Category: News

  • రైతు క‌ష్టం త‌మ కోసం కాదు లోకం కోసం

    రైతు క‌ష్టం త‌మ కోసం కాదు లోకం కోసం

    మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు హైద‌రాబాద్ : మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశానికి వ్య‌వ‌సాయ రంగ పితామ‌హుడిగా పేరు పొందిన స్వామి నాథ‌న్ ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని కోరారు. రైతు నేస్తం, ముప్ప‌వ‌ర‌పు ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో సంయుక్తంగా ఈ రంగంలో విశేషంగా కృషి చేసిన ప‌లువురికి స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్బంగా వెంక‌య్య నాయుడు ప్ర‌సంగించారు. రైతు కష్టం వారి కోసం కాదు, లోకం కోసం అన్నారు.…

    Continue Reading

  • బీఆర్ఎస్ కు బీసీ సంఘాల స్ట్రాంగ్ వార్నింగ్

    బీఆర్ఎస్ కు బీసీ సంఘాల స్ట్రాంగ్ వార్నింగ్

    న‌వీన్ యాద‌వ్ గురించి అనుచిత కామెంట్స్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థిని చిత్తుగా ఓడించాల‌ని పిలుపునిచ్చారు బీసీ జేఏసీ వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఆదివారం ఆయ‌న హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ నిరుద్యోగిగా ఉన్న కేసీఆర్ కు తెలంగాణ భావజాల ఉద్యమాన్ని అందించిన ప్రొఫెసర్ జయశంకర్ , తన సొంత ఇంటి నే టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన కొండ లక్ష్మణ్ బాపూజీ, కెసిఆర్ కు రాజకీయంగా…

    Continue Reading

  • తుపాను ప్ర‌భావం అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

    తుపాను ప్ర‌భావం అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

    స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ముంథా తుపాను ముంచుకొస్తుండ‌డంతో ఏపీ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. దుబాయ్ ప‌ర్య‌ట‌న ముగించుకుని అమ‌రావ‌తికి వ‌చ్చారు. ఆ వెంట‌నే ఆయ‌న స‌చివాల‌యంలో అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టారు సీఎం. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆయా జిల్లాల కలెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తం కావాల‌ని పేర్కొన్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మురం చేయాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే ఆయా జిల్లాల‌కు పెద్ద ఎత్తున ముంద‌స్తుగా నిధులు మంజూరు చేశామ‌న్నారు సీఎం. ఈ సంద‌ర్బంగా…

    Continue Reading

  • రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు హైద‌రాబాద్ : హైడ్రా న‌గ‌రంలో దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండపూర్ లో మరో పెద్ద భూకబ్జాను హైడ్రా అడ్డుకుంది. దాదాపు రూ. 86 కోట్ల విలువైన భూమిని కాపాడింది. రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా, ఆ దగ్గరలోనే ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 4300 గజాల స్థ‌లాన్ని కాపాడింది. కొండపూర్, రాజరాజేశ్వరి నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ టీచ‌ర్స్ వెల్ఫేర్ సొసైటీలో 4300…

    Continue Reading

  • కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న‌లో జ‌నం దగా

    కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న‌లో జ‌నం దగా

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోసం కాంగ్రెస్ పార్టీ నైజం అని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు రూ. 2500 ఇస్తామని చెప్పార‌ని, యువతులకు స్కూటీలు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాం అన్నారని వాటిని అమ‌లు చేశారా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షనే ఇప్పుడు కూడా ఇస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లలో రేవంత్‌ ఒక్క ఇటుక పెట్ట లేద‌న్నారు.,…

    Continue Reading

  • కార్మిక ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజ‌యం

    కార్మిక ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజ‌యం

    అధ్య‌క్షుడిగా ఎన్నికైన వి. శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : హైద్రాబాద్ బాలానగర్ లోని MTAR Technologies Ltd కంపెనీ లో కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా కొన‌సాగాయి. ఓ వైపు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ నుండి భార‌త ట్రేడ్ యూనియ‌న్ త‌ర‌పున మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ బ‌రిలో నిల‌వ‌గా ప్ర‌త్య‌ర్థి గా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యులు ర‌ఘ‌నంద‌న్ రావు పోటీ చేశారు. ఈ…

    Continue Reading

  • ఈ ద‌శాబ్దం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీదే

    ఈ ద‌శాబ్దం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీదే

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై. ఈ ద‌శాబ్దం ఆయ‌న‌దేన‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం లోపు ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విజయ వంతమైందని అన్నారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్డీఏ అభ్యర్థుల కోసం ఆ…

    Continue Reading

  • ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్

    ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్

    పుకార్లను నమ్మవద్దు.. ప్రశాంతంగా ఉండండి అమ‌రావ‌తి : ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. సీఎం టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దని సూచించింది ఏపీఐఎండీ. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండాల‌ని , వాతావరణ హెచ్చరికలు కోసం SMS లను గమనించాల‌ని పేర్కొంది. రేడియో/టీవీ న్యూస్ చూడండి, వార్తాపత్రికలు చదవండి. మీ పత్రాలు/సర్టిఫికెట్స్ మరియు…

    Continue Reading

  • అమ‌ర వీరుల‌కు అన్యాయం స‌మ‌స్య‌ల‌పై పోరాటం

    అమ‌ర వీరుల‌కు అన్యాయం స‌మ‌స్య‌ల‌పై పోరాటం

    పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శ‌నివారం హైద‌రాబాద్ లోని అమ‌ర వీరుల స్థూపం వ‌ద్ద నివాళులు అర్పించారు. అనంత‌రం జ‌నం బాట కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా ఆమె ప్ర‌సంగించారు. అమ‌ర వీరుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే కేవ‌లం 580 మందికి మాత్ర‌మే న్యాయం జ‌రిగింద‌న్నారు. మిగ‌తా వారి…

    Continue Reading

  • పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే ప‌ర్మిష‌న్

    పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే ప‌ర్మిష‌న్

    స్ప‌ష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, యువత తమ సొంతూర్లో చిన్న, మధ్య తరహా పరిశమ్రల స్థాపనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖమంత్రి ఎస్.సవిత. వారికి ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌న్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం బొక్సoపల్లి గ్రామం సమీపంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports