Author: VijayaBhaskar
-

రేపే సీఎం చంద్రబాబు పుట్టపర్తికి రాక
22,23వ తేదీలలో ముఖ్యమంత్రి టూర్ అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈనెల 22, 23 తేదీలలో రెండు రోజుల పాటు పర్యటిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎస్ విజయానంద్. 22 తేదీ శనివారం ఉదయం 8.15 గంటలకు విజయవాడ నుంచి పుట్టపర్తికి వెళతారు సీఎం. 10.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలుకుతారు. ఉదయం 11 గంటలకు ప్రశాంతి నిలయంలో…
-

కేటీఆర్ పై కక్ష సాధింపు చర్య తగదు
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న హరీశ్ హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఇది మంచి పద్దతి కాదన్నారు. శుక్రవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఫార్ములా వన్ కార్ రేస్ అనేది పూర్తిగా పారదర్శకతతో నిర్వహించడం జరిగిందన్నారు. ఆనాడు కేబినెట్ ఆమోదంతోనే ఇది జరిగిందన్నారు. ఈ పోటీ నిర్వహించడం వల్ల హైదరాబాద్…
-

హనుమంత వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
పట్టాభిరాముని అలంకారంలో దర్శన భాగ్యం తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్య భక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన…
-

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
ధీమా వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా : రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కరీనంగర్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈసందర్బంగా జమ్మికుంటలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక వార్డు మెంబర్స్, సర్పంచులను, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలను గెలిపించు కుంటామని అన్నారు. ఏపార్టీకి లేనంత కార్యకర్తల, నాయకుల బలం తమ పార్టీకి ఉందన్నారు.…
-

తెలంగాణ బిడ్డల అరుదైన ఘనత
అభినందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఈఎంఆర్ఎస్ విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ క్రీడా విభాగాలలో సత్తా చాటారు. ఏకంగా 230 పతకాలను సాధించారు. ఓవర్ ఆల్ ఛాంపియన్స్ గా, ఓవర్ ఆల్ టీం ఛాంపియన్ గా, ఓవార్ ఆల్ ఇండివిడ్యూయల్ ఛాంపియన్ గా నిలిచారు. ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పతకాలతో మెరిసిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.…
-

ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబర్ వన్
ప్రకటించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ టాప్ లో ఉందన్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ ప్రాథమిక వ్యవసాయ రంగంలోని వ్యవసాయం , ఆక్వా కల్చర్ ,ఉద్యాన ,పట్టు శాఖలలో, పశు పోషణ , పాల ఉత్పత్తి , మాంసం ఉత్పత్తిలో ప్రగతి చూపటంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో…
-

రైతులను బలోపేతం చేయడంలో నాబార్డ్ కృషి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ : ఈ దేశానికి వెన్నెముకగా రైతులు ఉన్నారని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారిని మరింత అభివృద్ది చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నాబార్డ్ ను ఈ సందర్బంగా ప్రశంసించారు. హైదరాబాద్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఎర్త్ సమ్మిట్ 2025లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతులను ప్రోత్సహిస్తున్నప్పటికీ మరింతగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా…
-

లేపాక్షిని పర్యాటక ప్రాంతంగా చేస్తాం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేరాఫ్ గా మారుస్తామని స్పష్టం చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చారిత్రక లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రికి ఘన స్వాగతం లభించింది. అనంతరం ,స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీయ శిల్పకళా వైభవానికి, విజయనగర సామ్రాజ్య నిర్మాణ నైపుణ్యానికి…
-

పద్మావతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్రపతి
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డితో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేవీఓ వి. వీరబ్రహ్మం, బోర్డు…
-

సీఎంను కలిసిన అనలాగ్ ఏఐ సీఈవో
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం హైదరాబాద్ : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అనలాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రపంచంలో మోస్ట్ పవర్ ఫుల్ దార్శనిక సాంకేతిక నిపుణుడిగా తను గుర్తింపు పొందారు. మైక్రోసాఫ్ట్ కినెక్ట్ , హోలోలెన్స్లను సృష్టించడంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కిప్మాన్ మానవ-కంప్యూటర్ పరస్పర చర్యను పునర్నిర్వచించడంలో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











