శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు తిరుమల : ఇటీవలే భారత దేశానికి నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్,…
శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు విరాళాలు ఇవ్వాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల : ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించాలన్నది తమ సంకల్పమని, ఇందుకు అనుగుణంగా భక్తులు, దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను…
విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలి : పీవీఎన్ మాధవ్
ఏపీ సర్కార్ కు విన్నవించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు అమరావతి : ఆరుగాలం శ్రమించే విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.రాష్ట్ర రాజధానిలో…
రొమ్ము క్యాన్సర్ పై మహిళల్లో చైతన్యం
సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్నారని, వారిలో మానసికంగా, శారీరకంగా మనోబలాన్ని పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు సుధా ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి. ఆమె…
28న హైదరాబాద్ లో పింక్ పవర్ రన్
ప్రకటించిన సుధా రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ హైదరాబాద్ : సుధా రెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న హైదరాబాద్ లో పింక్ పవర్ రన్ నిర్వహించనున్నారు. ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు దీనిని చేపడుతూ వస్తున్నారు…
చెలరేగిన భారత్ తలవంచిన బంగ్లాదేశ్
దంచి కొట్టిన అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా దుబాయ్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో దుమ్ము రేపింది భారత జట్టు. మరోసారి సత్తా చాటింది. సూపర్ 4లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోజరిగిన కీలక మ్యాచ్ లో…
కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్స్కు తీరని ద్రోహం
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి హైదరాబాద్ : అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలు చేయక పోవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటుగా మార్చుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు…
యూరియా అడిగితే రైతులపై దాడులు చేస్తే ఎలా..?
తెలంగాణ సర్కార్ పై మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్ అని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని…
పాకిస్తాన్ మానవ హక్కులపై దృష్టి పెట్టాలి
ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్న రాయబారి ఢిల్లీ : మానవ హక్కులపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్కు భారత్ పిలుపునిచ్చింది. రెచ్చగొట్టే ప్రకటనలపై తీవ్రంగా స్పందించింది. భారత భూభాగాన్ని ఆక్రమించడాన్ని అంతం చేయాలని కోరారు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో. ఉగ్రవాదులకు ఆశ్రయం…
ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
శాసన సభలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు . బుధవారం శాసనసభలో చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ…
















