ప్రజా పాలనలో రైతులు ఆగమాగం
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు.…
టీటీడీ భక్తుల కోసం ప్రత్యేకంగా యాప్
తయారు చేయాలన్న టీటీడీ ఈవో సింఘాల్ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్చువల్ రియాల్టీ అనుభూతిని పెంపొందించేందుకు గాను దీనిని…
డీలిమిటేషన్ ప్రక్రియ చట్ట విరుద్దం
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎత్తి చూపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎలా పడితే అలా ముందుకు…
భట్టి విక్రమార్కను వదిలి పెట్టం : జాన్ వెస్లీ
కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఎలా హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, హైదరాబాద్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్…
ధిక్కార పతాకం రోహిణి సంచలనం
మహిళలకు కూడా హక్కులు ఉంటాయని కామెంట్స్ వెండి తెరపై కదలాడే బొమ్మలకు కూడా స్వేచ్ఛ ఉంటుందని, వాటికి కూడా మనసు అనేది ఉందని, అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుందని చెప్పకనే చెప్పారు సుతిమెత్తగా , సూటిగా నటి రోహిణి. సినీ రంగంలో అత్యంత…
తెలుగు భాషను కాపాడు కోవాలిఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అమరావతి : రాను రాను తెలుగు భాష కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. మాతృ భాషను కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు.…
కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది
కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది.…
దుమ్ము రేపుతున్న వామ్మో వాయ్యో సాంగ్
రవితేజ, ఆషిక ఆర్, డింపుల్ కీ రోల్స్ వరంగల్ జిల్లా : టాలీవుడ్ లో ప్రస్తుతం తెలంగాణ జానపదాలు దుమ్ము రేపుతున్నాయి. తాజాగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులోకి ఇదే ప్రాంతానికి చెందిన భీమ్స్ సిసిరిలియో చేరి పోయాడు. తను అందించిన…
కేంద్రం నిర్వాకం చంద్రబాబు మౌనం
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం విజయవాడ : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీపై. కోట్లాది మంది పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ…
ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా అమలు చేయలి
శాసన సభలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం మార్చడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శాసన సభలో జరిగిన చర్చలో…
















