గుర్తింపు కార్డులు ఇచ్చే దాకా ఆగదు పోరాటం
TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ భువనగిరి జిల్లా : సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల పట్ల తెలంగాణ సర్కార్ వివక్ష చూపడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ . ఇది…
ప్రాజెక్టుల కోసం మరోసారి కేసీఆర్ పోరాటం
ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగర్ కర్నూల్ జిల్లా : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్…
జనావాసాల్లో డంపింగ్ యార్డును తీసేయాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లా : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్ పట్టణంలోని జనావాసాల మధ్యన డంపింగ్ యార్డును తొలగించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.…
చదువు ముఖ్యం విలువలు మరింత ముఖ్యం
సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు హైదరాబాద్ : విద్యార్థులకు చదువుతో పాటు విలువలు మరింత ముఖ్యమని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు, ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7…
మీ బెదిరింపులకు మేం భయపడం
నిప్పులు చెరిగిన వరుదు కళ్యాణి విశాఖపట్నం : వైసీపీ సీనియర్ నాయకురాలు వరుదు కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ పై స్పందించారు. మీకు నచ్చింది ఏదైనా చేసుకోవచ్చని అన్నారు. మీరు…
అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
మరింత సమర్థవంతంగా సేవలు అందించాలి అమరావతి : అంగన్వాడీ టీచర్లు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్…
ఐదుగురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి
కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు ఆధారంగా పలువురు ఐఏఎస్ లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. సీఎం నారా చంద్రబాబు నాయుడు…
బీజేపీ వచ్చాక దేశంలో మైనార్టీలపై దాడులు
సంచలన ఆరోపణలు చేసిన సీఎం స్టాలిన్ చెన్నై : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు…
హిందువుల హత్యలను ఖండించిన ఖర్గే
అత్యంత దారుణమన్న ఏఐసీసీ చీఫ్ ఢిల్లీ : బంగ్లాదేశ్ రాజకీయాలలో హిందువుల హత్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఖండించారు .తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి బాగా ఆలోచించి చేసిన కుట్రగా…
తెలంగాణ సర్కార్ పై ‘బండి’ సీరియస్
డ్రగ్స్ కేసుపై తాత్సారం పట్ల ఫైర్ ఢిల్లీ : తెలంగాణ సర్కార్ నిర్వాకంపై సీరియస్ అయ్యారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అణచి వేయబడిన మాదక ద్రవ్య దర్యాప్తు…
















