Category: News
-

స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆసరా
రూ. 50,000 ఆర్థిక సాయం అందజేసిన ప్రెసిడెంట్ హైదరాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తన ఉదారతను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు “స్వేచ్ఛ” కుటుంబానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. గతంలో ఆమె కుటుంబ సభ్యులకు రూ.50,000 అందజేసిన మేనేజింగ్ కమిటీ సభ్యులు, నిన్న “స్వేచ్ఛ” కుమార్తె చదువు, కుటుంబ అవసరాల కోసం మరో రూ.50,000లను…
-

అక్షయ పాత్ర అరుదైన రికార్డ్
5 బిలియన్ భోజనాల మైలు రాయి న్యూఢిల్లీ : ఇస్కాన్ కు చెందిన అక్షయ పాత్ర అరుదైన రికార్డు సాధించింది. సంస్థ ప్రారంభించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాదు ఏకంగా 5 బిలియన్ భోజనాలను అందించి రికార్డు సృష్టించింది. ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. 2047 నాటికి ‘వికీత్ భారత్’ను నిర్మించాలన్న మన జాతీయ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో పోషకాహారం, విద్య కలిగిన సమాజం ప్రాముఖ్యతను నొక్కి…
-

గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు
మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సవిత సెటైర్ శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సెటైర్ వేశారు. ఆయనగత ప్రభుత్వ హయాంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ చెప్పడం తప్ప చేసిందేమీ లేదని మంత్రి సవిత విమర్శించారు. ధర్మవరంలో హ్యండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటూ మోసగించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతలకు మేలు…
-

తప్పు చేసిన వారికి చంద్రబాబు అండదండలు
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. మంగళవారం జగన్ రెడ్డి మంగళగిరి లోని ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. నేరాలు, ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయని, ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో పాలన…
-

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా, ఆందోళన అమరావతి : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా, ఆందోళనలు చేపట్టారు . విజయనగరం బాలాజీ జంక్షన్ లో రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…
-

20 లక్షల ఉద్యోగాల కల్పనే సర్కార్ లక్ష్యం
కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాలని తమ కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. అమరావతిలోని మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరి టెక్ పార్క్ భవనం ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు( APEDB) నూతన కార్యాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా…
-

రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలని, ఇందు కోసం తక్షణమే అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని నిర్దేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ మూడు పోర్టుల నుంచి…
-

కేంద్ర సర్కార్ నిర్వాకం కూలీలకు శాపం
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అమరావతి : కేంద్ర సర్కార్ నిర్వాకం కారణంగా కోట్లాది మంది కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర పార్వతీపురం మణ్యం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్బంగా షర్మిలాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కురుపాం నియోజకవర్గం డంగభద్ర గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు పెద్ద…
-

ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత
స్పష్టం చేసిన డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో విస్టా ఇమేజింగ్ స్పెషాలిటీ డయాగ్నస్టిక్స్ సంస్థ ఏర్పాటు చేసిన అత్యాధునిక సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి…
-

శాంతి, సామరస్యాలకు ప్రతిబింబం రంజాన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్ : పరమత సహనం, శాంతి సామరస్యాలకు ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇఫ్తార్ విందు’లో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు యుద్ధాలు, ఘర్షణలతో సతమతమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సమర్థ నాయకత్వంలో మన భారతదేశం శాంతి, సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్భంగా తెలియజేశారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











