Author: VijayaBhaskar

  • క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీ కేంద్రంగా ఏపీ

    క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీ కేంద్రంగా ఏపీ

    కాబోతోంద‌ని ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌పంచంలో క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీకి కేరాఫ్ కాబోతోంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం వేలాది మంది విద్యార్థుల‌తో ఆయ‌న ముఖాముఖి నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించి క్వాంటం కంప్యూటింగ్ విజ‌న్ ను ఆవిష్క‌రించారు. రాబోయే ప్ర‌పంచం దీనిని ఉప‌యోగించు కుంటుంద‌ని అన్నారు. అంతే కాదు ఏపీ రాజ‌ధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.…

    Continue Reading

  • ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డుల వెల్లువ‌

    ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డుల వెల్లువ‌

    స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర స‌మాచార‌, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ పై మండిప‌డ్డారు. జ‌గ‌న్ రెడ్డి ఒక్క‌డే నిర్ణ‌యాలు తీసుకున్నాడ‌ని, మంత్రుల‌ను డెమ్మీగా మార్చేశాడ‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం పార్థ‌సార‌థి మీడియాతో మాట్లాడారు. త‌న ఐదేళ్ల పాల‌నా కాలంలో కేవ‌లం మూడు రాజ‌ధానుల పేరుతో ముగించాడ‌ని మండిప‌డ్డారు. ఆనాడు తీసుకొచ్చిన జిఓ ను తాము మెరుగు…

    Continue Reading

  • వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం భారీ ఏర్పాట్లు

    వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం భారీ ఏర్పాట్లు

    దేవాదాయ శాఖ మంత్రి ఆనం కీల‌క ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల ఏర్పాట్ల‌పై ప్ర‌భుత్వం నియ‌మించిన ముగ్గురు మంత్రుల ఉప సంఘం లోని రాష్ట్ర హోంశాఖ‌ మంత్రి అనిత‌, రెవెన్యూశాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్ ల‌తో క‌లిసి ఆయ‌న టీటీడీ, జిల్లా,…

    Continue Reading

  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు నాణ్య‌మైన ప్ర‌సారాలు

    శ్రీ‌వారి భ‌క్తుల‌కు నాణ్య‌మైన ప్ర‌సారాలు

    క‌ల్పించాల‌ని ఆదేశించిన ఈవో సింఘాల్ తిరుప‌తి : శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప‌నితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. త‌న అధ్య‌క్ష‌త‌న టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఎస్వీబీసీ ఛాన‌ల్ ప‌నితీరుపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశంలో ఛాన‌ల్ సీఈవోతో పాటు ఇత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు అనిల్ కుమార్ సింఘాల్. భ‌క్తుల‌కు ఆహ్లాదం క‌లిగించ‌డంతో పాటు స్వామి వారి విశిష్ట‌త‌,…

    Continue Reading

  • రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీదే విజ‌యం

    రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీదే విజ‌యం

    గోవా జెడ్పీ ఎన్నిక‌ల్లో గెలుపుపై మాణిక్ రావు ఠాక్రే గోవా : గోవా రాష్ట్రంలో జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యాన్ని సాధించారు. ఈ సంద‌ర్బంగా స్పందించారు పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ జెడ్పీ విజయం కేవలం ప్రారంభం మాత్రమేన‌ని చెప్పారు. గోవా ఓటర్లు బీజేపీ అబ‌ద్ద‌పు వాగ్దానాలు, విభజన రాజకీయాలతో విసిగి పోయారని అన్నారు. శిథిలావస్థలో ఉన్న మౌలిక…

    Continue Reading

  • ఉపాధి కల్పనలో ఏపీకేవీఐబీ సేవలు భేష్

    ఉపాధి కల్పనలో ఏపీకేవీఐబీ సేవలు భేష్

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత తాడేపల్లి గూడెం : యువతకు ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (ఏపీకేవీఐబీ) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. స్వయం ఉపాధి యూనిట్ల మంజూరులో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఏపీకేవీఐబీ అధికారులు సమన్వయంతో పనిచేసి, అర్హులైన నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేయాలని…

    Continue Reading

  • ప్రాంతీయ పార్టీల‌కు జాతీయ దృక్ప‌థం ఉండాలి

    ప్రాంతీయ పార్టీల‌కు జాతీయ దృక్ప‌థం ఉండాలి

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం మంగళగిరిలో జరిగిన “పదవి- బాధ్యత” సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పాల్గొని ప్ర‌సంగించారు. పార్టీ శ్రేణులు, నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు వచ్చాయ‌ని చెప్పారు. మ‌రికొంత మందిని త్వరలో నామినేట్ చేస్తాం అన్నారు. మొదట నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు…

    Continue Reading

  • కేసీఆర్ మోసం పాల‌మూరుకు శాపం

    కేసీఆర్ మోసం పాల‌మూరుకు శాపం

    మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం హైద‌రాబాద్ : పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కామెంట్స్ చేసిన మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్ల‌డారు. కాళేశ్వరం కూలిపోవడం, చెల్లించని బిల్లులను ప్రస్తావించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని వ్యాఖ్యానించారు . కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని…

    Continue Reading

  • స్కాలర్‌షిప్ బకాయిలు రూ. 365.7 కోట్లు విడుద‌ల‌

    స్కాలర్‌షిప్ బకాయిలు రూ. 365.7 కోట్లు విడుద‌ల‌

    ప్ర‌క‌టించిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. విద్యార్థుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు సోమ‌వారం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిల కోసం రూ. 365.7 కోట్లు విడుద‌ల చేశారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ పరిస్థితుల్లోనూ విద్య విషయంలో రాజీ పడదని భట్టి స్పష్టం చేశారు. సంక్షేమ శాఖలలో పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ ఒకేసారి విడుదల చేయడానికి…

    Continue Reading

  • కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హితం

    కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హితం

    ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు ఫైర్ హైదరాబాద్ : త‌మ స‌ర్కార్ పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. సోమవారం ఆయ‌న గాంధీ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు.దశాబ్ద కాలపు వైఫల్యాలను దాచి పెట్టడానికి ప్రతిపక్షం నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.కొత్త పెట్టుబడుల ద్వారా నైపుణ్యం, ప్రతిభ ఉన్న యువతకు 1.40 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశామ‌న్నారు. తెలంగాణలోని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports