డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలి
పార్లమెంట్ లో ప్రస్తావించిన ఈటల రాజేందర్ ఢిల్లీ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్ లో కీలక సమస్యలను ప్రస్తావించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. 40 లక్షల ఓటర్లతో 70…
10న సీఎం ఉస్మానియా యూనివర్శిటీ సందర్శన
విశ్వ విద్యాలయం అభివృద్ది కోసం మరిన్ని నిధులు హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఓయూ అభివృద్ధి పనులపై తన నివాసంలో…
అమరావతిపై జగన్ కు మాట్లాడే అర్హత లేదు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతి : రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం పనులు చేపట్టామని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. సీఎం చంద్రబాబు పాలనపై జగన్ తప్పా ప్రజలంతా…
మార్కులు కాదు విలువలు ముఖ్యం : అనిత వంగలపూడి
విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం అమరావతి : విద్యా పరంగా కీలకమైన సంస్కరణలకు ఏపీ కూటమి సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విద్యార్థులు చదువుకుంటేనే సమాజంలో గుర్తింపుతో పాటు విలువ కూడా…
సాయి ఈశ్వరాచారి మృతి బాధాకరం : కవిత
బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదు హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తీవ్ర మనస్థాపానికి గురైన సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ…
జీవితంలో ఎదిగేందుకు దగ్గరి దారులు లేవు
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : విద్య ఒక్కటే జీవితంలో పైకి ఎదిగేందుకు దోహద పడుతుందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా లోని భామిని మోడల్ స్కూల్ లో…
ఆదిలాబాద్ ను ఆదుకుంటాం అగ్రస్థానంలో నిలబెడతాం
సంచలన ప్రకటన చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అత్యంత వెనుకబాటుకు గురైన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాలలో టాప్ లో నిలబెడతామన్నారు. జిల్లాకు విశ్వ విద్యాలయం…
జగన్ దుష్ప్రచారం కొల్లు రవీంద్ర ఆగ్రహం
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా..?విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర. నాలుగు గోడల మధ్య మాట్లాడితే తనను నాయకుడని ఎలా జనం భావిస్తారని అన్నారు.…
జగన్ కూలిస్తే మేం నిర్మిస్తున్నాం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ, సత్యసాయి జిల్లా : జగన్ రెడ్డి కూలిస్తే తాము నిర్మిస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సవిత. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో…
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించిన పవన్ అమరావతి : రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో చిత్తూరు…
















