ఈసీ ఈవీఎం సర్వేపై ప్రియాంక్ ఖర్గే ఫైర్
గణాంకాల పరంగా బలహీనమైనదని ఆగ్రహం బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఎన్నికల సంఘం నిర్వాకంపై మండిపడ్డారు. శుక్రవారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఈవీఎం…
బళ్లారి హింస్మాత్మక ఘటనలో 11 మందిపై కేసు
ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములుపై కర్ణాటక : బళ్లారి లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. వాల్మీకికి సంబంధించి బ్యానర్ల ఏర్పాటు పై గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి…
రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారాలు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. జగన్ అయిదేళ్ల అసమర్థ,…
11వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్
ముస్తాబైన హైదరాబాద్ చెరువులు హైదరాబాద్ : ఆక్రమణకు గురైన చెరువులు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్నాయి హైడ్రా కారణంగా.ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే కైట్ ఫెస్టివల్కు వేదికలైన చెరువులు ఆక్రమణలు వదిలించుకుని.. విస్తరణకు నోచుకున్నాయి.…
గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాన న్యాయమూర్తికి న్యూ ఇయర్ విషెస్ హైదరాబాద్ : 2026 నూతన సంవత్సరం సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ను దేవ్ వర్మతో పాటు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా గవర్నర్ కు,…
గిఫ్టులు వద్దు విద్యార్థులకు ఇవ్వండి
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు అమరావతి : ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు సంచలనంగా మారారు. కొత్త సంవత్సరం సందర్బంగా తనను కలిసేందుకు వచ్చిన ప్రముఖులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు కీలక సూచనలు చేశారు. తనను కలిసేందుకు వచ్చిన…
కొత్తగా ఏపీలో 1500 ఎలక్ట్రిక్ బస్సులు
ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం అమరావతి : కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొత్తగా 1,500 విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. బస్సుల కోసం మద్దతుగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు…
రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి తన నోటి నుంచి…
కేంద్ర సర్కార్ పై సీఐటీయూ యుద్దం
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మె అమరావతి : మాజీ ఎంపీ తపన్ కుమార్ సేన్ నిప్పులు చెరిగారు. దేశంలోని బీజేపీ మోదీ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సేన్ మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ…
అమెరికాకు పెరుగుతున్న పెట్టుబడులు
ఆశాభావం వ్యక్తం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా : నూతన సంవత్సరం సందర్బంగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ…
















