ఆ ప్రాంతాలన్నీ యధావిధిగానే : సీఎం
ప్రాథమిక నోటిఫికేషన్ మేరకు యధావిధిగానే అమరావతి : జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం సచివాలయంంలో సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల అయింది.…
కేటీఆర్ కామెంట్స్ పై దానం ఆగ్రహం
సీఎంపై వ్యక్తిగత విమర్శలు తగదు హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. పూర్తిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి…
మరిన్ని ఎగ్జిబిషన్స్ ను నిర్వహించాలి
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జ్యూయెల్స్ ఎగ్జిబిషన్లను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరంలోని జీకే గార్డెన్స్ వేదికగా నిర్వహించిన పాన్ ఇండియా జ్యూవెల్స్…
లా అండ్ ఆర్డర్ విషయంలో నో కాంప్రమైజ్ : సీఎం
రౌడీయిజం చేస్తే తోలు వలుస్తామని వార్నింగ్ తిరుపతి : రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని అన్నారు. సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే…
ఏపీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు : చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం గొప్పది తిరుపతి : ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి…
ఛీ ఛీ రేవంత్ రెడ్డీ ఇదేం భాష : కేటీఆర్
బయటకు వస్తే తన్నాలని ఉందంటూ కామెంట్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేశారు. శుక్రవారం హైదరాబాద్లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, అల్విన్ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి…
2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్
సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా సూపర్ పవర్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. తిరుపతిలో శుక్రవారం భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. భారతీయ విజ్ఞానాన్ని…
పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి
అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : పతంగుల పండగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకూ రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండగ నిర్వహించడం…
మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా
చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించారు. వారిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని ఏరి వేస్తామన్నారు.…
సుపరిపాలనకు ఆద్యుడు వాజ్ పేయి
మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రశంస అమరావతి : భారత దేశం గర్వించ దగిన అరుదైన నాయకుడు అటల్ బిహారి వాజ్ పేయి అని ప్రశంసలు కురిపించారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. అమరావతిలో నిర్వహించిన…
















