116 ఎక‌రాల‌కు మిగిలిన 160 ఎక‌రాల చెరువు

క‌బ్జాల ప‌ర్వాన్ని చెబెతున్న శాటిలైట్ చిత్రాలు హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌బ్జాకు గురైన స్థ‌లాల‌ను స్వాధీనం చేసుకుంది. మాధాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎక‌రాలు క‌బ్జాల‌కు గురైంది. కొండ‌ల‌ను త‌వ్వుతూ భ‌వంతులు నిర్మించిన వారికి…

దూకుడు పెంచిన హైడ్రా క‌మిష‌న‌ర్

ప్ర‌గ‌తి న‌గ‌ర్ చెరువులో ప్ర‌త్యామ్నాయం హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మార్కుల‌కు షాక్ ఇస్తోంది. అంతే కాదు ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను ఆక్ర‌మించుకుని క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారిపై ఉక్కు పాద మోపింది. ఇదే స‌మ‌యంలో చెరువుల పున‌రుద్ద‌ర‌ణ కార్య‌క్ర‌మానికి…

తెలంగాణ స‌ర్కార్ కు కేటీఆర్ వార్నింగ్

వ‌ర్క‌ర్ టు ఓన‌ర్ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాలి క‌రీంన‌గ‌ర్ జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు. వ‌ర్క‌ర్ టు ఓన‌ర్ ప‌థ‌కాన్ని కావాల‌ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ…

బెదిరింపులకు పాల్పడితే ఇక జైలుకే

ఉక్కుపాదం మోపుతామ‌న్న మంత్రి స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 18 నెలలో కాలంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని మంత్రి సవిత స్ప‌ష్టం చేశారు. సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై…

కాంగ్రెస్ పాల‌న‌లో రైతులు ఆగమాగం

ఆవేద‌న వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచ్ లు, వార్డు స‌భ్యుల ఆత్మీయ…

కృష్ణాన‌గ‌ర్ ను మునుగకుండా కాపాడండి

అసెంబ్లీలో ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్ హైద‌రాబాద్ : అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో నెలకొన్న స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టారు. త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని కోరారు. త‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకుని గెలిపించార‌ని, ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త త‌న‌పై…

హైడ్రా ప్ర‌జావాణిలో 44 ఫిర్యాదులు

ఉక్కుపాదం మోపుతామ‌న్న క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిషన‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో హైడ్రా కార్యాల‌యంలో ప్ర‌జా వాణి నిర్వ‌హించారు. మొత్తం బాధితుల నుంచి 44 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇంటి ముందు ఖాళీ జాగా కాదు క‌దా రోడ్డును కూడా వ‌ద‌ల‌కుండా…

విల‌పించిన మంత్రి ఓదార్చిన సీఎం

రాయ‌చోటి మ‌ద‌న‌ప‌ల్లిలో క‌ల‌వ‌డం అమ‌రావ‌తి : ఏపీ మంత్రివ‌ర్గం కీల‌క స‌మావేశంలో అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మందిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి కంట త‌డి పెట్టారు. ఆయ‌న బోరున విల‌పించారు. దీంతో స‌మావేశంలో…

తెలంగాణ‌లో గాడి త‌ప్పిన పాల‌న : కేటీఆర్

ప్ర‌జ‌లు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ ను ఆమోదించ‌రు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆరోపించారు. సోమ‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇలా…

టాటాన‌గ‌ర్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం

బోగీలు ద‌గ్ధం ఒక‌రు మృతి..జ‌గ‌న్ సంతాపం అన‌కాప‌ల్లి జిల్లా : ఏపీలోని అన‌కాప‌ల్లి జిల్లాలో టాటాన‌గ‌ర్ – ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప‌లు బోగీలు అగ్నికి ఆహుత‌య్యాయి. ఈ ఘ‌ట‌న ఎల‌మంచిలి రైల్వే స్టేష‌న్…