Category: News

  • కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం

    కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవంద్రప్ప, ఆ సామాజిక వర్గీయులు మ‌ర్యాద పూర్వ‌కంగా కలిశారు. ఈ సంద‌ర్బంగా మంత్రికి పలు సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. అంత‌కు ముందు…

    Continue Reading

  • ప్ర‌తి ఏటా పెన్ష‌న్ల కోసం రూ. 32,143 కోట్లు

    ప్ర‌తి ఏటా పెన్ష‌న్ల కోసం రూ. 32,143 కోట్లు

    అసెంబ్లీలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి ఏటా రాష్ట్రంలో 63.50 ల‌క్ష‌ల మందికి పెన్ష‌న‌ల్లు ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి ఏటా ఇందుకోసం రూ. 32,143 కోట్లు ఖ‌ర్చు అవుతోంద‌న్నారు. ప్రతినెలా ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ఎంతో ఆలోచించి పేదల సేవలో అని పేరు పెట్టామ‌న్నారు. ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిస్తోంద‌ని చెప్పారు. ఎన్టీఆర్…

    Continue Reading

  • బాధిత కుటుంబాల‌కు ప‌రిహారం విచార‌ణ‌కు ఆదేశం

    బాధిత కుటుంబాల‌కు ప‌రిహారం విచార‌ణ‌కు ఆదేశం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌రూర్ లో చేప‌ట్టిన ప్ర‌చార ర్యాలీ మ‌హా విషాదాన్ని నింపింది. ప‌లువురు కుటుంబాల‌లో క‌న్నీళ్ల‌ను మిగిల్చింది. అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసేలా చేసింది. రాష్ట్రంలో విజ‌య్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌ను ప‌వ‌ర్ లోకి రావాల‌ని కొత్త‌గా పార్టీ పెట్టాడు. ఇటీవ‌లే రెండో స‌మావేశం…

    Continue Reading

  • విజ‌య్ ప్ర‌చారం మ‌హా విషాదం

    విజ‌య్ ప్ర‌చారం మ‌హా విషాదం

    క‌రూర్ ర్యాలీలో తొక్కిసలాట‌ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌రూర్ లో చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న‌లో ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న‌ట్లు స‌మాచారం. టీవీకే పార్టీ నిర్వాహ‌కులు క‌రూర్ లో చిన్న స్థలాన్ని ఎంచుకోవ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ మొత్తం ఘ‌ట‌న యావ‌త్…

    Continue Reading

  • రేవంత్ స‌ర్కార్ కు కాలం ద‌గ్గ‌ర ప‌డింది

    రేవంత్ స‌ర్కార్ కు కాలం ద‌గ్గ‌ర ప‌డింది

    మాజీ మంత్రి హ‌రీశ్ రావు షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : అడ్డ‌గోలు హామీలతో ప‌వర్ లోకి వ‌చ్చిన రేవంత్ స‌ర్కార్ వాటిని అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్ లో బీఆర్ఎస్ పార్టీ ఆద్వ‌ర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్ , కేటీఆర్ , మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నా చారి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి…

    Continue Reading

  • బీఎస్ఎన్ఎల్ మ‌రింత శ‌క్తివంతం కావాలి

    బీఎస్ఎన్ఎల్ మ‌రింత శ‌క్తివంతం కావాలి

    పిలుపునిచ్చిన నారా చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మ‌రింత శ‌క్తివంతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇవాళ కొత్త టెక్నాల‌జీని అంది పుచ్చుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు సీఎం. శ‌నివారం విజ‌య‌వాడ‌లో బీఎస్ఎన్ఎల్ 4జీ స‌ర్వీస్ సేవ‌ల‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. త‌మ స‌ర్కార్ పెద్ద ఎత్తున సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకు…

    Continue Reading

  • మ‌త్స్య‌కారుల‌కు ప‌రిహారం అంద‌జేస్తాం : అచ్చెన్న‌

    మ‌త్స్య‌కారుల‌కు ప‌రిహారం అంద‌జేస్తాం : అచ్చెన్న‌

    శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌వ‌సాయ మంత్రి హైద‌రాబాద్ : రాష్ట్రంలో మ‌త్స్య‌కారులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌రోసా ఇచ్చారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. శ‌నివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. వైసీపీ హ‌యాంలో ప్ర‌మాదాల‌కు గురై మ‌ర‌ణించిన 63 మంది మ‌త్స్య‌కారులకు కూట‌మి ప్ర‌భుత్వం న‌ష్ట ప‌రిహారాన్ని అంద చేయ‌డం జ‌రిగిందని చెప్పారు. అంతే కాకుండా మ‌రో 100 మంది మృతి చెందిన వారికి త్వ‌ర‌లోనే…

    Continue Reading

  • సంయుక్త క‌మిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయి

    సంయుక్త క‌మిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయి

    స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, మోష‌న్ రాజు అమ‌రావ‌తి : ప్ర‌భుత్వం నియ‌మించిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ శాస‌న స‌భ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు, శాస‌న మండ‌లి చైర్ ప‌ర్స‌న్ కొయ్యే మోష‌ణ్ రాజు . శ‌నివారం అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో చైర్మ‌న్లు కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ…

    Continue Reading

  • ముంచెత్తిన మూసీ నీట మునిగిన ఎంజీబీఎస్

    ముంచెత్తిన మూసీ నీట మునిగిన ఎంజీబీఎస్

    సుర‌క్షితంగా బ‌స్టాండు నుంచి ప్ర‌యాణికుల త‌ర‌లింపు హైద‌రాబాద్ : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి విల విల లాడుతోంది హైద‌రాబాద్ న‌గ‌రం. ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కుండ పోత దెబ్బ‌కు మూసీ పొంగి పొర్లుతోంది. నీటి వ‌ర‌ద దెబ్బ‌కు మూసారాంబాగ్, ఛాద‌ర్ ఘ‌ట్ , రాజేంద్ర న‌గ‌ర్, కీస‌ర‌, త‌దిత‌ర ప్రాంతాల‌న్నీ నీట మునిగాయి. ర‌హ‌దారుల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. కిలోమీట‌ర్ల పొడ‌వునా వాహ‌నాలు నిలిచి పోయాయి. మ‌రో రెండు రోజుల పాటు భారీగా…

    Continue Reading

  • బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకుంటే తాట‌తీస్తాం

    బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకుంటే తాట‌తీస్తాం

    నిప్పులు చెరిగిన జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంచ‌డం ప‌ట్ల స్పందించారు. ఈ మేర‌కు 42 శాతం పెంంపును అడ్డుకోవాల‌ని ఎవ‌రైనా ప్ర‌య‌త్నం చేస్తే తాట తీస్తామ‌ని, వారి భ‌ర‌తం ప‌డ‌తామ‌ని తీవ్రంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. శ‌నివారం ఆయ‌న అధికారికంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బీసీ రిజర్వేషన్లను కోర్టుల ద్వారా అడ్డుకోవాలని దయచేసి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports