Author: VijayaBhaskar
-

ప్రజా పాలనలో 60 వేల ఉద్యోగాల భర్తీ
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎంతో మంది త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు, ఆందోళనలు చేపట్టినందు వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రత్యేకించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది శ్రీకాంతాచారి అని గుర్తు చేశారు. ప్రధానంగా డిసెంబర్ 3న ఎప్పటికీ మరిచి పోలేమన్నారు. శ్రీకాంతా చారి ఆశయ సాధనలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ…
-

ప్రత్యేకంగా ట్రిబ్యూనల్ ఏర్పాటు చేస్తాం
ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న భూ సంబంధిత సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాం నుంచి చోటు చేసుకున్న అక్రమాలను వెలికి తీసేందుకు గాను చర్యలు చేపట్టామన్నారు. ఇంత వరకు రెండు జిల్లాల్లో…
-

రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత. అన్నదాత మేలు కోరే వ్యక్తి సీఎం చంద్రబాబు అని, రైతుల పేరుతో పార్టీ పెట్టుకుని వారిని అన్ని విధాలా వేధించిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. మండలంలోని రాంపురం…
-

వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం : సీఎం
ప్రతి ఒక్క రైతును ఆంట్రప్రెన్యూర్ చేస్తాం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన రైతన్నా మీ కోసం సభలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ విధానాలతో రైతులందరూ ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటా రెండా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ మోహన్…
-

సీఎం కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు
కమిషనర్ ను కలిసిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు . ఆమె సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈసీ ఎన్నికల కోడ్ ను విధించిందన్నారు. ఈ సమయంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభలు నిర్వహించ కూడదని ఆ విషయం తెలిసినా పట్టించు కోవడం లేదంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమే కాకుండా…
-

ధనవంతుల కోసమే ఆపరేషన్ ఖగార్
కేంద్ర సర్కార్ పై ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్ : కేవలం బడా బాబులకు, ధనవంతులకు, అదానీ, అంబానీ, టాటా, జిందాల్ కంపెనీల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ చేపట్టిందని సంచలన ఆరోపణలు చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్నది హింస కాదా అని ప్రశ్నించారు. మావోయిస్టులు వారి కోసం పోరాడటం లేదని, ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారని చెప్పారు. ప్రశ్నించడం నేరమని అనుకుంటే…
-

పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సిందే
సినిమాలు ఆడనివ్వనన్న ఎమ్మెల్యే పాలమూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయినా ఇంకా ఆంధ్రాకు చెందిన నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. తెలంగాణ దిష్టి తమకు తగులుతోందంటూ ఈ మధ్యన నోరు పారేసుకున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై సీరియస్ గా స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయన అనుచరుడిగా గుర్తింపు పొందిన…
-

ఈవో సంచలన నిర్ణయం భక్తులకు అన్న ప్రసాదం
ఇక నుంచి టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఏర్పాటు తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలోని ఆలయాలలో ఇక నుంచి శ్రీవారి అన్న ప్రసాదం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టిటిడి పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింక్ విధానాన్ని (ఎస్.ఓ.పి) రూపొందించాలన్నారు. వచ్చే సమావేశానికి నివేదించాలని సూచించారు ఈవో. పోటు వర్కర్ల పేర్ల…
-

తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
హాజరైన ఆచార్యులు, పూజారులుతిరుమల : తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామి వారికి, ఆంజనేయస్వామి వారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హారతి ఇచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే…
-

శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి
స్పష్టం చేసిన టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తిరుమల : పుణ్య క్షేత్రమైన తిరుమలకు ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి మెరుగైన వసతి సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోందని చెప్పారు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి. ఎంతో మంది ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ ప్రధానంగా భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో కీలకమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారని శ్రీవారి సేవకుల గురించి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











