Category: News
-

గ్రామ పంచాయతీలతో ఐటీ అనుసంధానం : పవన్ కళ్యాణ్
10 వేలు జనాభా దాటిన పంచాయతీలను మారుస్తాం అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పంచాయతీరాజ్, రహదారుల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేశారు. గత కొన్ని నెలల నుంచి తను వరుసగా సమీక్షలు చేపడుతూ వచ్చారు. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి 10 వేలు జనాభా దాటిన పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా…
-

అన్యాయం చేస్తే ఆగమై పోతారు : శ్రీనివాస్ గౌడ్
బీసీలు రోడ్ల పైకి వస్తే పుట్టగతులు ఉండవు హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని పార్టీల నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ఆయన బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తప్పా అన్ని సమస్యలు పరిష్కారం చేశారని ఆరోపించారు. ఎంపీ లక్ష్మణ్ పీఎంతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. సీఎంతో కలిసి అన్ని పార్టీల ప్రతినిధులు వచ్చి కలుస్తారని అన్నారు.…
-

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : అచ్చెన్నాయుడు
ఏ ఒక్క రైతు నష్ట పోకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది గుంటూరు జిల్లా : రైతులు సాగు చేసిన పప్పు ధాన్యాలను చివర గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. రైతులకు అధిక దిగుబడి విత్తనాలు, ఆధునిక సాంకేతిక సాయం, మార్కెట్ అనుసంధానం లభించనుందని అన్నారు. ప్రతి ఎకరా రైతు ధనవంతుడవ్వాలనే సంకల్పంతో ఈ పథకాలు ప్రారంభించారని తెలిపారు. పంట నష్టాలకు భరోసా మార్కెట్…
-

కేబినెట్ విస్తరణపై హై కమాండ్ దే ఫైనల్ : డీకే
కర్ణాటక సీఎం మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు బెంగళూరు : కర్టాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలం నుంచీ సీఎం సిద్దరామయ్యను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో శనివారం స్పందించారు ట్రబుల్ షూటర్. ప్రభుత్వాన్ని తాము నడిపిస్తున్నా అంతిమంగా ఎవరిని పదవులు ఇవ్వాలో, ఎవరిని ఉంచాలో లేక తీసి వేయాలనేది తమ చేతుల్లో ఏమీ ఉండదన్నారు. అదంతా తమ పార్టీ హైకమాండ్ చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర…
-

జగన్ రెడ్డి దుష్ప్రచారం పల్లా ఆగ్రహం
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడాం మంగళగిరి : విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ పార్టీ చీఫ్ , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం ద్వారా రూ.11,440 కోట్లు సాధించామన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రైవేట్ పరం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను మేనేజ్…
-

పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి
పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ : పుస్తక పఠనం అనేది మన జీవితంలో భాగం కావాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన నవల తెలుగు అనువాద రూపం ‘ఆమె సూర్యుడిని కబళించింది’. తెలుగులో సీనియర్ జర్నలిస్ట్ ఎ.కృష్ణారావు అనువదించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్…
-

రూ. 1100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
12.50 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం హైదరాబాద్ :హైదరాబాద్ లో పలు చోట్ల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో కబ్జాల నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది. 12.50 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 1100ల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో మొత్తం 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను తొలగించింది. ఇక్కడ ఈ భూమి విలువ రూ. 750 కోట్ల వరకూ…
-

ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారే
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఫైర్ హైదరాబాద్ : కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం గనుక అక్కడి సర్కార్ ఎత్తు పెంచినట్లయితే తెలంగాణ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పటికీ సోయి లేకుండా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకకు వెళ్లి ఏం చేశాడని ప్రశ్నించారు. ఖర్గేను పరామర్శించినా ఎందుకని అక్కడి సర్కార్ తో ఎత్తు పెంపుపై ప్రశ్నించ లేదని నిలదీశారు హరీశ్…
-

అభివృద్దికి నమూనా చంద్రబాబు పాలన
సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏపీ సీఎం అమరావతి : దేశ రాజకీయాలలో విలక్షణమైన నాయకుడిగా గుర్తింపు పొందారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన తన జీవిత కాలంలో 15 ఏళ్ల పాటు సీఎంగా పని చేయడం విశేషం. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన దూరదృష్టి, మార్గదర్శకత్వం ఎందరికో స్పూర్తి దాయకంగా నిలుస్తోందన్నారు.…
-

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై భారీ ప్రచారం
వెల్లడించిన రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోందని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఈనెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారని తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు మంత్రులతో కలిసి. సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ పై పెద్ద ఎత్తున నిర్వహించిన ప్రచార, అవగాహన కార్యక్రమాల గురించి మంత్రుల బృందం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











