‌జ‌ల‌కు శాపం

    కాంగ్రెస్ స‌ర్కార్ మోసం ప్ర‌జ‌ల‌కు శాపం

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్ : ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇచ్చి ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెర‌వేర్చిన పాపాన పోలేద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. సోమ‌వారం ఆటో డ్రైవ‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా ఆటోలో ప్ర‌యాణం చేశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గురువు ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు రూ. 15,000 ఇస్తున్నారని, కానీ శిష్యుడు పంగ‌నామాలు పెట్టాడ‌ని ఆరోపించారు.…

    Continue Reading

  • తెలంగాణ స‌ర్కార్ అవినీతికి కేరాఫ్

    తెలంగాణ స‌ర్కార్ అవినీతికి కేరాఫ్

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, అవినీతికి కేరాఫ్ గా మారి పోయింద‌న్నారు. వాటాల కోసం , వ‌సూళ్ల కోసం మంత్రులు కొట్టుకునే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న చెందారు. ఇదేనా ప్ర‌జా పాల‌న అని నిల‌దీశారు. రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ లో జ‌రిగే ఉప ఎన్నిక‌పై దృష్టి పెట్టింద‌న్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్దికి కాంగ్రెస్ చేస్తున్న అవినీతికి మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటం…

    Continue Reading

  • బీసీ రిజ‌ర్వేష‌న్లు సాధించేంత దాకా పోరాటం

    బీసీ రిజ‌ర్వేష‌న్లు సాధించేంత దాకా పోరాటం

    జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేంత వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని ప్ర‌క‌టించారు బీసీ జేఏసీ వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. సోమ‌వారం ఆయ‌న బీసీ నేత‌ల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని గల్లి నుండి ఢిల్లీ వరకు ఉధృతం చేయడానికి వచ్చే నెల నవంబర్ రెండవ తేదీన హైదరాబాద్ లోని కళింగ భవన్ లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి…

    Continue Reading

  • సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ రావు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ రావు

    ల‌క్ష ఇళ్లు కూల్చి వేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌క్ష ఇళ్లు క‌ట్టిస్తే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ల‌క్ష ఇళ్ల‌ను కూల్చి వేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణ భ‌వ‌న్ లో వ‌డ్డెర సంఘం ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్ . క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు బట్టలూడ తీసుకొని తిట్టుకున్నారని ఆరోపించారు. ఇక ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి ఎలా ఆలోచిస్తార‌ని…

    Continue Reading

  • వ‌డ్డెర సామాజిక వ‌ర్గీయుల‌కు అధిక ప్రాధాన్య‌త

    వ‌డ్డెర సామాజిక వ‌ర్గీయుల‌కు అధిక ప్రాధాన్య‌త

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి సవిత. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లోనూ వడ్డెర నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించామన్నారు. వడ్డెరలకు క్వారీ కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లతో పాటు సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ కూడా అందిస్తామన్నారు. వడ్డెరలను ఎస్టీలో చేర్చే అంశం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో…

    Continue Reading

  • సామాజిక తెలంగాణ కోసం జ‌నం బాట

    సామాజిక తెలంగాణ కోసం జ‌నం బాట

    ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ నిజామాబాద్ జిల్లా : తెలంగాణ సాకారం చేయ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించిన ఘ‌న‌త తెలంగాణ జాగృతి సంస్థ అని స్ప‌ష్టం చేశారు సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా ముఖ్య భూమిక పోషించిన విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. త‌న‌కు రాజ‌కీయ ప‌రంగా అద్భుత‌మైన అవ‌కాశం ఇచ్చిన నేల నిజామాబాద్ జిల్లా అని అన్నారు. ఇక్క‌డి నుంచే తాను పార్ల‌మెంట్ స‌భ్యురాలిగా, శాస‌న మండ‌లి స‌భ్యురాలిగా…

    Continue Reading

  • తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది

    తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ మంత్రి హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రగతి వర్సెస్ రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలన చూసి జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు.రెండు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారీగా పని చేస్తున్నాయని ఆరోపించారు. ప్ర‌స్తుతం గ‌న్ క‌ల్చ‌ర్ కొన‌సాగుతోంద‌ని,…

    Continue Reading

  • మెంథా తుపాను ఎఫెక్ట్ ప‌లు జిల్లాల‌కు సెల‌వులు

    మెంథా తుపాను ఎఫెక్ట్ ప‌లు జిల్లాల‌కు సెల‌వులు

    విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ అమ‌రావ‌తి : మెంథా తుఫాను ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయనీ.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఒకటి నుండి ఐదు రోజుల వరకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సెలవులలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు.కృష్ణా జిల్లాలో 27, 28, 29 వ తేదీల‌లో మూడు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు.…

    Continue Reading

  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో హస్తానిదే హ‌వా

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో హస్తానిదే హ‌వా

    మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ హైద‌రాబాద్ : ప‌దేళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికార దాహంతో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. బిఆర్ఎస్ దోపిడి భరించలేక ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నార‌ని అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ హవా పెద్ద ఎత్తున కనిపిస్తుంద‌న్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారని జోష్యం చెప్పారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఆదివారం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports