చప్రాసీ లాగా పని చేస్తున్న తెలంగాణ గవర్నర్
సీపీఐ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మపై సీపీఐ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బీజేపీకి చప్రాసీ లాగా పని చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి…
ప్రభుత్వ నిర్లక్ష్యం టమాట రైతులు ఆగమాగం
సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంఅమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు…
నాలాల ఆక్రమణ బాధితుల ఆందోళన
హైడ్రా ప్రజావాణికి 26 ఫిర్యాదులు హైదరాబాద్ : వర్షాలు ముంచెత్తుతున్న వేళ నాలాల ఆక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి హైడ్రాకు బాధితుల నుంచి. ఒక చెరువు నుంచి మరో చెరువుకు ఉన్న నాలాలు కబ్జాకు గురి అవ్వడంతో పాటు వరద…
మోదీ నాయకత్వంలో భారత్ బలోపేతం
బీజేపీ స్పోక్స్ పర్సన్ అనిల్ కె ఆంటోనీ విజయవాడ : సమర్థవంతమైన నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ అనిల్ కె ఆంటోనీ. సోమవారం…
రైతలను ఇబ్బంది పెడితే ఊరుకోం
వార్నింగ్ ఇచ్చిన హరీశ్ రావు హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ గనుక రైతులను కావాలని ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇదిలా ఉండగా ఇష్టారీతిన ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు…
ఎన్టీఆర్ హయాంలో మహిళలకు పెద్దపీట
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుపతి : మహిళలకు పెద్ద పీట వేసిన ఘనత ఆనాటి సీఎం ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత…
మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు రండి
సీఎంను కలిసిన అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం హైదరాబాద్ : మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు హాజరు కావాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆహ్వానించారు. సెప్టెంబర్ 22న సాయంత్రం శంషాబాద్లోని…
పీఎం..సీఎం తర్వాత కలెక్టర్లే కీలకం : సీఎం
దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి అమరావతి : దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తులు జిల్లాల కలెక్టర్లు అని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్…
15,941 టీచర్ పోస్టుల ఫైనల్ లిస్టు రిలీజ్
ప్రకటించిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీలో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 కి సంబంధించి 15 వేల 941 టీచర్ పోస్టుల ఫైనల్ లిస్టును విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర చరిత్రలోనే ఇతి అతిపెద్ద…
వ్యక్తిగత ప్రయోజనాల వల్లే సమస్యలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ ఇండోర్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ యావత్ ప్రపంచం తీవ్రమైన ఆధిపత్య ధోరణులతో సతమతం అవుతోందని అన్నారు. ఇండోర్ వేదికగా జరిగిన పుస్తకావిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా…
















