Category: News

  • మహనీయుడు సంత్ సేవాలాల్ మ‌హారాజ్

    మహనీయుడు సంత్ సేవాలాల్ మ‌హారాజ్

    నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా నిర్మిస్తామని అన్నారు. ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం, మేడారంలో సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదని పేర్కొన్నారు. అందుకోసం నల్లమల అటవీ…

    Continue Reading

  • ఆదాయంలో ముంబై కార్పొరేష‌న్ నెంబ‌ర్ వ‌న్

    ఆదాయంలో ముంబై కార్పొరేష‌న్ నెంబ‌ర్ వ‌న్

    2వ స్థానంలో బెంగ‌ళూరు, 3వ ప్లేస్ లో న్యూఢిల్లీహైద‌రాబాద్ : మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్న ముంబై కార్పొరేష‌న్ చ‌రిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో గ‌ణ‌నీయ‌మైన ఆదాయ‌న్ని గ‌డించింది. ఈ సంద‌ర్బంగా అత్య‌ధిక ఆదాయం క‌లిగిన కార్పొరేష‌న్ల జాబితాలో ఏకంగా బీఎంసీ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. మౌలిక వసతులు, అభివృద్ధి పనుల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముంబై కార్పొరేష‌న్ రూ. 74,427 కోట్ల‌తో ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా , 2వ స్థానంలో బెంగ‌ళూరు కార్పొరేష‌న్ నిలిచింది. ఈ…

    Continue Reading

  • ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    స్ప‌ష్టం చేసిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఈసారి ప్ర‌వేశ పెట్టిన తాజా బ‌డ్జెట్ లో కూట‌మి స‌ర్కార్ ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చింద‌ని అన్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని అన్నారు. నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్ పథకం సాయంతో రాష్ట్రంలోని అన్ని మండలాల పరిధిలో 8,357 గ్రామాల్లో A.P.C.N.F (AP కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్) కార్యక్రమాలు అమలు…

    Continue Reading

  • 6 వేల అంగ‌న్వాడీ కేంద్రాల భ‌వ‌నాల నిర్మాణం

    6 వేల అంగ‌న్వాడీ కేంద్రాల భ‌వ‌నాల నిర్మాణం

    ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ కామెంట్స్ అనంత‌పురం జిల్లా : గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అసంపూర్తిగా ఉన్న అంగ‌న్ వాడి కేంద్రాల‌ను పునః ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. కొత్త భవనాల ఏర్పాటు కు నిధులు మంజూరు చేయాలని ఇవాళ జ‌రిగిన శాస‌న స‌భ‌లో కోరారు. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 6000 అంగన్వాడీ…

    Continue Reading

  • కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల పాలిట శాపం

    కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల పాలిట శాపం

    నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ నిర్వాకం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి . రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర మార్కాపురం జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా తుమ్మలచెరువు గ్రామంలో జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్రకు స్థానిక ప్రజల నుంచి…

    Continue Reading

  • బీసీల స‌త్తా ఏమిటో చూపించారు : జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

    బీసీల స‌త్తా ఏమిటో చూపించారు : జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

    మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డయ్యాయి. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బీసీ జేఏసీ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకిని చేరదీసి గులాబీ కండువ కప్పి, బీ ఫామ్ చేతిలో పెట్టిన బిఆర్ఎస్ పార్టీ, మాధవరెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇప్పటికైనా తక్షణమే…

    Continue Reading

  • ప్ర‌జా పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టారు : రేవంత్ రెడ్డి

    ప్ర‌జా పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టారు : రేవంత్ రెడ్డి

    హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపిన సీఎం హైద‌రాబాద్ : రాష్ట్రంలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో కాంగ్రెస్ పార్టీకి అత్య‌ధిక స్థానాల‌ను క‌ట్ట‌బెట్టినందుకు ఓట్లు వేసిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే ఆయ‌న స్పందించారు. ప్ర‌స్తుతం న్యూఢిల్లీలో ఉన్నారు. మ‌ర్యాద పూర్వ‌కంగా ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , ఎంపీ ప్రియాంక గాంధీని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా అద్భుత విజ‌యాన్ని సాధించినందుకు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్…

    Continue Reading

  • చేనేత‌న్న‌ల‌కు రూ. 495 కోట్ల పెన్ష‌న్లు : ఎస్. స‌విత‌

    చేనేత‌న్న‌ల‌కు రూ. 495 కోట్ల పెన్ష‌న్లు : ఎస్. స‌విత‌

    శాస‌న మండ‌లిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వెల్ల‌డి అమ‌రావ‌తి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్ర ఎస్. స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ నేత‌న్న‌ల గురించి ప‌ట్టంచు కోలేద‌ని ఆరోపించారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్ర బాబుదేనని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత‌ నేతన్నలకు ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని రూ.3…

    Continue Reading

  • ఉపాధి హామీ ప‌థ‌కంపై కేంద్రం కుట్ర : ష‌ర్మిలా రెడ్డి

    ఉపాధి హామీ ప‌థ‌కంపై కేంద్రం కుట్ర : ష‌ర్మిలా రెడ్డి

    వైఎస్సార్ ఆశ‌యాల నుంచి పుట్టిందే ఉపాధి హామీ ప‌థ‌కం ప్ర‌కాశం జిల్లా : ఉపాధి హ‌మీ ప‌థ‌కంపై కేంద్రం కుట్ర‌కు తెర లేపిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన జాతీయ ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర శుక్ర‌వారం ప్ర‌కాశం జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ఆమె ప్ర‌సంగించారు. పీఎం మోదీ కావాల‌ని మ‌హాత్మా ఉపాధి హ‌మీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేశార‌ని, ఉన్న చ‌ట్టానికి మంగ‌ళం పాడేందుకు…

    Continue Reading

  • వైసీపీ స‌భ్యుల తీరు ప‌ట్ల నారా లోకేష్ ఫైర్

    వైసీపీ స‌భ్యుల తీరు ప‌ట్ల నారా లోకేష్ ఫైర్

    అబ‌ద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆగ్ర‌హం అమ‌రావ‌తి : శాస‌న మండ‌లిలో వైసీపీ స‌భ్యులు స‌భ‌ను స‌జావుగా సాగ‌నీయ‌కుండా అడ్డుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్ర‌వారం ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు లోకేష్‌. నిజాలు చేదుగా ఉంటాయన్నారు. వైసీపీ సభ్యులు అబద్దాలు చెప్పి బయటకు వెళ్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంటర్ విద్యపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 70 వేల మంది విద్యార్థులు పెరిగారు. అదీ ఈ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports