Author: VijayaBhaskar
-

కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం
విచారణకు గవర్నర్ అనుమతి హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించాలని అనుకుంటోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సమయంలో ఉన్నట్టుండి తెర పైకి మరోసారి ఫార్ములా వన్ కార్ రేసు కేసు ముందుకు వచ్చింది. ఇదే కేసుకు…
-

వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామయ్య
తెలంగాణ విద్యావేత్తకు అభినందనల వెల్లువ హైదరాబాద్ : ఎంతో మందిని ఐఐటీయన్లుగా మార్చిన తెలంగాణకు చెందిన విద్యావేత్త రామయ్య ఇవాల్టితో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు ప్రముఖులు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. విషయం తెలుసుకున్న వెంటనే…
-

తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం
పంపిణీ చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తమ సర్కార్ పేదలకు సన్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇదే సన్న బియ్యాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలలో పంపిణీ చేయాలని కేంద్ర సర్కార్ కు సూచించారు. గురువారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో…
-

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు . బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థులకు…
-

సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువస్తే.. ఏ ప్రభుత్వం ఆలోచన చేయని రోజుల్లో ఓ ఆధ్యాత్మిక గురువుగా ప్రజల దాహర్తిని తీర్చాలన్న ఆలోచన శ్రీ సత్యసాయి బాబా చేశారని ప్రశంసించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.…
-

విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
స్పష్టం చేసిన నారా భువనేశ్వరి అమరావతి : జీవితాన్ని ప్రభావితం చేసేది ఒక్కటేనని అది విద్య అని గుర్తించాలన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. చదువుతోనే మనిషిలో సంస్కారం అలవడుతుందని అన్నారు. విద్యతోనే వికాసం అలవడుతుందని, అది బతుకు దెరువు చూపించడమే కాకుండా సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు వచ్చేలా చేస్తుందని అన్నారు నారా భువనేశ్వరి.ద్రావిడ యూనివర్సిటీలో ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నారా భువనేశ్వరి…
-

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని , కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసిందన్నారు. అంతే కాకుండా పోలీసుల జోక్యం, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని ఇవన్నీ ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపించాయని పేర్కొన్నారు కేటీఆర్.కాంగ్రెస్ హయాంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, మార్కెట్లో డబ్బు లేక…
-

రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. కూటమి పాలనలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ‘అన్నదాత దుఃఖీభవ’ చేశారని వాపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 20 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారంటూ మండిపడ్డారు. ఆ రోజే కేంద్రం ఇచ్చే దానితో సంబంధం లేదు అన్నారని, కానీ…
-

టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,381.38 కోట్ల పెట్టుబడులు
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి : ఏపీలోని టెక్స్ టైల్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఏపీ టెక్స్ టైల్స్, అపెరల్, గార్మెంట్స్ పాలసీని 2018-23 గతంలో టీడీపీ సర్కార్ హయాంలోనే చంద్రబాబు నాయుడు తీసుకు వచ్చారని చెప్పారు. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పాలసీ కొనసాగింపుపై విధి విధానాలు, మార్గదర్శకాలు రూపొందించక పోవడంతో ఈ పాలసీ…
-

సత్యసాయి బాబా జీవితం ఆదర్శప్రాయం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన వ్యక్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన ప్రపంచ మానవాళికి ప్రవచనాలు బోధించడమే కాకుండా, వైద్యాలయాలు, విద్యాలయాలు స్థాపించి, నీటి వసతి లేని మెట్ట ప్రాంతాల వరకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించి మానవ సేవకు కొత్త నిర్వచనంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. సమాజ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











