నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేయాలి
పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంపీ హరీష్ బాలయోగి ఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా పలు సమస్యలను ఏకరువు పెట్టారు ఎంపీ హరీష్ బాలయోగి. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువతకు నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు, వేగంగా మారుతున్న నేటి…
జగన్ దమ్ముంటే బహిరంగ చర్చకు రా
సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలలో, ప్రత్యేకించి రైతులలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.…
ప్రజా పాలనలో 60 వేల ఉద్యోగాల భర్తీ
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎంతో మంది త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు, ఆందోళనలు చేపట్టినందు వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రత్యేకించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి…
ప్రత్యేకంగా ట్రిబ్యూనల్ ఏర్పాటు చేస్తాం
ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న భూ సంబంధిత సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో…
రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత,…
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం : సీఎం
ప్రతి ఒక్క రైతును ఆంట్రప్రెన్యూర్ చేస్తాం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన రైతన్నా మీ…
సీఎం కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు
కమిషనర్ ను కలిసిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు . ఆమె సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈసీ ఎన్నికల కోడ్ ను విధించిందన్నారు. ఈ…
ధనవంతుల కోసమే ఆపరేషన్ ఖగార్
కేంద్ర సర్కార్ పై ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్ : కేవలం బడా బాబులకు, ధనవంతులకు, అదానీ, అంబానీ, టాటా, జిందాల్ కంపెనీల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ చేపట్టిందని సంచలన ఆరోపణలు చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. బుధవారం ఆయన…
పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సిందే
సినిమాలు ఆడనివ్వనన్న ఎమ్మెల్యే పాలమూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయినా ఇంకా ఆంధ్రాకు చెందిన నేతలు తమ…
మల్లికార్జున్ ఖర్గేతో రేవంత్ రెడ్డి ములాఖత్
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు ఆహ్వానం న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు బిగ్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసే ప్రయత్నంలో…
















